Category తెలంగాణ

దేశం మొత్తంలో ఇక్క సిద్ధిపేటలోనే పేదలకు గృహా సముదాయం

దేశం మొత్తంలో ఇక్క సిద్ధిపేటలోనే పేదలకు గృహా సముదాయం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌ముందుకు త్వరలోనే గ్రూప్‌-4 ‌కోసం 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ‌సిద్ధిపేటలోని కేసీఆర్‌నగర్‌లో విద్యుత్‌ ‌సబ్‌స్టేషన్‌ ‌నిర్మాణానికి మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన ప్రజల రక్షణకు పోలీస్‌ ఔట్‌ ‌పోస్టులో 24/7 సేవలు సిద్ధిపేట, ప్రజాతంత్ర: ‌దేశంలోనే పేద ప్రజలకు…

భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా?

అక్కడికి వెళ్లకుండా ఆంక్షలు ఎందుకు పాదయాత్రతో అక్రమాలు బయట పడతయనే అడ్డుకునే యత్నాలు మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హైకోర్టు సూచనల మేరకే నేటి నుంచి యాత్ర : బిజెపి భైంసాకు ఎందుకు వెళ్లకూడదో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌…

బండి సంజయ్‌ ‌యాత్రకు హైకోర్టు అనుమతి

భైంసా మీదుగా కారుండా నిర్మల్‌ ‌మీదుగా వెళ్లాలరి వెల్లడి షరతులతో కూడిన అనుమతి మంజూరు కేవలం 500 మందితో మాత్రమే యాత్రకు అనుమతి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌నిర్వహించనున్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. పాదయాత్ర భైంసాలో నుంచి వెళ్ళకూడదని స్పష్టం చేసింది. నిర్మల్‌…

2023 ‌డిసెంబర్‌ ‌నాటికి యాదాద్రి పవర్‌ ‌ప్లాంట్‌

నల్లగొండ:‌ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ ‌పవర్‌ ‌ప్రాజెక్ట్ ‌లాంటివి యావత్‌ ‌దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పేర్కొన్నారు. తెలంగాణ రైతులు, ప్రజల శ్రేయస్సును కాంక్షించి … ప్రైవేట్‌ ‌కార్పోరేట్‌ ‌వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా వాటికి…

చరిత్ర సృష్టించిన తెలంగాణ స్టార్టప్‌ ‌సంస్థ

నానో సాటిలైట్స్ ‌విజయవంతం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు ప్రశంసలు తెలంగాణకు చెందిన ‘ధృవ’ స్పేస్‌ ‌టెక్‌ ‌ప్రయివేట్‌ ‌సంస్థ ద్వారా, శ్రీహరికోట నుంచి ప్రయోగించబడిన రెండు నానో సాటిలైట్స్ ‌విజయవంతంగా అంతరిక్ష కక్షలోకి ప్రవేశించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో కు చెందిన ‘‘ పిఎస్‌ ఎల్‌ ‌వీ…

అటవీ అధికారి హత్యకు బాధ్యత ప్రభుత్వానిదే

అటవీ అధికారి హత్యకు బాధ్యత ప్రభుత్వానిదే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు బండి సంజయ్‌ ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కెసిఆర్‌ ‌కుటుంబం పాత్రపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నట్లు వ్యాఖ్య ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు కేసీఆర్‌ ‌ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్ష్యుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ తిరుచానూరులో వైభవంగా బ్రహ్మోత్సవాలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. బుధవారం 74,354 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 23,931 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.68 కోట్లు వచ్చిందని తెలిపారు.శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా…

గ్రూపు పరీక్షలో మరికొన్ని పోస్టులు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

‌ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురును అందించింది. ఇటీవల గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌పరీక్షలు పూర్తి కాగా.. త్వరలో గ్రూప్‌-2 3, 4 ‌పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ ‌జారీ చేయనున్నది. వాటిలో ఉన్న పోస్టులకు తోడు మరికొన్ని పోస్టులు చేరుస్తోంది. గ్రూప్‌-2‌లో కొత్తగా ఆరు రకాల పోస్టులు చేర్చగా, గ్రూప్‌-3 ‌రెండు రకాల పోస్టులు, గ్రూప్‌-4‌లో నాలుగు రకాల…

రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కేంద్రం అడ్డుపుల్లలు

ఆదాయంలో రూ.40 వేల కోట్లకు గండి అసెంబ్లీ వేదికగా నిలదీయాలని సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయం డిసెంబర్‌లో వారం పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లకు మంత్రులు హరీష్‌ ‌రావు, ప్రశాంత్‌ ‌రెడ్డిలకు ఆదేశం డిసెంబర్‌ ‌నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా కేంద్రం అనుసరిస్తున్న తీరుతో…