Category తెలంగాణ

బిఆర్‌ఎస్‌కు ఉద్యమ చరిత్రే తప్ప పాదయాత్ర చరిత్రలేదు

ఒకటికాదు, రెండు కాదు 2013లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన దాదాపు పదకొండు నెలల కాలంగా ఆయన తన మౌనదీక్షను వీడకపోవడం పార్టీ కార్యకర్తల్లో న్కెతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నది. దానికి తగినట్లు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కెటిఆర్‌తో కెసిఆర్‌ను ఫినిష్‌చేశానని, త్వరలో బావ (హరీష్‌రావు)తో బావమరిది (కెటిఆర్‌)ను…

40‌శాతం డైట్‌ ‌కాస్మోటిక్‌ ‌ఛార్జీల పెంపు

గురుకుల విద్యార్థులకు దీపావళి శుభాకాంక్షలు గత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదు మీడియా సమావేశంలో మంత్రి సీతక్క వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌01: ‌రాష్ట్రంలో  గురుకులాలకు డైట్‌, ‌కాస్మోటిక్‌ ‌ఛార్జీలు పెరిగాయి. 40శాతం మేర పెంచినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఎన్నడు లేని విధంగా హాస్టల్‌, ‌గురుకుల విద్యార్థులకు డైట్‌ ‌కాస్మోటిక్‌ 40‌శాతం పెంచారని గుర్తుచేశారు. శుక్రవారం సచివాలయంలో…

మెమోస్‌ ‌మృతి కేసులో ఆరుగురి అరెస్ట్

Six arrested in Memos death case

‌కల్తీ పదార్థాలే కారణమని గుర్తింపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌1:  ‌మెమోస్‌  ‌తిని ఓ గృహణి చనిపోయిన కేసులో పోలీసులు ఆరుగురుని అరెస్టు చేశారు. హైదరాబాద్‌ ‌చింతల్‌ ‌బస్తీలో మెమోస్‌ ‌తయారు చేస్తున్న అల్మాస్‌ను అరెస్టు చేశారు. అస్వస్థతకు కలుషితమైన మోమోస్‌ ‌కారణమా.. లేక అందులో వినియోగించిన మయోనైస్‌ ‌కారణమా అనేది నివేదిక వచ్చాక తెలుస్తుందని అధికారులు వివరించారు. మరోవైపు.. కలుషిత మోమోస్‌ ‌కేసులో బంజారాహిల్స్ ‌పోలీసులు…

6న సమగ్ర కులగణన కు సహకరించండి

గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి  అధికారుల పర్యవేక్షణలో.. పాల్గొననున్న  85,000 మంది ఎన్యూమరేటర్లు.. ప్రతి 10 మంది  ఎన్యూమరేటర్లుకు ఒక పరిశీలకుడు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి..:రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్  హైదరాబాద్ ,ప్రజాతంత్ర,నవంబర్ 01: ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే   ఫిబ్రవరి 4…

పెరిగిన ప్రభుత్వ వ‌స‌తిగృహ విద్యార్థుల‌ డైట్, కాస్మోటిక్ చార్జీలు 

Telangana Gurukul Educational Institutions Society (TREIS)

రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ వ‌స‌తి గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌స‌తిగృహాలు, తెలంగాణ గురుకుల విద్యా సంస్థ‌ల సొసైటీ (TREIS) ప‌రిధిలోని వ‌స‌తిగృహాల్లో డైట్ ఛార్జీలను పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. డైట్ చార్జీల పెంపు విషయంలో కమిటీ ప్రతిపాదనను యథావిధిగా అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ   విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా…

ప్రభుత్వ ఉద్యోగులకు దీపావ‌ళి కానుక‌

Orders for increase in DA issued

డీఏ పెంపున‌కు ఉత్తర్వులు జారీ హైదరాబాద్ ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 : దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ పెంపు 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని తెలిపింది. నవంబరు జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు…

స్థానిక ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లకు కమిషన్‌

 ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌,అక్టోబర్‌30(ఆర్‌ఎన్‌ఎ): ‌స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బిసి రిజర్వేషన్లను త్వరగా తేల్చితే స్థానిక ఎన్నికల్లో లబ్ది ఉంటుందని పిటిషనర్‌ ‌వాదనతో ధర్మాసనం  ఏకీభవించింది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ…

దీపావ‌ళి ప్ర‌జ‌ల జీవితాల్లో న‌వ్య‌ కాంతులు వెల‌గాలి..

రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి  దీపావళి శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30:  ఈ దీపావ‌ళి పండుగ  ప్ర‌జ‌ల‌కు సుఖ‌శాంతులు, స‌మృద్ధిని అందించాల‌ని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిష‌న్ రెడ్డి ఆకాంక్షించారు. దీపావళి పర్వదినం సందర్భంగా హిందువుల‌కు శుభాకాంక్షలు తెలిపారు. రావణుడిని సంహరించిన తర్వాత విజయోత్సాహంతో రాముడు అయోధ్యకు వచ్చిన సందర్భంగా జరుపుకొనే…

”నంద‌నవ‌నం” ఆక్ర‌మ‌ణ‌దారుల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వు

అర్హుల‌కు న్యాయం చేయాలి గృహ‌నిర్మాణానికి సంబంధించిన‌ ఫిర్యాదులకు త‌క్ష‌ణ‌మే ప‌రిష్కారం.. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 : రంగారెడ్డి జిల్లా ఎల్‌బి న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని నంద‌న వ‌నంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్మించిన ఇండ్ల‌ను అక్ర‌మంగా ఆక్ర‌మించుకున్న‌వారిని త‌క్ష‌ణమే ఖాళీ చేయించి అర్హులైన వారికి అందించాల‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల…