Category తెలంగాణ

సిగాచీ పేలుళ్ల ఘటన దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: సిగాచీ ఇండస్ట్రీస్ లో పేలుళ్ల ఘటనపై పోలీసుల దర్యాప్తుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ సందర్భంగా పోలీసుల విధి నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పేలుడులో 54 ముంది కార్మికులు మృతిచెందారని గుర్తుచేస్తూ ‘ఇది సాధారణ ఘటన కాదు. ఇంత…

సర్పంచ్‌ పదవులకు 31 నామినేషన్లు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ కోసం యాదగిరిగుట్ట మండలంలో ఐదు నామినేషన్‌ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు గురువారం సర్పంచ్‌ పదవులకు 31మంది, వార్డు సభ్యుల పదవులకు 49మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు సహాయ ఎన్నికల అధికారి నవీన్‌ తెలిపారు. దాతర్‌పల్లి, గౌరాయపల్లి, మాసాయిపేట, పెద్ద…

పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్త వహించాలి

– నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హనుమంత రావు గురువారం పరిశీలించారు. నామపత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు. హెల్ప్‌…

ఎమ్మెల్యే అయిలయ్యకు భారీ షాక్‌

– సైదాపురంలో బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: గ్రామ సర్పంచ్‌ ఎన్నికల వేళ ఆలేరు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు భారీ షాక్‌ తగిలింది. ఆయన సొంతూరు సైదాపురంలో ఆయన ప్రధాన అనుచరులైన కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన పూలెపాక లావణ్య శ్రీనివాస్‌, పార్టీ సీనియర్‌ నాయకులు…

హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం

– డిసెంబర్‌ 5‌లోపు కోర్టు ఎదుట హాజరుకు ఆదేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‌హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బతుకమ్మకుంట వివాదంలో డిసెంబర్‌ 5‌వ తేదీ లోపు కోర్టు ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆయ‌న‌ను ఆదేశించింది. లేకుంటే నాన్‌ ‌బెయిల్‌బుల్‌ ‌వారెంట్‌ ‌జారీ చేస్తామని హైకోర్టు హెచ్చరించింది.…

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి

– పోలీసు అధికారులతో డీజీపీ శివధర్ రెడ్డి వీసీ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 27 : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిల పోలీసు అధికారులు కృషిచేయాలని డీజీపీ బి.శివధర్ రెడ్డి ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్రంలోని పోలీసు అధికారులతో ఆయ‌న గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హైదరాబాద్ కమిషనరేట్ మినహా…

వాణిజ్యం, పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తాం

– విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ – జర్మన్‌ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: జర్మనీ-తెలంగాణ భాగస్వామ్యంలో వాణిజ్యం, పరిశ్రమల ఏర్పాటుకు తాము అన్ని విధాలా సహకరిస్తామని, విదేశీ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమైనదని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడిరచారు. ఐటీ, ఏరోస్పేస్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, ఫార్మా రంగాలకు ఒక…

రాజ్యాంగమే అత్యున్నతమైన‌ది

–  రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఫోటో ప్ర‌ద‌ర్శ‌న‌ ~ తిల‌కించిన భారత అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 27: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీలు గురువారం నిర్వహించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తెలంగాణ హైకోర్టు- భారత అదనపు సొలిసిటర్ జనరల్…

పల్లె పోరు.. కేసుల పరిష్కారానికి లీగల్‌ సెల్‌

– ముగ్గురు సూపరింటెండెంట్‌స్థాయి అధికారులతో ఏర్పాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం మొదలైన సందర్భంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్‌లో లీగల్‌ సెల్‌ ఏర్పాటైంది. ఎన్నికల్లో రిజర్వేషన్లను సవాలు చేస్తూ కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ప్రభుత్వం లీగల్‌ సెల్‌ను ముగ్గురు సూపరింటెండెంట్‌స్థాయి…