Category తెలంగాణ

పీపుల్‌ సెంట్రిక్‌ డిజిటల్‌ గవర్నెన్స్‌లో రోల్‌ మోడల్‌గా తెలంగాణ

– ఏటా 10 లక్షల మంది యువతకు ఏఐపై శిక్షణ – టెక్నాలజీ అంటే ఒక సమానత్వ సాధనం – డిజిటల్‌ ట్రాన్స్ఫర్మేషన్‌లో ఇతర రాష్ట్రాలకు బెంచ్‌ మార్క్‌ – మీ సేవ సర్వీసెస్‌ ఆన్‌ వాట్సాప్‌ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: పీపుల్‌ సెంట్రిక్‌ డిజిటల్‌ గవర్నెన్స్‌లో తెలంగాణను దేశంలోని…

పంచాయతీల గ్రేడింగ్, కేడర్‌ స్ట్రెంత్‌ నిర్ధారించాలి

– మంత్రి సీతక్కను కోరిన పంచాయతీ సెక్రటరీస్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: గ్రామ పంచాయతీల గ్రేడింగ్‌, కేడర్‌ స్ట్రెంత్‌ వెంటనే నిర్ధారించి ప్రమోషన్‌లు కల్పించాలని తెలంగాణా పంచాయతీ సెక్రటరీస్‌ సెంట్రల్‌ ఫోరమ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సందిల బలరాం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కను కోరారు. ఆయన…

మత్తు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యం

– మంచి భవిష్యత్తు కోసం వ్యసనాలకు దూరంగా ఉండండి – మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: మత్తు పదార్థాల బారి నుండి పూర్తిగా విముక్తి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్‌ సాధికారత శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. గాంధీ మెడికల్‌…

తుమ్మల లాంటి నేతలను  వొదులుకోవడం తప్పే

– అందుకే బీఆర్‌ఎస్‌ ‌మూడోసారి మట్టి కరిచింది – ప్రతిపక్షం అన్నింటా ఫెయిల్‌ – ఇప్పు‌డా బాధ్యతను జాగృతి పోషిస్తుంది – ఖమ్మంలో మీడియాతో కవిత సంచలన వ్యాఖ్యలు ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: ‌రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించటంలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. ఖమ్మం జిల్లాకు చెందిన బలమైన…

క్రమంగా తగ్గుతున్న బంగారం ధరలు

– రూ.1.25 లక్షల వద్ద కొనసాగుతున్న తులం రేటు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌18: ‌దేశీయంగా పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి.  అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగానూ బంగారం ధరలుతగ్గుముఖం పట్టాయి. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ ‌బులియన్‌ ‌మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1.25 లక్షలు పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం రూ.1.14 లక్షల…

ప్ర‌భుత్వ హాస్పిట‌ల్స్ కు ఎన్‌హెచ్ఎం కింద నిధులు

– హాస్పిట‌ల్స్ లో సౌక‌ర్యాల మెరుగుకు చ‌ర్య‌లు -వేముల‌వాడ హాస్పిట‌ల్‌కు రూ.1.5కోట్ల వ్య‌యంతో ప‌రిక‌రాలు – యువ డాక్ట‌ర్లు ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో చేరాలి – కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌ వేముల‌వాడ‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 18: కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్ఎం) పేరుతో దేశంలోని అన్ని హాస్పిటల్స్ కు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది.…

పీహెచ్‌సీలలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : యాదగిరిగుట్ట మండలం యాదగిరి పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్లతో మాట్లాడుతూ పేద ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. యాదగిరి గుట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా జిల్లా కలెక్టర్‌ ఆకస్మిక…

స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న (సీహెచ్‌ నవీన్‌ కుమార్‌) మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయం ప్రకారం వేదపండితులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ…

కొండపైన షాపులకు తక్షణమే టెండర్లు నిర్వహించాలి

– బీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ నరహరి డిమాండ్‌ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైన ప్రస్తుతం ఉన్న దుకాణాలను రద్దు చేసి వాటికి నూతన టెండర్లను నిర్వహిస్తే అనేకమంది కొత్తవారికి ముఖ్యంగా నిరుద్యోగులకు జీవనోపాధి దొరుకుతుందని బీఆర్‌ఎస్‌ యాదగిరిగుట్ట పట్టణ సెక్రటరీ జనరల్‌ పాపట్ల నరహరి అన్నారు. యాదగిరిగుట్టలో మంగళవారం ఆయన…