Category తెలంగాణ

పాదయాత్రలో అన్ని అబద్ధాలే

గోబెల్స్‌ను మించి అసత్య ప్రచారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై నోరు విప్పాలి రూ.7183 కోట్ల బకాయిలు తొక్కిపెట్టిన కేంద్రం రూ.1350 కోట్ల వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులకు మొండి చేయి సెస్‌ల రూపంలో రాష్ట్ర ఆదాయానికి గండి మంత్రి కెటిఆర్‌ ‌సవాల్‌కు సమాధానం చెప్పే దమ్ముందా ఉంటే కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి నిధులు…

‌ప్రగతి భవన్‌ ‌కేంద్రంగా దలారీలకు కమీషన్లు

ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరగడానికి ఇదే కారణం టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌ప్రగతి భవన్‌ ‌కేంద్రంగా దలారీలు అధిక కమీషన్లు తీసుకుని కాంట్రాక్టర్ల బిల్లులు మంజూరు చేయిస్తున్నారని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరుగుతున్నదని వ్యాఖ్యానించారు. శనివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో…

నేడు మార్చ్ ‌ఫర్‌ ‌పీస్‌, ‌యూనిటీ ర్యాలీ

అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలి : టీపీయూ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌మార్చ్ ‌ఫర్‌ ‌పీస్‌, ‌యూనిటీ పేరుతో ఆదివారం ఎల్బీ స్టేడియం జగ్జీవన్‌రాం విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్‌ ‌వద్ద ఉన్న అంబేద్కర్‌ ‌విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఫర్‌ ‌పీస్‌ ‌యూనిటీ (టీపీయూ) ప్రతినిధులు పద్మజా షా,…

(సవరణ) దేవులపల్లి ప్రభాకర్ రావు అంత్యక్రియలు ఏప్రిల్ 25, సోమవారం

గురువారం 4.20 ని.లకు హైదరాబాద్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఆఖరి శ్వాస విడిచిన రాష్ట్ర అధికార భాషా సంఘం తొలి అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు అంత్యక్రియలు శుక్రవారం మహాప్రస్థానం లో నిర్వహిస్తారని పొరపాటున శుక్రవారం సంచికలో ప్రచురించడం జరిగింది. అంత్యక్రియలు ఏప్రిల్ 25, సోమవారం హైదరాబాద్ మహాప్రస్థానం లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు…

ఆరు నెల్లలో ఆర్డీఎస్‌ ఎలా పూర్తిచేస్తారు?

బండి ప్రాజెక్టుల గురించి కొనా.. మొదలు తెలియదు తెలియకుండా ఎలా మాట్లాడుతారు మండిపడ్డ మంత్రి నిరంజన్‌ ‌‌రెడ్డి హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 22 : ‌బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆర్డీఎస్‌ ‌కొనా, మొదలు తెలియదని ఆర్డీఎస్‌పై బండి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. ఆయనకు ఆర్డీఎస్‌ ‌కొన తెల్వదు..మొన…

తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర రావు మృతికి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సంతాపం..!

తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో ప్రభాకర్ రావు తెలంగాణవాదిగా . తెలంగాణ అధికార భాష సంఘం అధ్యక్షులుగా పని చేసిన రచయిత పాత్రికేయుడు దేవులపల్లి ప్రభాకర్ రావు మృతి తీరని లోటు అని ఆయన అన్నారు.ఈ సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

‌ప్రముఖ రచయిత…తెలంగాణ ఉద్యమకారుడు దేవులపల్లి ప్రభాకరరావు కన్నుమూత

తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఆరు నెలల ఉద్యమ ప్రస్థానం పేరుతో’ ప్రజాతంత్ర’ సంపాదకీయాలు సంతాపం తెలిపిన ముఖ్య మంత్రి కేసీఆర్‌ ‘‌ప్రజాతంత్ర’ కుటుంబం ప్రగాఢ సంతాపం ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌ప్రముఖ రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం దేవులపల్లి ప్రభాకరరావు (83) గురువారం…

సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బి. రాజమౌళి బాధ్యతల స్వీకరణ

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బి. రాజమౌళి బుధవారం ఉదయం ఏ. సి. గార్డ్స్ లోని సమాచార భవన్ లో బాధ్యతలు స్వీకరించారు.సుదీర్ఘకాలం వివిధ స్థాయిలలో చాలా మంది అధికారులు, సిబ్బందితో కలిసి పనిచేసిన అనుభవాలను ఈ సందర్బంగా బి. రాజమౌళి గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ,…

దౌర్జన్యాలు పునరావృతమైతే…చీల్చీ చెండాడుతాం

సీఎం, డీజీపీ నీతిమంతులైతే… న్యాయ విచారణ జరపాలి నీచానికి పాల్పడిన పోలీసులు యూనిఫాంలో ఉండేందుకు వీలులేదు మాజీ మంత్రి బిజేపీ నేత ఈటెల రాజెందర్‌ ‌మెదక్‌ ‌ప్రతినిధి ప్రజాతంత్ర(ఏప్రిల్‌19):‌టీఆర్‌ఎస్‌ ‌నేతలు, పోలీసులు కుమ్మక్కై రాష్ట్రంలో సామాన్య ప్రజలు, బిజేపీ కార్యకర్తలపై రామాయంపేట లాంటి ఘటనలు పునరావృతం చేస్తే చీల్చి చెండాడుతామని మాజీ మంత్రి, బిజేపీ నేత…