పటేల్ క్రౌర్యంపై ప్రాణాలొడ్డిన తెలంగాణ
సంస్థానం విముక్తి, విలీనం పేరుతొ సంస్థానంలోకి ప్రవేశించిన యూనియన్ సైన్యాలు అదే నిజామ్ తో చేతులు కలిపి పటేల్ ,జనరల్ చౌదరి ,నంజప్ప పర్యవేక్షణలో కమ్యూనిస్ట్ ల పై రైతాంగం పై తీవ్ర అణచివేతను కొనసాగించింది.ప్రజలు సాధించుకున్న విజయాలు తిరిగి భూస్వాములకు కట్టబెట్టే ప్రయత్నం చేసింది.బ్రిటిష్ వారికి 150సంవత్సరాలు తొత్తుగా పని చేసిన ధనవంత బలమైన…
