Category ప్రత్యేక వ్యాసాలు

ఇది ప్రజా సంబంధాల యుగం

నేడు ప్రపంచంలో కమ్యూనికేషన్‌ ‌విప్లవం నడుస్తున్న నేపథ్యంలో ప్రజాసంబంధాల విభాగాన్ని పటిష్టం చేయాల్సిన దిశగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌విభాగాలు ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. దినదినం ప్రింట్‌, ఎలక్ట్రానిక్స్, ‌సోషల్‌ ‌మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజాసంబంధాల విభాగం (పి.ఆర్‌) ‌ప్రాధాన్యత క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రస్తుత సరళీకృత ఆర్థిక విధానాల, గ్లోబలేజేషన్‌ ‌నేపథ్యంలో ‘‘పి.ఆర్‌’’ ‌వ్యవస్థ ఒక పరిశ్రమ…

మారుతున్న వాతావరణం మానసిక ఆరోగ్యం

ఇప్పటికే కొరోనా వైరస్‌ ‌ప్రభావం ప్రపంచ జనాభాపై బాగా పడింది. తెలియకుండానే మానసికంగా చాలా మార్పులు ప్రజల్లో వచ్చాయి. కనిపించని ఒత్తిడి, సామాజిక ఒంటరితనం పెరిగింది. లాక్‌డౌన్‌లు కూడా ప్రజలపై చాలా ప్రభావాన్ని చూపించాయి. ఇవన్నీ మానసికంగా భారంగా మారినవే. మారుతున్న వాతావరణం కూడా మానసిక సమస్యలను పెంచుతాయని అమెరికన్‌ ‌సైకాలజికల్‌ అసోసియేషన్‌ ‌నిర్వహించిన సర్వే…

పోరాట యోధుడు కోసూరి అమర్నాథ్‌

ఆయన ఒక పోరాట యోధుడు. కార్మిక ఉద్యమ కారుడు.సీనియర్‌ ‌పాత్రికేయుడు. సీనియర్‌ ‌వర్కింగ్‌ ‌జర్నలిస్ట్ ఉద్యమనేత, ప్రెస్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా మాజీ సభ్యులు.రాజ్యాంగం, కోర్టులు, చట్టసభలు, రాజకీయ ఘటనలు, సినిమాలు, ట్రేడ్‌ ‌యూనియన్‌ ఉద్యమం వంటి అంశాలలో ఆయన ఒక విజ్ఞాన సర్వస్వం.పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామంలో రైతు కుటుంబంలో…

దేశంలో ఆందోళనకరంగా రాజకీయ హింస

దేశంలో హింసాత్మక రాజకీయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దూకుడు రాజకీయాలు పెరిగాయి. తెలంగాణ, ఎపి, బెంగాల్లో గత కొంతకాలంగా పరస్పర దాడులతో రాజకీయాలు వేడెక్కిస్తున్నారు. ప్రధానంగా బిజెపి ప్రాంతీయ పార్టీలున్న చోట ఘర్షలు సృష్టిస్తోంది. అలాగే  ప్రాంతీయ పార్టీలు కూడా బిజెపి పాలనను లక్ష్యంగా చేసుకుని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో దాడుల కు కూడా వెనకాడడం…

ఏక కాలంలో 2 డిగ్రీలు

ఒకేసారి రెండు డిగ్రీలు చేసేందుకు యూజీసీ మూడు విధానాలను సూచించింది. రెండు డిగ్రీలను ప్రత్యక్ష తరగతులకు హాజరై పూర్తి చేయడం ఇందులో మొదటిది. ఈ సందర్భంలో తరగతులు ఒకే సమయంలో ఉండకుండా చూసుకోవడం తప్పనిసరి. ఇక, ప్రత్యక్ష తరగుతుల ద్వారా ఒక డిగ్రీ, ఆన్‌లైన్‌ ‌లేదా దూరవిద్య ద్వారా మరో డిగ్రీ పూర్తి చేయడం రెండో…

యువత రాజకీయాలో భాగస్వామ్యం కావాలి..

‘‘15 ‌సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్యవారిని యువతగా పేర్కొంది ఐక్య రాజ్య సమితి. యువత వయస్సుని ఒక్కో ప్రాంతం ఒక్కోలాగా పేర్కొంది. మన దేశంలో15 – 35 ఏళ్ల లోపు వారిని మన రాజ్యాంగం యువతగా చెపుతోంది. భారత జనాభాలో దాదాపు 60 శాతం యువత ఆ వయస్సుల వారే. 2020 నాటికి 60%…

డ్రగ్స్ ‌భూతాన్ని తరిమికొట్టాలి

‘‘‌నేటి ప్రపంచం అపసవ్య దిశలో పయనిస్తున్నది. సకల అవలక్షణాలతో, వ్యసనాలతో మానవ వనరులు నిర్వీర్యమై, అభివృద్ధి అడుగంటుతున్నది. ఏ దేశమైనా ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే ఆ దేశంలోని యువత చక్కని క్రమశిక్షణతో,సద్వర్తనంతో మెలగాలి.యువశక్తి దేశానికి ఆయువుపట్టు. అలాంటి యువత వ్యసనాలకు అలవాటుపడి,సంఘవిద్రోహులుగా మారితే ఏ దేశమైనా అభివృద్ధి ఎలా సాధిస్తుంది?’’ దేశాన్ని, దేశ ఔన్నత్యాన్ని…

ఆహార భద్రత చట్టానికి నగదు బదిలీ తూట్లు

పేదరికపు రేఖకు దిగువున ఉండి బహిరంగ మార్కెట్లోని అధిక ధరలకు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయలేని వారిని ఆదు కోవాలి అనే పవిత్ర ఆశయంతో మన దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది.ఎందరో బడు గు జీవుల ప్రాణాలను ఈ పథ కం నిలబెట్టింది. కరువు కాటకాల సమయంలో ఆకలి మరణాలకు ఇది…

సలేశ్వరం ఓ మహాక్షేత్రం – అభివృద్ధికి పాటుపడండి !

‌రాష్ట్రం సిద్దించాక ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం (సమ్మక్క సారక్క) జాతరను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము.అలాగే ప్రభుత్వం యాదాద్రిని మహాక్షేత్రంగా తీర్చిదిద్ది ఈ మధ్యనే ప్రారంభించింది. దక్షిణ తెలంగాణలో ఎన్నో వందల సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయాలు నేటికీ భక్తులతో పూజలందుకుంటున్నాయి.అందులో సలేశ్వరం,లొద్ది,ఉమా మహేశ్వరం,మల్లెలతీర్థం,పిల్లల మర్రి,మన్యంకొండ,అలంపూర్‌ ‌జోగులాంబ తదితర ప్రాంతాలలో ఆలయాలను అభివృద్ధి…