Category తెలంగాణ

పెట్టుబడులే లక్ష్యంగా ప్రణాళికలు..

దావోస్‌ చేసుకున్న సిఎం రేవంత్‌ బృందం వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ వార్షిక సదస్సుకు హాజ‌రు ప్రపంచ అగశ్రేణి ప‌రిశ్ర‌మ‌లు, సంస్థల అధినేతలతో భేటీ కానున్న రేవంత్‌ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బృందం దావోస్‌ చేసుకుంది. ఆయనవెంట ఐటి శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, ఐటి సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ఇతర ప్రతినిధులు ఉన్నారు.  సింగపూర్‌…

తెలంగాణలో బీర్ల సరఫరా పునరుద్ధ‌రిస్తాం..

ప్ర‌క‌టించిన యునైటెడ్‌ ‌బ్రూవరీస్‌ ‌లిమిటెడ్‌ ప్ర‌భుత్వ హామీతో స‌ర‌ఫ‌రాకు నిర్ణ‌యం తెలంగాణలో అతిపెద్ద బీర్ల తయారీ సంస్థ యునైటెడ్‌ ‌బ్రూవరీస్‌ ‌లిమిటెడ్‌ (‌యూబీఎల్‌) ‌సంస్థ బీర్ల సరఫరాను పునరుద్ధరించింది. ఈ మేరకు సోమవారం ఒక‌ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ హామీతో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. ధరల పెంపు, బకాయిలపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని…

దిల్లీ ప్రజలను మోసం చేయాలని కుట్ర

Harish Rao

అమలు కానీ హామీలపై దిల్లీలో పచ్చి అబద్ధాలు మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 18 :  ఇచ్చిన హామీలను అమలు చేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీకి వెళ్లి ప్రచారం చేస్తూ  పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ఎలాగైతే మోసం చేశారో…

ఉగాది నుంచి గద్దర్‌ అవార్డుల పంపిణీ

సినిమా నిర్మాణంలో ప్రపంచ గమ్యస్థానంగాహైదరాబాద్‌ అవార్డుల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి18: ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్‌ ‌తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. శనివారం…

రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

కార్డులు రానివారు గ్రామసభల్లో దరఖాస్తు మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి18: రేషన్‌ ‌కార్డుల జారీ నిరంతర పక్రియ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అర్హులకు రేషన్‌ ‌కార్డులు అందేవరకు ఈ పక్రియ కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఇప్పుడు కొత్త రేషన్‌ ‌కార్డుల జాబితాలో పేర్లు రానివారు ఎలాంటి ఆందోళన…

ఛత్తీస్‌గడ్‌ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ వాసి

తెలంగాణ కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు మృతి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి18: రెండ్రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ ‌జిల్లా పూజారి కాంకేర్‌- ‌మారేడుబాక అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన మావోయిస్టు కీలక నేత మృతిచెందారు. మావోయిస్టు తెలంగాణ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న బడే చొక్కారావు అలియాస్‌ ‌దామోదర్‌ ‌పోలీసు కాల్పుల్లో మృతి చెందినట్టు మావోయిస్టు…

తెలంగాణలో ఎస్‌టీటీ డేటా సెంటర్‌ ‌భారీ పెట్టుబడి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి18: తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఎస్‌టీటీ డేటా సెంటర్‌ ‌ముందుకొచ్చింది. ఈ సంస్థ రూ.3,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్‌లోని ఎస్‌టీటీ డేటా సెంటర్‌ ‌కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంవోయూపై ఎస్‌టీటీ సీఈవో బ్రూనో సంతకాలు చేశారు. ఇప్పటికే హైటెక్‌ ‌సిటీలో ఓ డేటా…

ఆయుధాలను, అజ్ఞాతాన్ని వీడండి…

జనజీవన స్రవంతిలో కలవండి.. అరణ్యవాసం వీడండి.. పునరావాసం పొందండి.. మీ సంక్షేమం….మా బాధ్యత… 22మంది మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులు లొంగుబాటు: ఎస్పీ రోహిత్‌ ‌రాజు చర్ల, ప్రజాతంత్ర, జనవరి 18 : ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రం సుక్మా జిల్లా ఎర్రపల్లి ఆర్‌పిసి చెందిన 22 మంది మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులు లొంగుపోయినట్లు ఎస్పీ రోహిత్‌…

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి

వీధిలైట్ల నిర్వహణకు నిధుల కొరత లోకల్‌ ‌బాడీలో మాది ఒంటరి పోరాటమే బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి18: కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గ్రామాల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉందని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో డియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఏడు నెలలుగా జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని వీధిటైట్ల…