Category ప్రత్యేక వ్యాసాలు

ధ‌ర్నాలు చ‌ట్ట‌బ‌ద్ధ ప‌రిష్కారాలు కావు

Protests are not legal solutions.

“బీసీ రిజర్వేషన్ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురుచూస్తున్న ఈ కీలక సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి. ఒక సమావేశంలో ఆయన “సాక్షాత్ ప్రధానమంత్రినే కన్వ‌ర్టెడ్ బీసీ” అని వ్యాఖ్యానించడం కేవలం పదజాలపరమైన తప్పిదం మాత్రమే కాదు.. పదవికి తగిన డెకోరమ్‌ను విస్మరించడం కూడా. ప్రధానమంత్రిపై వ్యక్తిగత…

జయశంకర్ కలల తెలంగాణ ఎక్కడ..?

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్  ద్వారా సీమాంధ్ర కు విచ్చలవిడిగా నీటిని మళ్లిస్తున్నా అధికారానికి దాసోహమైన తెలంగాణ పాలకులు నీళ్ల విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు.కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో  తెలంగాణ  వాదనలు పరిపాలనలో అసమర్థతను కనబరిచినాయి. ఒకవైపు సీమాంధ్రలో నీటి లభ్యత కు మించి చట్ట విరుద్ధంగా విచ్చలవిడిగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నా కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని…

వేడి రాజేస్తున్న వర్షాకాల సమావేశాలు ..!

రాజకీయాల్లో విధాన పరమైన స్పర్ధలు ఉండాలే తప్ప శత్రుత్వం ఉండకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీఏ సమావేశంలో  అభిప్రాయపడినప్పటికీ బయట మాత్రం అధికార,విపక్షాల మధ్య అందుకు భిన్నమైన వాతావరణమే నెలకొంది.ఈ ఏడాది కాలంలో   బీహార్, అస్సాం, కేరళ, తమిళనాడు,వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల పునరేకీకరణకు తాజా ఎన్డీఏ,…

ఆ పది స్థానాలకు ఉప ఎన్నికలొస్తే ..?

“రాష్ట్రంలో జూబ్లీహిల్స్‌తోపాటు మరో పది శాసనససభ స్థానాల్లో ఉప ఎన్నికలు అనివార్యమని విస్తృత చర్చ జరుగుతున్నది. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు తమకే అనుకూలమైన తీర్పు ఇస్తారని అధికార కాంగ్రెస్‌తోపాటు, గతంలో ఆ స్థానాలను గెలుచుకున్న భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌)‌లు ప్రచారం చేసుకుంటున్నాయి. కాగా రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఏపీలో మాదిరిగా కూటమి పార్టీలతో కలిసి…

జల వివాదాల కమిటీ మిధ్య యేనా?

తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్యనే కాదు వివిధ రాష్ట్రాల మధ్య గల వివాదాలను అవి పెరిగి మాను కాకుండా మొలక దశలోనే పరిష్కారం కనుగొనే వైఖరి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. గడ్డ పారను నాన బెడతారు. ఇటీవల సంభవించిన పరిణామాలు పరిశీలించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి చూస్తే అసలు కమిటీ నియామకానికి మొగ్గు చూపుతారా? అనే అనుమానం కలుగుతోంది..

తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్యనే కాదు వివిధ రాష్ట్రాల మధ్య గల వివాదాలను అవి పెరిగి మాను కాకుండా మొలక దశలోనే పరిష్కారం కనుగొనే వైఖరి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. గడ్డ పారను నాన బెడతారు. ఇటీవల సంభవించిన పరిణామాలు పరిశీలించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి చూస్తే అసలు…

భూ భారతి చట్టంలో తప్పు చేసిన అధికారులకు శిక్షలెందుకు లేవు”?

“సామాన్యంగా,సహజ న్యాయ విధానాల ప్రకారంగానైనా ప్రతి అధికారికి,నిర్వహణాదక్షుడికి కూడా క్రమ శిక్షణ నియమావళి ఉండాలి. అయితే రెవెన్యూ డిపార్టుమెంటు అధికారులకు జ్యుడిషియల్ న్యాయాధికారుల హోదా ఉన్నదనే సాకుతో తప్పులు చేసిన అధికారులకు మినహాయింపు ఇవ్వడం సరికాదు. ఎందుకంటే రైతులు ఎమ్మార్వో ,తహసీల్దార్ ఆఫీస్ లకు నేరారోపణల మీద పోవడం లేదు. భూమి అమ్మకం, కొనుగోళ్లు, హక్కుల…

యువత దృక్ఫథం మారాలి

“ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, ఆటోమేషన్ ప్రక్రియలు మానవ నిర్మిత అత్యంత ఆధునిక సాంకేతిక వ్యవస్థలు. మనిషి సృష్టించిన టెక్నాలజీని మాయచేసి, వైరస్ లను ప్రవేశపెట్టి సాంకేతికతో నడుస్తున్న వ్యవస్థలను విధ్వంసం చేసే ప్రమాదం లేకపోలేదు. ఏ.ఐ తో రాగల ముప్పును క్షణాల్లో నిలువరించ గల సామర్థ్యం లేక పోతే భారీ నష్టం వాటిల్లే ప్రమాదముంది. ప్రపంచవ్యాప్తంగా మొబైల్స్…

ఫ్రీట్రేడ్‌ తో భారత్‌కు మరణశాసనమే..!

ఒక్క ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ మాత్రమే కాదు..కూల్ డ్రింక్స్‌, లగ్జరీ లిక్కర్‌ను భారత్‌లో కుమ్మరించేందుకు యూకే ప్లాన్‌ చేసింది.ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్ డ్రింక్‌ మార్కెట్‌కు భారత్‌ కేంద్రం..చాలా దేశాల్లో సాఫ్ట్ డ్రింక్‌ వల్ల పిల్లల్లో ఉబకాయంతో పాటు క్యాన్సర్‌ వంటి భయంకరమైన వ్యాధులకు కారణం అవుతుందని ఆయా దేశాల నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇప్పుడు భారత మార్కెట్‌ పై బ్రిటన్‌…

యువత పోటీ చేయాల్సిందే

చిన్నతనంలోనే సర్పంచ్ గా గెలిచి అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకువెళ్తూ మనలాంటి యువతకు ఆదర్శంగా ఉండాలి,వాళ్ళు కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేలా ఆదర్శంగా నిలవాలి. గ్రామాల్లో ప్రతి సమస్యను ఎలా పరిష్కరించాలో సమగ్రంగా తెలుసుకొని మిగతా యువతకు తెలియజెప్పుతూ ఉండాలి. ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్న స్థానిక…