Category తెలంగాణ

మైదానాలతోనే ఆరోగ్యవంతమైన సమాజం

క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం..   స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28 : క్రీడల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని, క్రీడలను ప్రోత్సహించడం అంటే భవిష్యత్ తరాలను నిర్మించడమేనని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న  4వ కియో జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ 2025 పోటీలకు…

నాణ్యమైన విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి

విత్తనోత్పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడాలి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28 : నాణ్యమైన విత్తనాల ఎంపిక, కొనుగోళ్లలో లో రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియట్ లో వానాకాలం 2025కు సంబంధించి విత్తనాల అవసరం, లభ్యత, సరఫరాపై రాష్ట్రస్థాయి వ్యవసాయాధికారులతో విత్తన కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు.…

నేడు కొడంగల్ కు సీఎం రేవంత్

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు సాయంత్రం ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందు ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు కొడంగల్ ప్రజాతంత్ర మార్చి 28 : కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం పర్యటించనున్నారు. మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం 45వ వార్షిక బ్రహ్మోత్సవాలకు ముఖ్య మంత్రి హాజరుకానున్నారు. సీఎం పర్యటన  సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని  అధికారులకు జిల్లా…

చరిత్రలో నిలిచిపోయేలా హుజూర్ నగర్ సభ

ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ సభకు ప్రజలు భారీగా తరలి రావాలి నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్,  ప్రజాతంత్ర, మార్చి 28 : ఉగాది పర్వదినం రోజున హుజూర్ నగర్ లో నిర్వహించ తలపెట్టిన సభ చరిత్రలో నిలిచిపోతుందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. దారిద్ర్య రేఖకు…

అమీన్ పూర్ లో విషాదం…

నిద్రలోనే ముగ్గురు పిల్లల కన్నుమూత పోస్ట్‌మార్టం రిపోర్టు కీలకం అన్ని కోణాల్లో విచారణ : ఎస్పీ పరితోష్ పంకజ్ పటాన్ చెరు, ప్రజాతంత్ర, మార్చి 28 : బతుకుదెరువు కోసం ఆ దంపతులు వలస వొచ్చారు. ముగ్గురు పిల్లలతో అప్పటివరకు సంతోషంగానే జీవించారు. ఏం జరిగిందో తెలియదు. అభంశుభం తెలియని ఆ బిడ్డలు విషం కలిపిన అన్నం తిని నిద్రలోనే తుదిశ్వాస…

ఇందిర‌మ్మ ఇళ్ల గ్రౌండింగ్ వేగ‌వంతం చేయాలి

బేస్‌మెంట్ పూర్త‌యిన ఇళ్లకు త‌క్ష‌ణ‌మే చెల్లింపులు ఏ గ్రామంలోనూ తాగునీటి స‌మ‌స్య రావొద్దు జూన్ చివ‌రి నాటికి వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ పూర్తికావాలి మ‌డికొండ డంపింగ్ యార్డుకు శాశ్వ‌త ప‌రిష్కారం రెవెన్యూ, హౌసింగ్‌, శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28 : పైల‌ట్ గ్రామాల్లో ఇందిర‌మ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని, బేస్‌మెంట్ పూర్త‌యిన ఇళ్లకు త‌క్ష‌ణం చెల్లింపులు…

ఐదేళ్లలో 4 లక్షల 3వేల 664 కోట్ల అప్పులు

కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు రూ.2 లక్షల 20 వేల కోట్లు వెల్లడించిన కాగ్‌ నివేదిక … అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన భట్టి విక్రమార్క తెలంగాణ అసెంబ్లీలో గురువారం కాగ్‌ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైనాన్స్‌ అకౌంట్స్‌, అప్రోప్రియేషన్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదిక సమర్పించగా దానిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి…

అట్టడుగు వర్గాలకు అండగా కడదాకా నిలబడతా..

తృటిలో ఎన్నో ఎన్ కౌంటర్ల నుంచి బయటపడ్డా.. ఇదంతా నాకు పునర్జన్మే..   నా భర్త నేర్పిన విలువలతోనే ప్రజల కోసం పనిచేస్తున్నా తన భర్త కుంజ రాము 21వ వర్ధంతి సభలో మంత్రి సీతక్క నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనైన మంత్రి చివరి శ్వాస వరకు ఆదివాసీలు పేదలు అట్టడుగు వర్గాల అభ్యున్నతి…

ప్రభుత్వ పథకాలు అందకనే  కౌలు రైతుల బలవన్మరణాలు

18 బాధిత కుటుంబాలకు రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ సహాయం ప్రతి కుటుంబానికి జీవనోపాధి ఏర్పాటుకు రూ.40 వేల డిపాజిట్ బాధితులు నిరాశకు లోను కావొద్దు రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు విస్సా కిరణ్, కొండల్ రెడ్డి తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు సహాయం అందించి వారి జీవనోపాధికి తోడ్పడే కార్యక్రమం రూరల్ డెవలప్మెంట్ సర్విస్ సొసైటీ(ఆర్.డి.ఎస్.ఎస్.)…