మార్చిలోనే ఠారెత్తిస్తున్న ఎండలు
ఉత్తరాది గాలులతో పెరిగిన ఉష్ణోగ్రతలు దేశ వ్య్తాంగా అత్యధికంగా నల్లగొండలో నమోదు న్యూ దిల్లీ, మార్చి 18 : ఏప్రిల్ నుంచి దంచికొట్టాల్సిన ఎండలు మార్చి మధ్యలోనే తీవ్ర ప్రభావంచూపుతున్నాయి. అప్పుడే ఠారెత్తిస్తున్నాయి. మార్చిలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మండుటెండలకు జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్…
