Category తెలంగాణ

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26 : తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం మొక్కలు నాటే కార్యక్రమం గ్రామ పంచాయతీ ద్వారా చేపట్టడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని కడ్తాల్ మండల తహసిల్దార్ షేక్. ముంతాజ్ అన్నారు. శనివారం కడ్తాల్ మండల కేంద్రంలో కోటి మొక్కల కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి తో…

హై మాక్స్ లైట్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి

జగదేవపూర్,ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: జగదేవపూర్ మండలం లోని ఇటిక్యాల గ్రామంలో రోడ్డు పై హై మాక్స్ లైట్ ను స్థానిక సర్పంచ్ రవికంటి చంద్రశేఖర్ గుప్తా తో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్,మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,లింగారెడ్డి పల్లి సర్పంచ్ లక్ష్మీ…

మరోమారు కేసీఆర్ పోటిచేయడం గజ్వేల్ కే గర్వకారణం

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసిఆర్ మరోమారు గజ్వేల్ నుండి పోటీ చేయడం గజ్వేల్ ప్రాంతానికే గర్వకారణం అని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు.తెలంగాణ సాధకునిగా 2014లో గజ్వేల్ లో కేసిఆర్ అడుగుపెట్టిన రోజు నుండి ఈ తొమ్మిదేళ్లలో గజ్వేల్ అనూహ్య రీతిలో అన్ని రంగాల్లో…

పురాతన ఆలయాలకు పూర్వ వైభవం : మంత్రి తన్నీరు హరీష్ రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: సిద్దిపేట నియోజకవర్గం లో పలు ఆలయాల కు నిధులు మంజూరు అయినట్లు ఆరు దేవాలయాల అభివృద్ధి కి కోటి 98 లక్షల 50 వేలు నిధులు మంజూరు అయ్యాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతు.. సీఎం కేసీఆర్ ధార్మిక దార్శనికుడని రాష్ట్రంలో…

రెండో విడత గొర్రెల పంపిణీకి అధికారులకు అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్

సిద్దిపేట,ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: రెండవ విడత గొర్రెల పంపిణీకి గొర్రెల కొనుగోలు కోసం వెళ్ళనున్న 4వ స్పెషల్ కమిటి అధికారులకు అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే. పాటిల్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్పరెన్స్ హల్ లో జిల్లా పశుసంవర్ధకశాఖ, 4వ స్పెషల్ కమిటి అదికారులకు అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్…

పల్లెల్లో నిరంతర వైద్య సేవలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం పిహెచ్ సి సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం..రుద్రారం, భానూర్, లక్డారం గ్రామాలలో 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించి తలపెట్టిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య…

ప్రతి పల్లె పచ్చదనంతో కళకళలాడాలి

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: ప్రతి పల్లె పచ్చదనంతో విరియాలని గజ్వేల్ మార్కెట్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు.జగదేవపూర్ మండలం లోని పీర్లపల్లి గ్రామంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమంను *స్థానిక సర్పంచ్ యదవరెడ్డి, ఎంపీటీసీ మహేందర్ రెడ్డి.ఎంపీపీ బాలేశం గౌడ్,సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షులు రాచర్ల నరేష్ మండల నాయకుల…

కందుకూరు మండల గౌడ సంఘం అధ్యక్షులుగా సరికొండ వెంకటేష్ గౌడ్

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 25 : మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సరికొండ వెంకటేష్ గౌడ్ కందుకూరు మండల గౌడ సంఘం అధ్యక్షులుగా నియమితులయ్యారు.శుక్రవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గౌడ కులస్తులు కలిసి ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సంఘ ఉపాధ్యక్షులుగా మాదారం దశరథ గౌడ్,నాయిని యాదయ్య గౌడ్,అనేగౌని శంకరయ్య గౌడ్,పండల ప్రభాకర్ గౌడ్,రావుల సత్యనారాయణ గౌడ్…

ఘనంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జన్మదిన వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 25 : కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే  జైపాల్ యాదవ్ జన్మదిన వేడుకలను ఆమనగల్, తలకొండపల్లి, మాడుగుల, కడ్తాల్ మండలాల్లో ఘనంగా జరుపుకున్నారు. బి ఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కడ్తాల్ మండలంలోని మహేశ్వర మహా పిరమిడ్ కు తరలివచ్చారు. ఆయా మండలాల్లో పెద్ద ఎత్తున బైక్…