Category తెలంగాణ

మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 5 : ఆమనగల్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్లో 16 మద్యం దుకాణాలకు టెండర్లు పిలుస్తున్నామని ఆమనగల్ ఎక్సైజ్ సీఐ బద్య నాయక్ చౌహన్ నేడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆమనగల్ ఎక్సైజ్ సర్కిల్ లోని నాలుగు మండలాలలో 16 దుకాణాలకు దరఖాస్తుల ను స్వీకరిస్తున్నామన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీలో 6, కడ్తాల…

యువ మహిళా సాధికారతతో చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు  అందిస్తాం

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 5: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కేసీఆర్ ప్రభుత్వం యువతకు,మహిళలకు సాధికారత లభించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ వారికి వెన్నంటి ఉండి అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు సాధికారతో చదువుకునే ప్రతి యువతి,యువకులకు ఎలక్ట్రానిక్ స్కూటర్ లు పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.శనివారం కందుకూరు మండల పరిధిలోని బేగంపేట గ్రామంలో యూత్ డిక్లరేషన్ పై ప్రతి…

ఫార్మాసిటీ భూసేకరణ ఇతర ప్రొసీడింగ్స్  కొట్టేస్తూ హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిది

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 5 : ఫార్మాసిటీ భూసేకరణ ఇతర ప్రొసిడింగ్స్  కొట్టేస్తూ హైకోర్టు తీర్పు వెలవరించడం ప్రభుత్వంకు చెంపపెట్టులాంటిది రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి తెలిపారు.శనివారం ఆయన మాట్లాడుతూ,హైకోర్టు ఫార్మాసిటీకి స్టే విధించడం అది రైతుల విజయం అని తెలంగాణ ప్రభుత్వం పేదల భూములను తీసుకొని బడా వ్యాపారులకు అధిక ధరలకు అమ్మడం జరిగిందని,సన్న…

నేడు సిద్దిపేటలోజరిగే పరుగుల పండుగను  చూడడానికి వచ్చాను

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: హైదరాబాద్ నేచర్ క్యూర్ హాస్పిటల్ డాక్టర్ యం. నాగలక్ష్మి,  మాట్లాడుతూ  ఉదయం 6 గంటలకు హైదరాబాదు నుండి 100కె సైక్లింగ్ చేసుకుంటూ బయలుదేరాను సిద్దిపేటలో నిర్వహించే హాఫ్ మారథాన్ కు సంఘీభావం తెలపడం గురించి సిద్దిపేటలో ఉన్న యువతి యువకులను ప్రోత్సహించడానికి  తన వంతు కృషిగా ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు.…

ఈనెల 8,9 తేదీల్లో ఛలో ఢిల్లీని విజయవంతం చేయాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 05 : ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం కోరారు. కాచిగూడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బీసీ…

పర్యావరణ హితమే ఈనూక్ మోటార్స్ లక్ష్యం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 05 : పర్యావరణ హితమే కాకుండా తక్కువ ధరలలో నగర ప్రయాణంలో విప్లవాత్మక మార్పులను తమ స్కూటర్స్ తీసుకొని రానున్నాయని ఈనూక్ మోటార్స్ ప్రయివేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హితేష్ పటేల్ వివరించారు. ఈ మేరకు శనివారం నారాయణ గూడ క్రాస్ రోడ్స్ వద్ద జరిగిన కార్యక్రమంలో టాలీవుడ్ తారలు ఇషా…

డా.నాగలక్ష్మి స్పూర్తి అభినందనీయం

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5:  ఈ నెల 6 వ తేదీన సిద్దిపేట రంగనాయక సాగర్ వేదిక గా జరిగే హాఫ్ మారథాన్ కు అపూర్వ స్పందన వస్తుంది.. సిద్దిపేట ప్రాంతనే కాకుండా హైదరాబాద్ లాంటి నగరాల నుండి హాఫ్ మారథాన్ కు అసక్తి చూపుతున్నారు.. నిన్న శ్రీకాంత్ అనే యువకుడు సికింద్రాబాద్ నుండి రన్నింగ్ చేస్తూ…

ముస్లిం మసీదు కమిటీ సదర్ అధ్యక్షుడిగా అలీం

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: జగదేవపూర్ మండల కేంద్రంలోని ముస్లిం మైనారిటీ మసీదు కమిటీ సదర్  ఎండి.అలిo ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.వీరితో పాటుగా కమిటీ సభ్యులు హబ్బు సైకిల్ జాంగిర్ హజ్జం, ముస్లిం మైనారిటీకుల పెద్దలు పాషా జాంగిర్,కాజా పాషా, బషీర్ జాంగిర్ అహ్మద్ అబ్దుల్ ఆజాద్ తదితరులు ఉన్నారు.

ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయండి

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5:  నేడు జరిగే హాఫ్ మారథాన్ రన్నింగ్ కార్యక్రమం సందర్భంగా  సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సిపి శ్వేతా  చేతుల మీదుగా టీ షర్ట్ ని తీసుకోవడం జరిగింది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ మీ మెయిల్ ఐడి కి బి ఐ బి నెంబర్ వస్తుందని అది చెప్పి…