Category తెలంగాణ

కబ్జా చేసినట్లు రుజువు చేస్తే జైలుకెళతా

– కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: ‌తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడ లేదని, తానేంటో ప్రజలకు తెలుసునని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. తాను కబ్జాలకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐడీపీఎల్‌ ‌భూముల కబ్జాపై తనపై ఇద్దరు నేతలు అసత్య…

సమ్మిట్‌ ప్రాంగణానికి రెండో రోజూ భారీగా సందర్శకులు

– కల్చరల్‌ హెరిటేజ్‌ అండ్‌ నెక్స్ట్‌-జెన్‌ టూరిజంపై సదస్సు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లు, కార్పొరేట్‌ కంపెనీల స్టాళ్లను రెండో రోజు గురువారం పెద్ద ఎత్తున సాధారణ ప్రజలు, విద్యార్థులు సందర్శించారు. ఉదయం నుండే పెద్ద సంఖ్యలో…

మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

– రేపటి రైతుల ఖాతాల్లో జమ కానున్న రూ.588 కోట్లు – ఇప్పటివరకు 2.45 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ పూర్తి – ప్రయోజనం పొందనున్న 55,904మంది రైతులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన మొత్తాన్ని రైతుల ఖాతాలలో శుక్రవారం నుండి జమ చేసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని వ్యవసాయ…

మెస్సి ఫుట్‌బాల్ మ్యాచ్‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

– ఉప్ప‌ల్ స్టేడియంలో డీజీపీ స‌మీక్ష‌ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 11: ఈనెల 13న ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సితో మ్యాచ్ నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన భద్రతాపరమైన, ఇతర ఏర్పాట్లపై డీజీపీ బి.శివధర్ రెడ్డి గురువారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన సమగ్ర ఏర్పాట్లను…

మంత్రి సురేఖపై నాన్-బెయిలబుల్ వారెంట్‌

– నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు – కేటీఆర్ దాఖ‌లు చేసిన ప‌రువు న‌ష్టం కేసు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 11: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో న్యాయస్థానం ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గురువారం ఈ కేసు…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో ప్రభాకర్‌ ‌రావుకు షాక్‌

-‌ ‘సిట్‌’ ఎదుట లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశం న్యూదిల్లీ, డిసెంబర్‌ 11: ‌ఫోన్‌ అ‌క్రమ ట్యాపింగ్‌ ‌కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వెంటనే సిట్‌ ‌ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ ‌పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ ‌బీవీ నాగరత్న,…

‘డిజిటల్ సేఫ్టీ’లో రోల్ మోడల్ గా రాష్ట్రం

– విజన్ 2047 డాక్యుమెంట్ష‌లో స‌మ‌గ్ర రోడ్ మ్యాప్‌ – సైబ‌ర్ మోసాలు అరిక‌ట్టాలంటే పౌరుల స‌హ‌కారం అవ‌స‌రం  ‘ఎస్ సీ ఎస్ సీ కాంక్లేవ్ 2025’ లో మంత్రి దుద్దిళ్ల  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 11: తెలంగాణను డిజిటల్ సేఫ్టీలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని ఐటీ,…

మెద‌డు క‌ణితి తొల‌గింపు స‌క్సెస్‌

– మ‌ల‌క్‌పేట కేర్ హాస్పిట‌ల్స్ ఘ‌న‌త‌ – 25 ఏళ్ల యువకుడి ప్రాణాలు కాపాడిన డాక్ట‌ర్లు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 11: మలక్‌పేటలోని కేర్ హాస్పిటల్స్ వైద్య బృందం స‌కాలంలో వైద్యం చేసి ఖమ్మంకు చెందిన 25 ఏళ్ల యువకుడిలో ఉన్న సంక్లిష్టమైన మెదడు కణితిని విజయవంతంగా తొలగించింది. యువకుడు కొద్ది రోజులుగా వేగంగా తగ్గిపోతున్న…

కాంగ్రెస్‌ అ‌గ్రనేతలతో సీఎం రేవంత్‌ ‌భేటీ

– ఇటీవలి తెలంగాణ రైజింగ్‌ ‌సమ్మిట్‌పై వివరణ – మెస్సీ ‘ఇం‌డియా టూర్‌’ ‌కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌11:  ‘‌మెస్సీ గోట్‌ ఇం‌డియా టూర్‌’ ‌కార్యక్రమానికి కాంగ్రెస్‌ అ‌గ్రనేతలు రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించినట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌ ‌బయలుదేరే ముందు గురువారం పార్లమెంట్‌ ఆవరణలో…