Category తెలంగాణ

జహీరుద్దిన్ అలీ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి హరీష్ రావు.

లకిడికాపూల్ పూల్ లో సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. జహీరుద్దీన్ అలీఖాన్ ఉర్దూ పత్రిక రంగానికి ఎనలేని సేవలు…

దండకారణ్యం లో అమరవీరుల వారోత్సవాలు

మావోయిస్ట్ పార్టీ తెలంగాణ మరియు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల వారోత్సవాలు జులై ఆఖరు వారంలో  ఆదివాసీ ప్రజానీకం ఘనంగా నిర్వహించారు.. ఆ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో మెంబెర్ కటకం సుదర్శన్ @ఆనంద్ స్మారక స్థూపం ఆవిష్కరించా రు.

దేశంలో భారత రాజ్యాంగం ద్వారానే   ప్రజలందరికీ సమాన హక్కు

  ఉప్పల్,ప్రజాతంత్ర,ఆగస్ట్ 7:  భారత రాజ్యాంగము అమలులోకి వచ్చిన తర్వాతనే భారతదేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు వచ్చాయని అంతకుముందు వర్ణ కుల ఆధారంగానే న్యాయం జరిగేదని అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ ను భారతదేశ సమతా మూర్తిగా అన్ని వర్గాల ప్రజలు కొనియాడుతారని తెలంగాణ తొలి మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య…

ఘనంగా 50వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న టిఆర్ఎస్ నాయకుడు కాకి దశరథ

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 7 : మండల పరిధిలోని అన్నోజిగూడ గ్రామపంచాయతీ సర్పంచ్ భర్త కాకి దశరథ ముదిరాజ్ 50వ పుట్టినరోజు వేడుకలు నాయకుల కార్యకర్తల మధ్యలో సోమవారం ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,తన 50వ పుట్టినరోజు వేడుకలకు హాజరైన తమ టిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.తన పట్ల మమకారం,ప్రేమ,అనురాగాలు కలిగి నా…

పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 7 : కడ్తాల్ మండలంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని నిర్వాహకులకు సూచించారు. పనులను త్వరగా పూర్తిచేస్తే త్వరలోనే ప్రారంభోత్సవం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట జెడ్పిటిసి జర్పుల దశరథ్…

అయ్యప్ప స్వామి ఆలయానికి భూమి ని కేటాయించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి వినతి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 07; మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయా నిర్మాణం కోసం స్థలని కేటాయించాల రాష్ట్రవిద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి కి సోమవారం మంత్రి నివాసంలో అయ్యప్ప స్వాములు,గురు స్వాములు,స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు కలిసి వినతి పత్రము అందజేశారు.ఈ కార్యక్రమంల మహేశ్వరం గ్రామ పెద్దలు అయ్యప్ప స్వామి…

రోడ్డెక్కన గ్రామపంచాయతి కార్మికులు

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 7 :  గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ముఖ్యమంత్రి కెసిఆర్  స్పందించాలని సిఐటియు జిల్లా నాయకులు బుగ్గరాములు,పోచమని కృష్ణ డిమాండ్ చేశారు.సోమవారం గ్రామపంచాయతి  కార్మికుల సమ్మె 33వ రోజు సందర్భంగా జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం…

ప్రజా యుధ్ధనౌక గద్దర్ పాటలు చిరస్మరణ్యం టియుఎఫ్ రాష్ట్ర నాయకులు దేశమల్ల ఆంజనేయులు

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,ఆగస్ట్ 7; మొయినాబాద్ మండల పరిధిలోని గల హిమత్ నగర్ చౌరస్తాలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు దేశమల్ల ఆంజనేయులు ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేగరి రాజు అసైన్డ్ భూముల సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శ్రీనివాస్ …

బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలి

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 7 : తల్లికి బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలని దానితో బిడ్డ ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుందని మండల పరిధిలోని బాచుపల్లి గ్రామ సర్పంచ్ యాలాల శ్రీనివాస్  తెలిపారు.సోమవారం తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ,బిడ్డ పుట్టగానే తల్లిపాలు పట్టించి మొదటి టీకా లాగా భావించాలని ఆమె పేర్కొన్నారు.చంటి…