12న ప్రధాని రామగుండం పర్యటన
12న ప్రధాని రామగుండం పర్యటన సభ ఏర్పాట్లపై జిల్లా నేతలతో చర్చించిన బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 5 : బీజేపీకార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లా నేతలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కీలక సమావేశం నిర్వహించారు. ఈనెల 12న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఏర్పాట్లపై…
