Category తెలంగాణ

సిఎం కేసీఆర్‌ ఇలాకలో…స్వాతంత్య్రం నీవెక్కడా…?

జగదేవ్‌పూర్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 15: మాకెందుకు దళితబంధు ఇవ్వలేదని ప్రశ్నించిన పాపానికి యాదగిరి అనే దళిత యువకుడిని అధికార మదంతో అధికార బిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎంపిటిసి కారింగుల కిరణ్‌ గౌడ్‌ దవడ పగలగొట్టాడు. ఈ సంఘటన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలోని బిజి.వెంకటాపూర్‌లో మంగళవారం జరిగింది. ఓ…

రంగనాయకస్వామి ఫార్మసీ కళాశాలకు కౌన్సిల్‌ అనుమతి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 15: జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణం సమీపంలోని రామంచ వద్ద స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చొరవతో ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న శ్రీ రంగనాయకస్వామి ఫార్మసీ కళాశాలకు సంబంధిత ఫార్మసీ కౌన్సిల్‌ అనుమతించింది. ఈ విద్యా సంవత్సరం 2023-24 నుండి బి.ఫార్మసీ మొదటి సంవత్సరంతో…

బండలగూడ పారిశ్రామికవాడలో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15: బండలగూడ పారిశ్రామిక వాడ లో మంగళవారం స్వాతంత్ర దినోత్సవం వేడుకలు కార్మికులు సంబరంగా జరుపుకున్నారు.సంతోషిమాత ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామచంద్రపురం మాజీ ఎంపీపీ, బీఅర్ టి యు రాష్ట్ర కార్యదర్శి నాలకంటి యాదగిరియాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన…

త్యాగ మూర్తులను దేశ ప్రజలు ఎన్నటికి మరువరు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : దేశ స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ త్యాగమూర్తులను దేశ ప్రజలు ఎన్నటికి మరువరని వారు చూపిన బాటను నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని దేశ ఐక్యతకు, అభివృద్ధికి పాటుపడాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు కాశమని…

దేశసేవకు పునరంకితం కావాలి: సీపీ డిఎస్ చౌహన్

ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15: ప్రతీ ఒక్కరూ దేశసేవకు పునరంకితం కావాలని రాచకొండ సి.పి. డి ఎస్ చౌహాన్ పిలుపునిచ్చారు. రాచకొండ పోలీస్ కమీషనరేట్ నేరడ్ మెట్ లో మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన స్వాతంత్ర పోరాటాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎందరో…

పెద్ద కంజర్ల గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 15: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ముఖ్యమంత్రి కేసీఆర్  దీక్షతోనే సాధ్యమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో గ్రామస్తుడు ఎన్ఎంఆర్ యువసేన సభ్యుడు సార లక్ష్మణ్ జన్మదినం పురస్కరించుకుని ప్రతి ఏడాది గ్రామానికి ఏదో ఒకటి చేసే నేపథ్యంలో ఈ ఏడాది ఏర్పాటుచేసిన…

వైన్స్ టెండర్లల్లో రిజర్వేషన్ దారులకు న్యాయం చేయండి 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 14 :  ప్రజల నుండి డబ్బులు రాబట్టుకోవడానికి 3 నెలల ముందే టెండర్స్ పిలిచి రిజర్వేషన్ ప్రకారం వైన్ షాప్ లు అని చేప్పిన ప్రభుత్వ్యం గౌడ్ లకు 15 శాతం, 10 శాతం SC లకు, 5 శాతం ST లకు మొత్తం ముప్పై శాతం రిజర్వేషన్ లో షాపులు…

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు.సోమవారం  పరిగి పట్టణంలోని బృందావన్ గార్డెన్స్ లో పరిగి, పూడురు,దోమ, చౌడపుర్, కుల్కచర్ల మండలాలకు సంబంధించి లబ్ధిదారులకు  బీసీ బందు చెక్కులను పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… బీసీల్లో వెనుకబడిన వర్గాలకు అభివృధ్ధి పెంచాలని…

రాజ్యాధికారం దిశగా బేడ బుడగ జంగాలు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14 : బేడ బుడగ జంగం మేధావులు, నాయకులు, ఉద్యోగస్తులు, విద్యావంతులు, యువకులను సమ్మేళనం చేస్తూ బేడ బుడగ జంగం చైతన్య వేదిక ద్వారా రాజ్యాధికారం కొరకు పిలుపునిచ్చారు. విజన్- 2024 దిశలో బేడ బుడగ జంగాలు రాజ్యాధికారం కొరకు పోరాటం చేయాల్సిన అవసర, ఆవశ్యకత ఎంతో ఉందని బెడ బుడిగ…