Category తెలంగాణ

కొనసాగుతున్న పెట్టుబడుల వేట

రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు కంట్రోల్‌ ఎస్‌ ‌సంస్థ ఒప్పందం ప్రాజెక్ట్ ‌దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు తెలంగాణ వృద్ధిలో ఈ డేటా సెంటర్‌ ‌మరో మైలురాయి : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 22 : తెలంగాణ ప్రభుత్వం దావోస్‌లో పెట్టుబడుల వేట కొనసాగిస్తోంది. ఇది…

పేద‌ల భూముల్లో గూండాల దౌర్జ‌న్యాలు

Officials and police support real brokers

రియ‌ల్ బ్రోక‌ర్ల‌కు అధికారులు, పోలీసుల మ‌ద్ద‌తు.. సీఎం రేవంత్ స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాలి. మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ డిమాండ్‌ ఏక‌శిలా న‌గ‌ర్ ఘ‌ట‌న‌పై వివ‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 21 : పేద‌లు క‌ష్ట‌ప‌డి కొనుక్కున్న స్థలాల‌ను కొంద‌రు రియ‌ల్ ఎస్టేట్ బ్రోకర్లు, గూండాలు దౌర్జ‌న్యాలు చేస్తున్నార‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ మండిప‌డ్డారు.…

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి గా ఈటల..? 

ఎంపిక ఉత్కంఠతకు తెరపడినట్లేనా ..? తెలంగాణా వ్యాప్తంగా గుర్తింపున్న నాయకుడు  ఉద్యమ సమయంలో కేసీఆర్ తరువాత స్థానం  బీసీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ని ఎదుర్కొనే సత్తా  పార్టీలోకి ప్రముఖులను ఆకర్శించే శక్తి  ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  ) బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో గత ఏడాది కాలంగా నెలకొన్న ఉత్కంఠతకు…

అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారు.

పేద‌ల ప్ర‌జ‌ల‌కు నిరంతరం అండ‌గా ఉంటాం.. మల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌   రాష్ట్రంలో పేదలకు అండగా ఉన్న పార్టీ బీజేపీ అని, పేదలు కొనుక్కున్న స్థలాల‌కు బిజేపి సంపూర్ణంగా అండగా ఉంటుంద‌ని మల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడద‌ని, అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారని విమ‌ర్శించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  పోచారం మున్సిపాలిటీ పరిధిలోని…

మీది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలనే..

సిఎం విదేశాల్లో, మంత్రులు పక్క రాష్ట్రాల్లో బిజీ.. రాష్ట్ర‌ ప్రజలను ప‌ట్టించుకునేదెవ‌రు? కాంగ్రెస్‌ ‌సర్కార్‌పై ఎమ్మెల్యే హరీష్‌రావు ఆగ్రహం  రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలననే నడుస్తుందనీ, మీ సోకాల్డ్ ‌ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా? అంటూ కాంగ్రెస్‌ ‌సర్కార్‌పై  మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు…

కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదే..

Can you inquire about Kaleswaram including Amrit tenders

కమిషన్‌ ‌ముందు హాజరైన ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు రుణాలు, ప్రాజెక్టు డిజైనులు, బడ్జెట్‌ ‌కేటాయింపుపై ప్రశ్నలు సుదీర్ఘంగా విచారించిన జస్టిస్‌ ‌ఘోష్‌ ‌కమిషన్‌ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదేనని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. మంగళవారం రామకృష్ణారావు కాళేశ్వరం కమిషన్‌ ఎదుట హాజరయ్యారు. ఆయన్ను కమిషన్‌ ‌ఛైర్మన్‌ ‌జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌విచారించారు. కాళేశ్వరం…

మేయర్‌ ‌విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం!  

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే తలసాని నివాసంలో కార్పొరేటర్ల భేటీ హాజరైన నగర బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు  బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌జీహెచ్‌ఎం‌సీ మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని…

కాంగ్రెస్‌ది వంచన రాజ్యం

KTR

రైతుల శాపనార్థాలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలుతుంది ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ విమర్శలు ఇది రైతు రాజ్యం కాదని, రైతు వంచన రాజ్యమని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఒకే రోజు నలుగురు రైతులను పొట్టనబెట్టుకున్న ప్రభుత్వమిదని మండిపడ్డారు. ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదని, తోడేళ్లలా ప్రాణం తీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమని…

పదేళ్లల్లో ఒక్కరేషన్‌ కార్డయినా ఇచ్చారా?

మాపై విమర్శలు చేయడం దారుణం ప్రజలు ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు ర‌వాణా, బిసి సంక్షేమ శాఖ‌ మంత్రి పొన్నం  పదేళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క రేషన్‌ కార్డు ఇవ్వని బిఆర్‌ఎస్‌ వాళ్లు ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఇలాంటి వారి మాటలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం…