Category తెలంగాణ

బాల్యమిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 17 :ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. నాటి పదవ తరగతి బ్యాచ్ కు చెందిన బాల్యమిత్రుల బృందం బుధవారం మృతుడి కుటుంబ సభ్యులను కలుసుకొని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రూ. 36 వేల నగదును మృతుడి భార్య…

ఆమనగల్లులో గాంధీ చిత్రాన్ని తిలకించిన ఎమ్మెల్యే

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 17 : ఆమనగల్లు పట్టణంలో శ్రీ వెంకటేశ్వర, సాయిరాం థియేటర్ లలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులతో కలిసి గాంధీ చిత్రాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కమిషనర్ శ్యాంసుందర్ లతో కలిసి తిలకించారు. ఈనెల 15…

గీతం స్కాలర్ గిరిజకు పీహెచ్ డీ

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఏ.ఎం.గిరిజను డాక్టరేట్ వరించింది. క్యూయింగ్ మోడల్ ను ఉపయోగించి ఆస్పత్రికి రోగుల రాక నమానా, స్వీయ-సారూప్య ప్రవర్తన విశ్లేషణ అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్…

ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: క్రీడలతోనే యువత శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు రవి చారి తెలిపారు. రామచంద్రాపురం మండలం ఈదుల నాగులపల్లి లో ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా రవి చారి, నిర్వాహకులు మాట్లాడుతూ… నాగులపల్లిలో కబడ్డీ పోటీలు నిర్వహించడంతో యువతను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.…

అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి 

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ద్వంద వైఖరి వీడి అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనగా అర్హులైన పేదలందరికీ  సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సిద్దిపేటలోని ఆర్డీవో కార్యాలయం…

సీ.ఎం.రిలీఫ్ ఫండ్ తో ఎంతో మంది పేదలకు లబ్ది..సుదీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 17: బాధితుడు రాజు కి 2,50,000 రూపాయల ఎల్.ఓ.సీ.ఆందజేస్తున్న ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని మధురపురి కాలనీకు చెందిన రాజు నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో అయితే వారి యొక్క ఆర్థిక స్థితులు బాగలేక వారు వారి యొక్క కుటుంబసభ్యులు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్…

జర్నలిస్ట్ కృష్ణారావు మృతి తీరని లోటు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17 : సుప్రసిద్ధ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సి.హెచ్.వి.ఏం.కృష్ణారావు మృతి మీడియా రంగానికే కాకుండా సమాజానికి తీరని లోటని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టియు డబ్ల్యూజె) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులునగునూరి శేఖర్, కే.విరాహత్ అలీలు గురువారం…

పేదల చెంతకే ఆధునిక  వైద్యం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల పరిధిలోని అన్నారం, అనంతారం, దోమడుగు,  గుమ్మడిదలలో నూతనంగా నిర్మించనున్న ఐదు ప్రభుత్వ…

నేడు మహేశ్వరానికి మంత్రి హరీష్ రావు రాక

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: మహేశ్వరంలో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన 30 పడకల ఆసుపత్రి భవనాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి మంత్రి హరీష్ రావు గురువారం మధ్యాహ్నాం రెండుగంటలకు ప్రారంభించనున్నట్లు ఎంపీపీ రఘుమారెడ్డి, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు రాజునాయక్ తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించనున్నట్లు…