Category ప్రత్యేక వ్యాసాలు

అఖండ శక్తిగా తెలంగాణ రాష్ట్ర సమితి

తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయంతో 2001 ఏప్రిల్‌ 27 ‌న నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ ‌రావు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు పార్టీని అంచెలంచెలుగా బలోపేతం చేస్తూ ఎన్ని అవరోధాలు, అపనమ్మకాలు వచ్చిన అధైర్య పడకుండా బలమైన నమ్మకం దృఢ సంకల్పంతో ఒక్కడిగా అడుగు…

ఇం‌ట గెలిచారు… రచ్చ గెలుస్తారా?

గులాబీ పార్టీకి… 22 ఏండ్లు ఉద్యమ పార్టీ నుంచి అధికార పార్టీ దాకా… జాతీయ పార్టీగా మారేనా?…దేశానికి నాయకత్వం వహించేనా? రాబోయే రెండేళ్ల కాలం కేసీఆర్‌కు కత్తి మీద సామే..!? 11 కీలక అంశాలపై తీర్మానం కేసీఆర్‌ ‌ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ ఎ.సత్యనారాయణ రెడ్డి / ప్రజాతంత్ర : నేటితో తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్‌)…

సామూహిక స్వప్నాన్ని సాకారం చేసిన కెసిఆర్‌

ఒక వ్యక్తి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయమే మలుపు తిరిగింది. కాగా ఏకంగా అది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణకు దారితీసింది. ఎవరూ ఊహించని విధంగా మెదక్‌జిల్లా సిద్దిపేట నియోజకవర్గం చింత మడక ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలిగారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటునకు దారితీసే విధంగా కెసిఆర్‌ ఆనాడు నిర్ణయం ఆలోచనను…

సామాన్యుని సేవలో మేథో సంపత్తి…!

నేడు ‘ప్రపంచ మేథో సంపత్తి హక్కుల దినం’ చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు లాభాల బాటలో సాగడానికి, సామాన్యులకు అందుబాటులో శాస్త్ర సాంకేతిక విప్లవ ఫలాలను నిలవటానికి, దేశ ఆర్థిక రంగం పరిపుష్టం కావడానికి, సృజనశీల భావనలు, వినూత్న ప్రతిపాదనలతో కూడిన మేథో సంపత్తి ఆలోచనలు దోహదపడతాయనేది వాస్తవం. సాంప్రదాయ ప్రక్రియలకు ప్రత్యామ్నాయంగా క్రియాశీల,…

అసమాన గణిత శాస్త్రజ్ఞుడు రామానుజన్‌

నేడు శ్రీనివాస రామానుజన్‌ ‌వర్ధంతి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు సాధించిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్‌. ‌గత సహస్రాబ్దిలో ప్రపంచానికి అత్యుత్తమ గణితశాస్త్ర సిద్ధాంతాలను, సూత్రాలను అందించిన అత్యుత్తమ అ’గణిత’ మేధావి శ్రీనివాస రామానుజన్‌ ‌భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణం. అపారమైన మేథ•స్సుతో భారత దేశపు కీర్తిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన…

దేవులపల్లి ప్రభాకరునికి 1969 తెలంగాణా ఉద్యమ స్మృత్యంజలి…

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో రెండు యువ కలాలు ఉద్యమ స్ఫూర్తి సిరాను నింపుకొని వాస్తవ వివరాలను సామాన్య జనానికి అందించడానికి అన్నట్లు ఉద్భవించాయి.ఆ రెండు కలాలలో ఒకటి శ్రీ దేవులపల్లి ప్రభాకరావు గారిది. మొన్ననే (21-4-2022 నాడు) పరమపదిందిన దేవులపల్లి వారికి స్మృత్యాంజలిగా అలనాటి 1969 తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాల నందించడమే సరియ్కెన నివాళి…

ఆం‌గ్ల సాహిత్య శిఖరం షేక్స్‌ఫియర్‌

23 ఏప్రిల్‌ 1564‌న ఇంగ్లాండ్‌, ‌స్టాన్ఫర్డ్‌లోని తోలు వ్యాపారి కుటుంబంలో మేరీ ఆర్డన్‌, ‌జాన్‌ ‌షేక్స్‌ఫియర్‌ ‌దంపతులకు జన్మించిన విలియమ్‌ ‌షేక్స్‌ఫియర్‌ 26 ఏ‌ప్రిల్‌న బాప్టిజమ్‌ ‌స్వీకరించారు. విలియమ్‌ ‌షేర్స్‌ఫియర్‌ ‌తల్లితండ్రులతో పాటు సంతానం కూడా నిరక్షరాస్యులే అయినప్పటికీ విలియమ్‌ ‌షేక్స్‌ఫియర్‌ ‌మాత్రమే ప్రపంచ ఆంగ్ల సాహిత్య చరిత్రలో చెరగని ముద్రను వేశారు. ప్రఖ్యాత నాటక…

తెలంగాణ చైతన్యపు జ్వాలలను ప్రశాంత్‌ ‌కిషోర్‌ ‌నిరోధించగలరా..!

ఉద్యమ పంటలు పండాల్సిన తెలంగాణ నేలలో నకీలీ విత్తనాల లాంటి పీకే  ఆలోచనలు పండుతాయంటే తెలంగాణ ప్రజలు ఆమోదించే పరిస్థితి లేదు. ప్రజా సమ్మతి కోల్పోయిన  ఏ పాలకుడు తెలంగాణ సమాజంలో ఇమడలేడు.కావునా తెలంగాణ సమాజంలో  పీకే,గాని మరే ఇతర ఏజేన్సీలు గాని ఎన్నికల ఇంజనీరింగ్‌ ‌ద్వారా  ప్రజా చైతన్యాన్ని ప్రభావితం చేయలేవనేది చారిత్రక సత్యం.…

పుస్తకం సదానేస్తం

 ‘‘ మానవాళికి ఆలోచించడం నేర్పింది అక్షరమైతే ప్రపంచ గతిని మార్చేలా చేసింది పుస్తకం.పుస్తకం అంటే రాసిన లేదా ముద్రించిన కాగితాల సంగ్రహం.అనుభవం, జ్ఞానం ఓ తరం నుంచి మరో తరానికి అందించే ఏకైక సాధనం పుస్తకమే.. తరతరాలనుండి పుస్తకాలు ప్రపంచానికి చేసిన సేవను అంచనావేయడమంటే ఆకాశాన్ని కొలువడంలాంటిది’’ స్పేయిన్‌ ‌దేశంలోని ప్రజలు ప్రతి సంవత్సరం ఎప్రిల్‌…