Category తెలంగాణ

మూడరోజు కొనసాగిన ఐటి దాడులు

పంచానామ అందించిన ఐటి అధికారులు 28న హాజరు కావాలని మంత్రి మల్లారెడ్డికి నోటీసులు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థలు, బంధువుల ఇళ్లల్లోనూ మూడో రోజు ఐటీశాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థలు, బంధువుల ఇళ్లల్లో ఐటీశాఖ అధికారుల సోదాలు ముగిశాయి. కుత్బుల్లాపూర్‌ ‌లోని మల్లారెడ్డి బంధువుల ఇంట్లో సోదాలు…

28 ‌నుంచి బండి సంజయ్‌ ఐదో విడత పాదయాత్ర

ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాలో ప్రారంభించాలని నిర్ణయం బాసర సరస్వతి అమ్మవారి పూజతో షురూ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమయ్యారు. నవంబర్‌ 28‌న ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. 28న బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన అనంతరం యాత్ర…

ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో సిట్‌ ‌దర్యాప్తు వేగవంతం

రెండోరోజు సిట్‌ ‌విచారణకు హాజరైన ఆడ్వొకేట్‌ శ్రీ‌నివాస్‌ ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో సిట్‌ ‌దర్యాప్తు వేగవంతం చేసింది. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడంపై ఆరాతీస్తున్న అధికారులు ఆరోపణలు కేసుతో సంబంధం ఉన్న వారిని ప్రశ్నిస్తుంది. తాజాగా ఆడ్వొకేట్‌ శ్రీ‌నివాస్‌, ‌బీఎల్‌ ‌సంతోష్‌, ‌తుషార్‌, ‌జగ్గు స్వామిలను సోమవారం విచారణకు పిలవగా శ్రీనివాస్‌ ‌మినహా మిగిలిన ముగ్గురు గైర్హాజరయ్యారు.…

గొత్తికోయల చేతిలో ఫారెస్ట్ ‌రేంజ్‌ అధికారి దారుణ హత్య

ప్లాంటేషన్‌లో పశువులు మేపొద్దన్నందుకు వేట కొడవళ్లతో దాడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఫారెస్ట్ ‌రేంజ్‌ అధికారి శ్రీనివాస్‌రావు మృతి సిఎం కెసిఆర్‌ ‌దిగ్బ్రాంతి…50లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటన పోడు భూములు ప్లాంటేషన్‌ ‌చేసి మంచి గుర్తింపు పొందిన ఫారెస్ట్ ‌రేంజ్‌ అధికారి శ్రీనివాస్‌రావు గొత్తికోయలు ప్లాంటేషన్‌లో పశువులు మేపుతున్నారని తెలుసుకుని ఆ…

అసైన్డ్ ‌భూములకు అర్హులకు పట్టాలు ఇవ్వాలి

రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి సిఎస్‌ ‌సోమేశ్‌కుమార్‌ను కలిసిన పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి వీఆర్‌ఏల డిమాండ్లను పరిష్కరించండి : సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌ ‌నేత పొన్నం బహిరంగ లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌రాష్ట్రంలో రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.…

ఫామ్‌ ‌హౌజ్‌ ఎంఎల్‌ఏల కేసులో రామచంద్ర భారతికి చుక్కెదురు

హైదరాబాద్‌: ‌సుప్రీమ్‌ ‌కోర్టులో ఫామ్‌ ‌హౌస్‌ ‌డీల్‌ ‌కేసు విచారణలో పెద్ద ట్విస్ట్ ‌చోటుచేసుకుంది. కేసు విచారణలో నిందితుడు రామచంద్ర భారతికి చుక్కెదురైంది. రామచంద్ర భారతి పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీమ్‌ ‌కోర్టు విముఖత చూపింది. ట్రయల్‌ ‌కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా బెయిల్‌ ‌మంజూరు చేయాలని…

మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు

14రోజుల జ్యుడిషియల్‌ ‌కస్టడీకి నిందితులు హైదరాబాద్‌: ‌మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి మనీలాండరింగ్‌ ‌వ్యవహారంలో శరత్‌ ‌చంద్రారెడ్డి, బినోయ్‌ ‌బాబుకు దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు 14రోజుల జ్యుడిషియల్‌ ‌కస్టడీ విధించింది. మనీలాండరింగ్‌ ‌కేసు దర్యాప్తు పెండింగ్‌లో ఉండటంతో ఈడీ అభ్యర్థన మేరకు రౌస్‌ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్‌ ‌కస్టడీ విధించింది. నిందితులిద్దరికీ ఇంటి భోజనాన్ని…

చార్మినార్‌కు బాంబు బెదిరింపు అప్రమత్తమైన పోలీసులు.. తనిఖీలు

‌హైదరాబాద్‌ ‌పాతబస్తీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి.. చార్మినార్‌ ‌దగ్గర బాంబు పెట్టామంటూ ఆగంతకులు బెదిరించారు.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు..చార్మినార్‌ ‌దగ్గరకు చేరుకున్నారు.. బాంబ్‌ ‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు.. దాదాపు గంటకు పైగా తనిఖీలు నిర్వహించారు.. మరోవైపు.. బాంబు బెదిరింపు నేపథ్యంలో.. చార్మినార్‌ ‌పరిసర ప్రాంతాల్లోని పుట్‌పాత్‌లపై వ్యాపారులను ఖాళీచేయించారు పోలీసులు.. కాగా, నిత్యం చార్మినార్‌,…

‌ప్రజల విశ్వాసం కోల్పోయిన టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం

ప్రశ్నించే వారిని భయపెట్టడానికే ఈ దాడులు పథకం ప్రకారమే ధర్మపురి అరవింద్‌ ఇం‌టిపై దాడి అరవింద్‌ ‌తల్లిని పరామర్శించిన ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : ‌ప్రజల విశ్వాసం కోల్పోయిన టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం..ప్రజల పక్షాన ఉన్న వారిని, ప్రశ్నించే వారిని భయపెట్టడానికి ఈ దాడులు చేస్తుందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి…