Category తెలంగాణ

గడపగడపకూ సైబర్‌ నేరాలపై అవగాహన

– ప్రతి శని, మంగళవారం చార్మినార్‌ వద్ద శ్రీకారం  – హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 22: సైబర్‌ నేరాలను అడ్డుకునేందుకు సరికొత్త కార్యక్రమానికి హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ శ్రీకారం చుట్టారు. చార్మినార్‌ వద్ద నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ చరిత్రాత్మక…

సంస్కరణలను మరింత కఠినతరం చేయండి

– రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ – ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 22: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి రవాణా శాఖ కొద్ది రోజులుగా అమలు చేస్తున్న సంస్కరణలను మరింత కఠినతరం చేయాలని రవాణా శాఖ ఉన్నతస్థాయి అధికారులను ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశించారు. రవాణా…

రాష్ట్ర చరిత్రలో గొప్ప ఘట్టానికి గుర్తుగా ‘దీక్షా దివస్‌’

– 29న ఘనంగా నిర్వహించాలి – నాయకులకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిశానిర్దేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 22: ‘తెలంగాణ వచ్చుడో.. కెేసీఆర్‌ సచ్చుడో’ అనే నినాదంతో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ చేపట్టిన దీక్షకు గుర్తుగా ఈనెల 29న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు…

రిటైర్డు ఉద్యోగుల వేదన వినిపించడంలేదా?

Harish rao

– రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై హరీష్‌రావు ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 22: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారూ.. మీకు రిటైర్డ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కన్నీళ్లు కనిపించడం లేదా.. వేదన వినిపించడం లేదా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ అంటవు.. మరో లక్ష కోట్లతో…

జిల్లాను ప్రగతి పథంలో నడపాలి

– మహబూబాద్‌ ఎంపీ బలరాం నాయక్‌ – వరంగల్‌ కలెక్టరేట్‌లో ‘దిశ’ సమావేశం వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేసి జిల్లాను ప్రగతి పథంలో నడపాలని మహబూబాద్‌ ఎంపీ పోరిక బలరాం నాయక్‌ అన్నారు. వరంగల్‌ జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బలరాం నాయక్‌…

మన వస్తువులను ఎగుమతులు చేసే స్థాయికి చేరాం

– ‘ఆత్మనిర్భర్‌’ భారత్‌ లక్ష్యం కావాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో నిలవాలనే ఆలోచనతో అందరం ముందుకు సాగాలని, ప్రభుత్వాలు, ప్రజలు ఇదే దిశలో పనిచేయాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. ఈ ఆలోచన నుంచే ఆత్మనిర్భర్‌ అభియాన్‌ కార్యక్రమం…

నిర్ణీత గడువులోగా దరఖాస్తులను పరిష్కరించాలి

– రాష్ట్ర సమాచార కమిషనర్‌ బోరెడ్డి అయోధ్య రెడ్డి – హనుమకొండలో అధికారులతో సమీక్ష హనుమకొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశం అని రాష్ట్ర సమాచార కమిషనర్‌ బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో సమాచార హక్కు చట్టం, అప్పీళ్ల…

హృద‌యంలో భావాలు ప‌లికించ‌డ‌మే సినిమా గొప్ప‌త‌నం

–భాష కాదు.. భావం ప్ర‌ధానం – కొత్త అందాల‌ను తెచ్చే ఈశాన్య భార‌త సినిమాలు – పెద్ద క‌ల‌ల‌కు గ‌మ్యం హైద‌రాబాద్‌ – మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,న‌వంబ‌ర్ 21:  సినిమాలోని మేజిక్ ఏంటంటే మనుషుల కంటే కథలు వేగంగా ప్రయాణిస్తాయి, కథల కంటే భావాలు ఇంకా వేగంగా చేరతాయి. నార్త్ ఈస్ట్ కొండల్లో…

వివ‌ర‌ణ‌కు మరింత స‌మ‌యం కావాలి

– స్పీక‌ర్‌ను క‌లిసిన ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,నవంబర్‌ 21:ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ను కలిశారు. ఈ నెల 23 లోపు పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని స్పీకర్‌ ‌నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన కలిశారు. పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులకు సమాధానాలు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, ‌కడియం శ్రీహరిలకు…