Category తెలంగాణ

అర్హులంద‌రికీ ఇందిర‌మ్మ ఇండ్లు

అనుమానాలు, అపోహ‌లు వొద్దు.. గ్రామ‌సభ‌ల్లో పార‌దర్శ‌కంగా  ల‌బ్దిదారుల ఎంపిక‌ త్వ‌ర‌లో సర్వేయ‌ర్ల, గ్రామాధికారుల‌ నియామ‌కం రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 17 : ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం నిరంత‌ర ప్ర‌క్రియ‌, అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే బాధ్య‌త ఈ ప్ర‌భుత్వానిదేన‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార…

క‌లిసి ప‌నిచేద్దాం..  

నైపుణ్యాల అభివృద్ధికి పరస్పర సహకారం సీఎం రేవంత్ ప‌ర్య‌ట‌న‌లో తొలి రోజునే కీలక ఒప్పందం.. సింగపూర్ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ ప్ర‌జాతంత్ర‌, ఇంట‌ర్నెట్ డెస్క్‌, జ‌న‌వ‌రి 17 : ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు తొలిరోజునే విశేష స్పందన లభించింది. పర్యటనలో భాగంగా తెలంగాణ రైజింగ్ టీమ్ శుక్రవారం సింగపూర్‌లో పర్యటించింది. సీఎం రేవంత్ రెడ్డి…

కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం..

ముగిసిన ఈడీ విచారణ.. దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 16 : ఫార్ములా ఈ కార్‌ రేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈడీ విచారణ పూర్తయింది. ఉదయం 10:40 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగింది. దాదాపు 7…

చట్టాన్ని గౌరవించే వ్యక్తిని నేను..

 కక్ష సాధింపుతోనే ప్రభుత్వం నాపై అక్రమ కేసు ఈడీ విచారణ తర్వాత మీడియాతో కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 16 : రాజకీయ వేధింపు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తన మీద అక్రమ కేసు పెట్టిందని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కెటిఆర్‌ అన్నారు. అక్రమ కేసులో విచారణ…

బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌లో  తెలంగాణ విజయం

 కృష్ణా జల వివాదాల విచారణపై కీలక తీర్పు అదనపు టర్మ్స్‌ ఆఫ్‌ రెఫరెన్స్‌పై మొదట విచారణ చేయాలని ట్రైబ్యునల్‌ నిర్ణయం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 16 : రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ అం శానికి సంబంధించి బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌లో తెలంగాణ విజయం సాధిం చింది. ఈ మేరకు ఏపీ వాదను బ్రిజేష్‌…

ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌

‌సుప్రీంను ఆశ్రయించిన బిఆర్‌ఎస్‌ ‌న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర  జనవరి 16 : ‌బీఆర్‌ఎస్‌ ‌నుంచి కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ రెండు పిటిషన్లు దాఖలు చేసింది. 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన 9 నెలలు అవుతున్నా.. స్పీకర్‌ ‌నిర్ణయం తీసుకోలేదని బీఆర్‌ఎస్‌ ‌పేర్కొంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు,…

 పెట్టుబడులే లక్ష్యంగా పయనం..

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి సింగ‌పూర్‌,దావోస్‌లో ఆరు రోజుల పాటు పర్యటన వరల్డ్ ఎకనమిక్‌ ‌ఫోరమ్‌ ‌సదస్సుకు హాజ‌రు ప‌లు అంత‌ర్జాతీయ‌ సంస్థ‌ల‌తో ఒప్పందాలు హైదరాబాద్‌, ‌ప్ర‌జాతంత్ర  జనవరి 16 : ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆరు రోజుల పాటు విదేశాల్లోనే ఉండనున్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.…

సంక్షేమ పథకాలు ప్రతీ నిరుపేదకు చేరాలి

అధికారులు ప్ర‌జాప్ర‌తినిధులు స‌మ‌న్వ‌యంతో గ్రామ సభలను నిర్వహించాలి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి  దామోదర రాజనర్సింహ. మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 16:  ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమ‌లు జ‌రిగేలా ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేయాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి , ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ…

స్వేచ్ఛగా పనిచేయండి

Minister Seethakka

నిబద్ధతతో పనిచేసి ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందండి.. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క శాఖల వారీగా పనుల పురోగతి, నూతన ప్రణాళికలపై సమీక్ష హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 16 : అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగ‌కుండా స్వేచ్ఛ‌గా, నిర్భ‌యంగా ప‌నిచేయాల‌ని  పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ…