Category తెలంగాణ

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తహసిల్దార్ కు వినతి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 18 :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ శుక్రవారం ఆమనగల్ తహసిల్దార్ కు బీజేవైఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కండే సాయి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇస్తానన్న రూ. 3016/- లను నిరుద్యోగ భృతి వెంటనే…

ర్యాగింగ్ జోలికెళ్లొద్దు అతిక్రమిస్తే తీవ్ర పర్యవసానాలు

పటాన్‌చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18; ర్యాగింగ్ విద్యార్థులు దూరంగా ఉండాలని, ఒకవేళ ఎవరైనా దీనిని అతిక్రమిస్తే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుందని గీతం ఉన్నతాధికారులు స్పష్టీకరించారు. యూజీసీ మార్గదర్శకాల మేరకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లో ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు యాంటీ-ర్యాగింగ్ అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు.అందులో భాగంగా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్…

గ్రామాల మధ్య అంతర్గత రహదారుల నిర్మాణానికి కృషి

పటాన్ చెరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 18: వివిధ గ్రామాల మధ్య ఇంటర్ లింక్ రోడ్ల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్ చెరు మండలం ఇంద్రేశం చౌరస్తా నుండి బచ్చు గూడెం, చిట్కుల్ మీదుగా ఇస్నాపూర్ జాతీయ రహదారి వరకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా నాలుగు కోట్ల…

గేమ్‌ పాయింట్ తెలంగాణ స్టేట్ స్క్వాష్ ప్రారంభం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : తెలంగాణ స్క్వాష్ క్లోజ్డ్ ఛాంపియన్‌షిప్ శుక్రవారం మొదలైంది. ఈనెల 20 వరకు హైదరాబాద్‌లోని గేమ్‌పాయింట్ హైటెక్ ఎరీనాలో జరిగే ఈ టోర్నీలో దాదాపు 100 మంది క్రీడాకారులు ఎనిమిది విభాగాల్లో టైటిళ్ల కోసం పోటీ పడుతున్నారు. గేమ్‌పాయింట్‌తో కలిసి తెలంగాణ స్క్వాష్ రాకెట్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక…

తహశీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన శ్రావణ్ కుమార్

జగదేవపూర్,ప్రజాతంత్ర, ఆగస్ట్18:తహశీల్దార్‌గా నూతన బాధ్యతలు చేపట్టిన శ్రావణ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. విడుదల చేసిన తహశీల్దార్‌ల బదిలీల్లో భాగంగా ఆయన ఉత్తర్వుల మేరకు ఇక్కడ తహశీల్దార్‌గా పనిచేస్తున్న తహశీల్దార్‌ రఘువీరారెడ్డి బదిలీ కాగా ఆయన స్థానంలో శ్రావణ్ కుమార్ ను కేటాయించారు.కాగా శుక్రవారం ఆయన స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించారు.

మహిళల రక్షణ చట్టాల గురించి అవగాహన కల్పించిన అడిషనల్ డిసిపి శ్రీనివాసరావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: జిల్లా పరిషత్ హై స్కూల్ రాఘవాపూర్ విద్యార్థిని విద్యార్థులకు..బాలికల మరియు మహిళల రక్షణ చట్టాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, ఇవిటీజింగ్ పోక్సో షీ టీమ్స్ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై అవగాహన కల్పించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ అందె  శ్రీనివాసరావు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి.సైబర్…

క్షత్రియుడే కత్తి పట్టాలి అనే నినాదంని మార్చిన తొలి తెలంగాణ బహుజన విప్లవ వీరుడుసర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18:  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో సర్వా పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మన విగ్రహానికి పూలమానం చేసి మాట్లాడుతూ    కాలం కత్తి దువ్వితే సమరం కూడ సంకొచిస్తుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం పాపన్న అధికారం అని ఆలోచన చెయ్యడమె కష్టమనే రోజుల్లో దొరల నిరంకుశత్వానికి 370సంవత్సరాల క్రితమే బహుజనుల…

వెన్నుచూపని వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 

చిన్నకోడూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 18: చిన్నకోడూరు మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం వారు మాట్లాడుతూ….వెన్నుచూపని వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అన్నారు. గోల్కొండ కోటపై మొగలాయిల  పెత్తనాన్ని ధిక్కరించిన ధైర్యశాలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్…

తెలంగాణ పౌరుషానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న 

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 18 : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ పౌరుషానికి ప్రతీక అని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అన్నారు. మొట్టమొదటి బహుజన వీరుడు బహుజన చక్రవర్తి ఆనాటి కాలంలోనే తన యుద్దసహసాలతో ధైర్యంతో 12,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అనేక కోటలను…