Category తెలంగాణ

రేపు మూడో విడత పంచాయతీ సమరం

– 163 సర్పంచి, 1443 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నిక‌లు మహేశ్వరం రూరల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: కందుకూరు డివిజన్ లో మహేశ్వరం, కందుకూరు మండలాలు, ఇబ్రాహీంపట్నం డివిజన్ లో యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, మాడ్గుల మొత్తం ఏడు మండలాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. 63 సర్పంచ్‌, 1443 వార్డు సభ్యుల…

‘కల్పలత’ అక్రమాలపై ఎమ్మెల్యే నాయిని ఆగ్రహం

– రికార్డులు సీజ్‌ చేయాలని అధికారులకు ఆదేశాలు – కమిటీని రద్దు చేసి విచారణ చేపట్టాలి : కలెక్టర్‌, ఆర్డీవోలకు సూచన హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: హనుమకొండ ది కో ఆపరేటివ్‌ స్టోర్స్‌ లిమిటెడ్‌ కల్పలత సూపర్‌ బజార్‌ కార్యాలయాన్ని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి మంగ‌ళ‌వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.…

యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ

– అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా మంగళవారం ఉదయం అధిక సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. భక్తులు గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ…

పదేళ్లలో చేయలేనిది రెండేళ్లలో చేసి చూపించాం

– ములుగు అభివృద్ధిపై మంత్రి సీతక్క సవాల్ – 105 గ్రామాల్లో 85మందికి పైగా కాంగ్రెస్ సర్పంచ్‌లు – కార్యకర్తలకే ఈ విజయం అంకితం – బీఆర్ఎస్ త‌ప్పుడు ప్ర‌చారం పై మంత్రి సీత‌క్క ఆగ్ర‌హం ములుగు, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 16: బీఆర్ఎస్ పది సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని, ప్రజా ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే చేసి…

కేసీఆర్‌ ‌వచ్చినా.. కేటీఆర్‌ ‌పాదయాత్ర చేసినా ఏం లాభం?

– బీఆర్‌ఎస్‌కు కాలం చెల్లిందన్న ఆది శ్రీనివాస్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ‌కేసీఆర్‌ ‌బయటకు వొచ్చినా, కేటీఆర్‌ ‌పాదయత్ర చేసినా ఉపయోగమేమిటని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ‌ ఒక ప్ర‌క‌ట‌న‌లో విమర్శించారు. కేసీఆర్‌ ‌పదేండ్లలో చేయనిది సీఎం రేవంత్‌ ‌రెడ్డి రెండేళ్లలో చేశారని, పాదయాత్ర చేస్తే కేటీఆర్‌కు ఈ విషయం అర్థమవుతుందని అన్నారు.…

68 ఏళ్ల రోగికి కొత్త జీవితం

– ‘కేర్’లో అరుదైన ఆఫ్-పంప్‌ హార్ట్ బైపాస్ సర్జరీ స‌క్సెస్‌ =హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్‌ 16: హైటెక్ సిటీలోని కేర్ హాస్పిటల్ వైద్యులు దిల్లీకి చెందిన 68 ఏళ్ల రోగి గోక్లా నంద్‌కు అత్యంత క్లిష్టమైన ఆఫ్-పంప్‌కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఆయన ప్రాణాలను కాపాడారు. తీవ్ర ఛాతీ నొప్పి, శ్వాస…

జీహెచ్‌ఎంసీ ఎన్నిక‌లొస్తే మేయ‌ర్ స్థానం బీజేపీదే

– కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాలి – పార్టీ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 16ః జీహెచ్ఎంసీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా మేయర్ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంటుందని పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్‌.రామ‌చంద‌ర్‌రావు ఒక ప్ర‌క‌ట‌న‌లో ఆశాభావం వ్య‌క్తం చేశారు. అందుకోసం కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలని, స్థానిక సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని,…

అట‌వీ శాఖ నోటీస్.. భక్తుల మ‌నోభావాలు దెబ్బ‌తీయ‌డ‌మే

– కొండ‌గ‌ట్టు ఆల‌య భూముల వివాదాన్ని ప‌రిష్క‌రించండి – ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ చీఫ్ రామ‌చంద‌ర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 16 :కొండ‌గ‌ట్టు అంజన్న ఆలయానికి అటవీ శాఖ షోకాజ్ నోటీసు జారీ ఆందోళన కలిగిస్తున్న‌ద‌ని, వేల సంవత్సరాల చరిత్ర కలిగిన, సనాతన ధర్మానికి ప్రతీక అయిన ఆలయంపై ఈ తరహా చర్యలు హిందూ…

మూడేళ్లలో హైదరాబాద్‌ వ్యాప్తంగా ఎలక్టిక్ర్‌ బస్సులు

– ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : రెండేళ్లలో 2,500 కొత్త బస్సులు కొనుగోలు చేశామని ఆర్టీసీ సంస్థ‌ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో 800కు పైగా ఎలక్టిక్ర్‌ బస్సులు ఉన్నాయని, మూడేళ్లలో హైదరాబాద్‌ వ్యాప్తంగా, అనంతరం గ్రావిూణ ప్రాంతాల్లోనూ ఎలక్టిక్ర్‌ బస్సులు తీసుకు వస్తామని తెలిపారు. భద్రాచలం…