Category తెలంగాణ

తెలంగాణాలో ఫసల్‌ ‌బీమా అమలు సరిగ్గా లేదు

పంట నష్టపోయిన పసుపు రైతులకు ప్రతిపాదనలు రాష్ట్రం పంపితే పరిశీలిస్తాం రాష్ట్ర నేతలతో భేటీలో కేంద్ర మంత్రి పియూష్‌ ‌గోయల్‌ ‌రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని బండి సంజయ్‌ ‌ఫైర్‌ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 21 : ఫసల్‌ ‌బీమా అమలు పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల కేంద్రమంత్రి పీయూష్‌…

మొదలైన యాదాద్రి ఉద్ఘాటన క్రతువు

బాలాలయంలో మహాకుండాత్మక యాగం…కాళేశ్వరం జలాలతో యాదాద్రీశుడికి అభిషేకం 28 వరకు ప్రత్యేక హోమాలు 28న మహాకుంభ సంప్రోక్షణ…భక్తులకు దర్శనాలు ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 21 : యాదాద్రి దివ్యక్షేత్రంలో స్వాతినక్షత్రం పురస్కరించుకుని స్వామివారికి 108 కలశాలతో అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి బాలాలయంలో మహాపంచకుండాత్మక యాగం ప్రారంభమైంది. సోమవారం నుంచి ఏడు రోజుల…

తెలంగాణతో పెట్టుకుంటే అంతే సంగతులు

ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్లం అంటూ మోడీకి హెచ్చరిక మేం గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్న కెసిఆర్‌ ‌తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దు అని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌హెచ్చరించారు. ఒక వేళ తెలంగాణతో పెట్టుకుంటే వి•రే భంగపడుతారని మోదీని ఉద్దేశించి కేసీఆర్‌ ‌వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి చేతులెత్తి నమస్కరించి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం.…

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదు

గతంలో ప్రత్యేక పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది దేశంలో పరివర్తన రాజకీయాలు అవసరం 8 ఏళ్లలో ఏవి•చేయలేడని నిరూపించుకున్న మోడీ ప్రజల సమస్యల పరిష్కారంలో బిజెపి విఫలం అయితే డిమానిటైజేషన్‌..‌లేదంటే మానిటైజేషన్‌ ‌ప్రశాంత్‌ ‌కిషోర్‌ ‌పైసా తీసుకోకుండా సాయం చేస్తున్నారు ప్రత్యామ్నాయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తా యూపి,ఉత్తరాఖండ, గోవా,పంజాబ్‌ ‌ఫలితాల్లో పడిపోయిన ప్రభ వి•డియా సమావేశంలో…

బోధన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

బిజెపి బంద్‌ ‌పిలుపుతో ముందస్తుగా నేతల అరెస్ట్ ‌శివాజీ విగ్రహం ఏర్పాటుతో మొదలైన ఉద్రిక్తత ప్రత్యేక బందోబస్తు నిర్వహించిన పోలీసులు ప్రజాతంత్ర, నిజామాబాద్‌, ‌మార్చి 21 : జిల్లాలోని బోధన్‌లో ఆదివారం ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుతో మొదలైన రచ్చతో పట్టణంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. విగ్రహాన్ని శివసేన, బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. దీనిపై ఒక…

హోదా పెంచిండ్రు.. సౌలతులు మరిచిండ్రు..!

జంట బల్దియాల్లో అదనంగా అంగన్‌వాడీ కేంద్రాల ఆవశ్యకత.. కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్‌. ‌మేడిపల్లి, ప్రజాతంత్ర విలేఖరి, మార్చి  19 : హైదరాబాద్‌ ‌మహా నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాలను ప్రభుత్వం గ్రామ పంచాయతీల నుంచి మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌లుగా హోదా పెంచినా వసతుల కల్పనలో మాత్రం నేటికీ దృష్టి సారించిన దాఖలాలు లేవని…

‌ప్రాజెక్టుల పేరుతో వేలాది మందిని రోడ్డున పడేశారు

సొంత ఫామ్‌హౌజ్‌ ‌కోసమే నీటి ప్రాజెక్టుల నిర్మాణం కెసిఆర్‌పై పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి విమర్శలు ప్రజాతంత్ర, గజ్వేల్‌, ‌మార్చి 19 : మల్లన్న సాగర్‌, ‌కొండపోచమ్మ ప్రాజెక్టుల వల్ల వేలాదిమంది నిరుపేదలు నిరాశ్రయులైతే కేసీఆర్‌ ‌పట్టించుకోవడంలేదని  పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. కొండపోచమ్మ ద్వారా పేదలకు నీళ్లియ్యడంలేదని, తన ఫాం హౌజ్‌కు ఆ…

నిండు వేసవిలో వాగులు, కాలువల్లోకి గోదావరి జలాలు

నదికి కొత్త నడక నేర్పిన సిఎం కేసీఆర్‌ ‌కొడకండ్ల వద్ద గోదావరి జలాలను వదిలిన మంత్రి హరీష్‌ ‌‌రావు గజ్వేల్‌, ‌మార్చి 19(ప్రజాతంత్ర విలేఖరి) : సమైక్య రాష్ట్రంలో సాగునీటి కోసం మొగులు వైపు ఆర్తిగా కళ్లు పెట్టి చూడాల్సిన పరిస్థితి ఉంటే స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సాగు నీరు విడుదల కోసం ముఖ్యమంత్రి…

కొందరు మంత్రులు, అధికారులతో.. సీఎం కెసిఆర్‌ అత్యవసర సమావేశం ..!

నోటిఫికేషన్లు, పథకాలపై అధికారులతో సమీక్ష మంత్రుల ముందు పికే రిపోర్ట్? ‌ముందస్తు ఎన్నికలపై మంత్రులతో సిఎం కేసీఆర్‌ ‌చర్చ? 21న తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం సిద్ధిపేట, మార్చి 19(ప్రజాతంత్ర బ్యూరో) : సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శనివారం అత్యసర మీటింగ్‌ ఏర్పాటు చేశారు.…