Category ప్రత్యేక వ్యాసాలు

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్నికల కమిషన్

డా. యం. సురేష్ బాబు. 9989988912

“ఈ మొత్తం వ్యవహారం చిన్న స్థాయిలో కాకుండా, పెద్ద ఎత్తున జరిగిందని రాహుల్‌ గాంధీ ఆరోపణ . ఈ తొలగింపు పై ఎన్నికల సంఘం స్పందించకపోతే, అది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే వారిని కాపాడుతున్నట్టు అవుతుంది. ఈసీ ఒక వారంలో తీసివేసిన వోటర్ల వివరాలు, వాటికి ఉపయోగించిన ఫోన్లు, ఓటీపీల సమాచారం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌…

బాల్యం రక్షణే భవిష్యత్తు భద్రత…

పిల్లల సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం పిల్లలు ఒక దేశానికి భవిష్యత్తు, రేపటి పౌరులు. వారు ఆరోగ్యవంతులుగా, జ్ఞానవంతులుగా, విలువలతో పెరిగితేనే సమాజం వికాస పథంలో పయనిస్తుంది. చిన్నారుల సంరక్షణ అనేది కేవలం కుటుంబ కర్తవ్యం కాదు; సమాజం, ప్రభుత్వం, అంతర్జాతీయ సమాఖ్యల వరకు ప్రతి ఒక్కరి భాధ్యత. బాల్యాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే…

ఉపాధ్యాయుల బోధనేతర పనులతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం!

“ఉదాహరణకు 2025 సెప్టెంబర్ ఒక నెల షెడ్యూల్‌ను మాత్రమే తీసుకున్నా, దాదాపు ప్రతి వారం బోధనేతర కార్యక్రమాలతో పాఠశాలల ప్రధాన కర్తవ్యమైన తరగతి బోధన బలహీనమవుతోంది. ATL Lab, కళా ఉత్సవ్, సైన్స్ సెమినార్, రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తాహ్, భాషా దినోత్సవాలు. 4 రోజులు వరుసగా స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్. UDISE+, FRS, మధ్యాహ్న భోజన…

హరిత భారతం – మనందరి ఉమ్మడి బాధ్యత

 “భారతదేశ ‘నికర శూన్య ఉద్గారాల’ లక్ష్యం అనేది ఎక్కడి నుంచో ఎవరో వచ్చి చేసేది కాదు. అది మన వంటగదిలో మొదలై, మన కార్యాలయం గుండా ప్రయాణించి, ప్రభుత్వ విధానాలలో ప్రతిఫలించాలి. ఈ మహా యజ్ఞంలో ప్రభుత్వం తన కొనుగోలు శక్తితో మార్గాన్ని నిర్దేశిస్తే, ప్రైవేట్ రంగం తన ఆవిష్కరణలతో వేగాన్ని అందించాలి. వీటన్నింటికీ అసలైన…

రాష్ట్రంలో వూడ‌ల్లా పాతుకుపోయిన అవినీతి

నేడు రాష్ట్రమంతా అవినీతి లంచగొండితనం అన్ని రంగాలలో పేరుకుపోయింది. వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో, కార్పొరేట్ సంస్థలలో, ప్రైవేట్ రంగాలలో, రాజకీయరంగంలో అవినీతి, లంచగొండితనం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. అవినీతి అనేది ఒక రకమైన నిజాయితీ లేని చర్య లేదా క్రిమినల్ నేరం. అవినీతి కేవ‌లం మ‌న రాష్ట్రానికే ప‌రిమితం కాదు. దేశంలో, ప్ర‌పంచ‌దేశాల్లో వివిధ రూపాల్లో…

‘సెప్టెంబర్ 17’ అరిగిపోయిన రాజకీయం ..!

సెప్టెంబర్ 17 వస్తోందంటే తెలంగాణలో పోటాపోటీ రాజకీయం జరిగేది. ఆ రోజును రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు.ఆ రోజున మొండికేసిన నిజాం సంస్థానాన్ని సైనిక చర్య ద్వారా వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో దేశంలో విలీనం చేశారు. విలీనం అని ఒకరు.. విమోచన అని ఒకరు.. విద్రోహదినం అని మరొకరు తమ భావజాలాలకు తగ్గట్లుగా అనుకుని దానికి తగ్గట్లుగా…

సెప్టెంబర్ 17.. పేరు కోసం పోరాటం, మరుగునపడుతున్న తెలంగాణ చరిత్ర

తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17, 1948 ఒక విముక్తి దినంగా, ఒక విలీన దినంగా, ఒక పోరాట విజయదినంగా నిలిచిపోయింది. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాల నుంచి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ పొందిన రోజు అది. భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన చారిత్రక ఘట్టానికి ఈ తేదీ సాక్షిగా నిలిచింది. అయితే, ఈ…

ఇద్దరికీ అభివాదాలు : ఒకరు వీర తెలంగాణ, ఇంకొకరు జీవ తెలంగాణ

“బతుకమ్మ పండుగ వస్తుండగా, అది విమోచనా లేదా విలీనమా అది కాకుండా మరొకటా అంటూ ఎడతెగని చర్చ ప్రతి ఏటా సెప్టెంబర్ 17న చర్చ జరిగే రోజున, ఈ సమయాన ఇద్దరు కళాకారులు మదిలోకి వస్తారు. వారిద్దరూ ఫొటోగ్రాఫర్లే. అందులో ఒకరు మహత్తర తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఛాయాచిత్రాల్లో పదిలపరిచిన ఫొటోగ్రాఫర్ శ్రీ సునీల్ జనా.…

పోరాటాల పురిటి గడ్డపై చారిత్రక అధ్యాయం

“దశాబ్దాలు ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన తెలంగాణ అనేక ప్రజా పోరాటాల ఫలితంగా ఎట్టకేలకు జూన్ 2 వ తేదీన ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. హైదరాబాద్ నగరం దేశం లోని వివిధ ప్రాంతాల ప్రజలతో విశ్వనగరంలా ఆవిర్భవించింది. నిజాం నవాబు నుండి విముక్తి పొంది స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడిన సెప్టెంబర్ 17 వ తేదీని “తెలంగాణ విమోచన…