గవర్నర్ కాన్వాయ్ని ఆపిన సఫాయి కార్మికురాలు
సిద్ధిపేట జిల్లా పర్యటనకు వొచ్చిన తమిలిసైకి ఊహించని ఘటన చోటుచేసుకుంది. బైరాన్ పల్లి పర్యటన అనంతరం తిరిగి హైదరాబాద్కు వెళ్తున్న గవర్నర్ తమిళిసైని ఓ మహిళ నడిరోడ్డుమీద ఆపి తన ఇంటికి తీసుకెళ్లి సమస్యను వివరించింది. ఈ ఘటన చేర్యాల పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని బైరాన్పల్లి గ్రామాన్ని సందర్శించిన…
