Category ప్రత్యేక వ్యాసాలు

రక్త పోటుకు నియంత్రణే దివ్యఔషధం..!

నేడు ‘ప్రపంచ రక్తపోటు దినం’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.13 బిలియన్ల ప్రజలు అధిక రక్త పోటు (హైపర్‌టెన్షన్‌ ‌లేదా బ్లడ్‌ ‌ప్రెజర్‌) ‌రుగ్మతతో బాధ పడుతున్నారని గమనించిన ‘వరల్డ్ ‌హైపర్‌టెన్షన్‌ ‌లీగ్‌’ ‌చోరవతో 2005లో ప్రారంభమై ప్రతి ఏటా 17 మే రోజున ‘ప్రపంచ రక్త పోటు దినం’ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ప్రపంచ రక్త…

మండిపోతున్న మామిడి పండ్ల ధరలు

వామ్మో మామిడి కాయల ధరలు బగ్గు మంటూ ఉన్నాయి…పచ్చడి మరియు తినే మామిడి కాయల ధరలు అధికంగా ఉండటం తో సామాన్యులు ఈ సారి మామిడి పండ్లు తినడం కష్టమే అనిపిస్తూ వుంది.వేసవి వచ్చిందంటే మామిడికాయ రుచులు నోరూరిస్తాయి. నిల్వ పచ్చళ్ల తయారీతో ప్రతీ ఇంట్లో మహిళలు బిజీగా మారిపోతారు. ప్రాంతాల వారీగా పచ్చళ్లకు రకరకాల…

తొలి వార్తా హరుడు …. ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

వైశాఖ కృష్ణ పాడ్యమి నారద జయంతి నారదుడు దేవర్షి, సంగీ తజ్ఞుడు. నిరంతరం లోక సంచారి. చేతుల్లో చిరు తలు, మహతి అనే వీణా ధారియై, హరి నామ సంకీర్తన చేస్తూ, నిరంతరం తిరుగాడడమే ఆయన పని. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ  తెలుపు తుంటాడు. ఆయన ఒక ‘‘ఆదర్శ పాత్రికేయుడు’’. మంచి చెడుల మధ్య…

గృహమే కదా స్వర్గసీమ..!

నేడు ‘అంతర్జాతీయ కుటుంబ దినం’ భూకుగ్రామానికి పునాదులు కుటుంబాలు. వసుదైక కుటుంబ సౌభాగ్యానికి సకల మూలాలు కుటుంబాలు. అమ్మనాన్నలు, కుటుంబం లేని వారుండరు. కుటుంబం అంటే నాలుగు గోడల నడుమ ఉన్న గదులు కాదు. ప్రేమానురాగాల సిమెంటుతో కట్టిన పొదరిల్లు. కుటుంబం అంటే నవ్వులు, అనుబంధాలు, ఆప్యాయతలు, బాధలు, బాధ్యతలు, హక్కులు, సంతోషాల కుప్పలు, గాయాలకు…

భక్తుల కల్పతరువు నారసింహుడు

వైశాఖ శుక్ల చతుర్దశి నరసింహ జయంతి ‘‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం, నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం’’ రామకృష్ణాది అవతారములవలె గాక, నిర్యాణములేని శాశ్వత అవతారమైన శ్రీనరసింహుని జయంతి, హిందూ పండగలలో అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత నొందింది. వైశాఖ శుద్ధ చతుర్దశి పుణ్య తిథియందు ఉద్భవించిన నారసింహుని పూజలతో, ఆకాల మృత్యు…

‘‘ఏది సత్యం- ఏది కల్పితం’’

ఎంతో మంది  ఈ సృష్టిలో జన్మించారు. గతించారు. అందులో కొంతమంది మాత్రమే  ప్రపంచం మెచ్చిన  మహనీయులుగా తమదైన శైలిలో చెరగని ముద్రవేసి, చరిత్రలో తమకంటూ ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకుని, తమ ఆలోచనలను తరతరాలకు తరగని విలువైన వారసత్వ సంపదగా మిగిల్చి విశేషమైన ఖ్యాతి నార్జించారు. అటువంటి కోవకు చెందిన మహాజ్ఞాని తత్వవేత్త, సత్వాన్వేషకుడు, తెలుగువారి…

ఆర్థిక సంక్షోభం నుండి రాజకీయ సంక్షోభంలో శ్రీలంక

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో మొదలైన ఆందోళన ఇప్పుడు రాజకీయ సంక్షోభంగామారి అది ప్రజల మహోగ్రజ్వాలల మధ్య రావణకాష్టమై మండుతున్నది. ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేసినా ప్రజల ఆగ్రహం చల్లారలేదు. ఆందోళనకారులు ఆయన ఇంటితోపాటు పలువురు రాజకీయ నాయకుల ఇళ్ళను అగ్నికి ఆహుతి చేశారు. అయినా వారి కోపం చల్లారలేదు. అక్కడ చెలరేగిన అల్లర్లలో ఒక…

నియంతృత్వ పోకడలకు ముకుతాడు !

ప్రజాస్వామ్యంలో నియంతలుగా మారుతున్న నేతలకు ప్రజలు కళ్లెం వేయలేకపోతున్నారు. తమకున్న ఓటును అమ్ముకోవడంతో వారు నియంతలుగా మారుతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా చట్టాన్ని తమ చుట్టంగా చేసుకుని విర్రవీగుతున్నారు. తమకు ఎదురులేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కోర్టులు ప్రజల పక్షాన నిలుస్తున్నాయి. నియంతల కోరలు పీకే పనిలో ముందుంటున్నాయి. అలాంటిదే 124 ఎ సెక్షన్‌ ‌తొలగింపు. రాజద్రోహం…

నైటింగేల్‌ ‌కు నిజమైన వారసులు నర్సులు

‌ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల్లో చేరిన వారికి సేవలు చేసే చేతులు ఏవైనా ఉంటె అవి సేవామయులైన నర్సుల చేతులే. మానవ సేవే మాధవ సేవ అని తలంచి, మానవ సేవ ద్వారానే తమ జీవితాన్ని సార్ధకం చేసుకుంటున్న వారు నర్సులు. అవివాహితలు ఇంటి…