Category తెలంగాణ

‘నరేగా’పై కాంగ్రెస్‌ది అనవసర రాద్ధాంతం

– బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: ఎంజీ నరేగా పథకం పేరులో మార్పు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అనవసర రాజకీయ రాద్ధాంతం చేస్తోందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు మండిపడ్డారు. అసలు నరేగా పథకం రద్దు కాలేదు.. దేశ ప్రజలు ఈ విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు.…

భక్తుల సౌకర్యార్థం కొండపై అంబులెన్స్ ఏర్పాటు

– ఎస్పీఎఫ్ సిబ్బందికి పెట్రోలింగ్ వాహనం – వాహన పూజలు చేసిన అధికారులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 17: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ భక్తుల సౌకర్యార్థం మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో కొండపైన 24/7 అంబులెన్స్ సేవలు ఏర్పాట‌య్యాయి. ఆలయ అర్చకులు బుధవారం వాహనానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ…

మెరుగైన పాల‌న అందించండి

– నూత‌న‌ స‌ర్పంచ్‌ల‌కు మంత్రి పొంగులేటి సూచ‌న‌ కూసుమంచి, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 17: గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన పాలన అందించడమే ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యత అని  రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ప్రజాప్రతినిధులను కూసుమంచిలోని…

మావోయిస్టుల అరెస్టును ఖండించండి

– ‘కగార్’ యుద్ధానికి మద్దతునివ్వొద్దు – తెలంగాణ ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి – సిర్పూర్ (యు) పరిధిలో 16 మంది అరెస్టుపై మండిపాటు – బీజేపీ ఫాసిస్టు విధానాలపై పోరాడాలని పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిరాయుధంగా ఉన్న తమ సహచరుల అరెస్టును భారత కమ్యూనిస్టు పార్టీ…

సర్పంచ్‌ల ప్ర‌మాణ‌స్వీకారం తేదీ మార్పు

– మహూర్తాలు లేకపోవడమే కారణం – ప్రజాప్రతినిధుల విజ్ఞప్తితో 22కు వాయిదా  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యుల బాధ్యతల స్వీకరణ వాయిదా పడిరది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 20వ తేదీన బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అయితే ముహూర్తాల కారణంగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం…

దేశీ ప‌సుపు గ్లోబ‌ల్ మార్కెట్ల‌లో పోటీప‌డాలి

– గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత బోర్డుదే – ముడి స‌ర‌కే అమ్మ‌కుండా విలువ జోడింపుపై దృష్టి పెట్టాలి – రైతు సంక్షేమానికి టర్మరిక్‌ సమ్మిట్‌ బాటలు వేయాలి – టర్మరిక్‌ వాల్యు చెయిన్‌ సమ్మిట్‌ -2025లో మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: దేశంలో పండే పసుపును ప్రపంచ మార్కెట్లలో పోటీ పడే…

యాప్‌ ఉంటే చాలు.. యూరియా ఇంటివద్దకే

– కాంప్లెక్స్‌ ఎరువులను పాత విధానంలోనే కొనుక్కోవచ్చు – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: యూరియా పంపిణీ కోసం ప్రత్యేక యాప్‌ రాబోతోందని, ఇప్పటికే వాట్సప్‌ ఛానల్‌ ద్వారా రైతులకు సమాచారం ఇస్తున్నామని, భూమి ఉన్నదాన్ని బట్టి యూరియా సరఫరా చేస్తామని వ్యవసాయ శాఖ మంతి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.…

సైనికుల సేవ నిస్వార్థమైనది

– గోల్కొండ కోటలో ‘విజయ్‌ దివస్‌’ వేడుకలు – పాల్గొన్న మంత్రి జూపల్లి హైదరాబాద్‌, డిసెంబర్‌ 16: విజయ్‌ దివస్‌ సందర్భంగా 1971లో పాకిస్థాన్‌తో పోరాడి ధైర్యం, త్యాగంతో భారత్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన వీర సైనికులను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్మరించుకున్నారు. విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని చారిత్రక గోల్కొండ కోటలో…

గుమ్మ‌డిద‌ల స‌ర్పంచ్‌కు హ‌రీష్‌రావు అభినందన

– నీతిగా గెలిచిన మీ విజ‌యం గొప్ప‌దంటూ ప్ర‌శంస‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 16: డబ్బు, ప్రలోభాలు లేకున్నా, పోలీసులను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడినా.. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ సత్తా చాటిందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో బీఆర్ఎస్ బలపరిచి విజయం సాధించిన నలుగురు సర్పంచులు వీరారెడ్డిపల్లి బుద్ధుల…