మూడరోజు కొనసాగిన ఐటి దాడులు
పంచానామ అందించిన ఐటి అధికారులు 28న హాజరు కావాలని మంత్రి మల్లారెడ్డికి నోటీసులు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థలు, బంధువుల ఇళ్లల్లోనూ మూడో రోజు ఐటీశాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థలు, బంధువుల ఇళ్లల్లో ఐటీశాఖ అధికారుల సోదాలు ముగిశాయి. కుత్బుల్లాపూర్ లోని మల్లారెడ్డి బంధువుల ఇంట్లో సోదాలు…
