Category తెలంగాణ

వరంగల్ లో సైనిక్ స్కూల్‌ ప్రారంభోత్సవం ఎప్పుడు?

– ప్ర‌జాప్ర‌తినిధుల‌కు మేధావి వ‌ర్గం ప్ర‌శ్న వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 20ః  వ‌రంగ‌ల్ (అర్బన్), ప్రస్తుత హనుమకొండ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సైనిక పాఠశాల ఇంకెన్నాళ్ల‌కు ప్రారంభమవుతుందని మేధావి వర్గం స్థానిక ఎమ్మెల్యేల‌ను, మంత్రుల‌ను ప్ర‌శ్నించింది. శనివారం ఏర్పాటు చేసిన విలేక‌రుల సమావేశంలో ప్రొఫెసర్ కె.వెంకటనారాయణ, దామెర నర్సయ్య, తేరాల యుగంధర్, నాగులగాం…

వైద్య విద్య ప్రమాణాలు పెర‌గాలి

– పీజీ, సూపర్‌ ‌స్పెషాలిటీ సీట్ల సంఖ్య పెంపు – వైద్య‌, ఆరోగ్య‌ శాఖ మంత్రి దామోదర ఆదేశాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: ‌రాష్ట్రంలో వైద్య విద్య ప్రమాణాల పెంపు, పరిశోధనలకు పెద్దపీట వేస్తూ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీల్లో పీజీ, సూపర్‌ ‌స్పెషాలిటీ సీట్ల సంఖ్యను పెంచేందుకు…

రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని విజయవంతం చేయాలి

– ప్రతి జిల్లాలో రోడ్డు భద్రత ఫోర్స్‌ వలంటీర్స్‌ను ఏర్పాటు చేయాలి – నెలాఖరులోపు రోడ్‌ సేఫ్టీ కమిటీల సమావేశం జ‌ర‌పాలి  – విద్యార్థులు, డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించాలి – కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి మరణాల రేటును…

బీఆర్‌ఎస్‌తో పొత్తు అవసరం ఏముంది?

– కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: ‌బీఆర్‌ఎస్‌తో బీజేపీకి పొత్తు ఉందని పసలేని, తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడతారని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి కిషన్‌ ‌రెడ్డి స్ట్రాంగ్‌ ‌కౌంటర్‌ ఇచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ బీజేపీకి ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన…

కేసీఆర్‌ అధ్యక్షతన రేపు బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

– నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ – ఈ అంశంపై ఉద్యమ కార్యాచరణకు బీఆర్‌ఎస్‌ ‌సిద్ధం – మీడియాకు వివ‌రించ‌నున్న‌ కేసీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,డిసెంబర్‌ 20: ‌బీఆర్‌ఎస్‌ ‌శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గం తెలంగాణ భవన్‌లో ఆదివారం భేటీ కానున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్‌ ‌నేతృత్వంలో సమావేశం జ‌ర‌గ‌నుంది. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,…

ఫిజిక్స్ అరుణ్ ‘బిగ్ బ్యాంగ్’ ఆవిష్కరణ

– అరుణ్‌ను అభినందించిన కేటీఆర్‌ సిరిసిల్ల‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 20: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రైవేట్ టీచింగ్ ఫ్యాకల్టీ, కవి, రచయిత ఫిజిక్స్ అరుణ్ కుమార్ తన రెండవ పుస్తకం ‘బిగ్ బ్యాంగ్’ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్లలో శుక్ర‌వారం ఆవిష్కరించారు. ఈ పుస్తకంలోని వ్యాసాలన్నీ ప్రముఖ పత్రికల…

వెంకటాపూర్‌(వి) ఎంపీడీవోకు మంత్రి సీతక్క నివాళులు

హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: ఈనెల 17నవ తేదీన జరిగిన గ్రామ పంచాయతీ మూడవ దశ ఎన్నికల విధి నిర్వహణలో ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత అర్ధరాత్రి వాజేడు వెంకటాపుర్‌ ఎంపీడీవో రాజేంద్రప్రసాద్‌ ఆకస్మికంగా కుప్పకూలారు. ఎన్నికల సంబంధిత ఒత్తిడి కారణంగా గుండెపోటుకు గురైనట్లు అనుమానిస్తున్నారు. ఆయనను హాస్పిటల్‌కు తీసుకెళ్లేసరికి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన…

‘వన్‌ కాలేజ్‌ వన్‌ విలేజ్‌’ అవలంబించాలి

– గ్రామాలభివృద్ధితోపాటు విద్యార్థులకు సామాజిక విలువలు తెలుస్తాయి – అల్వాల్‌ లయోలా అకాడమీ గోల్డెన్‌ జూబ్లీ వేడుకలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: వన్‌ కాలేజ్‌-వన్‌ విలేజ్‌ భావనతో ప్రతి విద్యాసంస్థ ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామీణాభివృద్ధికి తోడ్పడాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. అల్వాల్‌లోని…

సినీ నటి ఆమని బీజేపీలో చేరిక

– కండువా కప్పి స్వాగతించిన రామచందర్‌రావు – ఆమెతోపాటు మేక‌ప్ ఉమ‌న్ శోభ‌ల‌త కూడా.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: ప్రముఖ సినీ నటి ఆమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో శనివారం చేరారు. రామచందర్‌ రావు పార్టీ కండువా కప్పి ఆమెను సాదరంగా…