Category ప్రత్యేక వ్యాసాలు

భీష్ముడు

బాలల భారతం, డా।। పులివర్తి కృష్ణమూర్తి శంతనునకు సత్యవతియందు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారు. వారు యుక్త వయస్కులు కాకుండానే శంతనుడు మరణించారు. సత్యవతి చెప్పిన విధంగా చిత్రాంగదుని రాజును చేసి, భీష్ముడు తానే రాజ్య వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడు. చిత్రాంగదుడు పెద్దవాడయ్యాడు. ఆ రోజుల్లో చిత్రాంగదుడనే గంధర్వుడు కూడా ఉండేవాడు. అతడు…

గద్దర్‌ ఎం‌ట్రీతో మరింత ఉత్సుకతగా మారిన మునుగోడు

ప్రజా యుద్ద నౌక గద్దర్‌ ఎన్నికల్లో పోటీకి సిద్దపడడంతో మునుగోడు ఉప ఎన్నిక మరింత ఆసక్తిగా మారింది. నిన్నటి వరకు కేవలం మూడు పార్టీల మధ్యే పోటీ ఉంటుందనుకుంటున్న తరుణంలో అనుకోకుండా గద్దర్‌ ‌పేరు తెరపైకి రావడం అందరినీ ఒక్కసారి ఆశ్చర్యపరిచింది. నిన్నటివరకు ఎన్నికలు బూటకమని, ఎన్నికలను బహిష్కరించాలంటూ నినాదాలిచ్చిన గద్దర్‌ ‌ప్రజాస్వామ్యయుత ఎన్నికల్లో ప్రత్యక్షంగా…

కవితా భాస్వరం…

దృశ్యించిన స్పందనతో ఉప్పొంగిన భావోద్వేగాల నుండి పుట్టిన కవిత్వంలో స్పష్టంగా అనుభూతుల సంవేదన ఉంటుంది. సకల మానవాళి సౌభాగ్య సౌభ్రాతృత్వాలను ఆకాంక్షించే శ్రేయో కవిగా వజ్ర పుష్పాలు అన్న తమ తొలి కవితా సంకలనం ద్వారా  నిలిచిన డాక్టర్‌ ‌కట్టా నరసింహారెడ్డి తన రెండవ సంకలనాన్ని స్వరం మారింది పేరుతో ఆవిష్కరించారు. చూపు ఉండి ఏమి…

సామాజిక జీవితాన్ని అక్షరబద్ధం చేసిన యశోదారెడ్డి

నేడు పాకాల యశోదారెడ్డి వర్ధంతి ఆమె తెలంగాణ గర్వించ దగిన సాహితీ మూర్తి. తెలంగాణ సజీవ భాషను తన రచనల్లో వాడి పలువురి మన్ననలు పొందిన సాహితీవేత్త. ఆకాశవాణిలో తెలంగాణ మాండలికంలో ప్రసంగం చేసిన తొలి రచయితగా పేరు గడించారు. తెలుగు ప్రాచీన సాహిత్యంపై ఆమె చేసిన ప్రసంగాలు బహు పండిత ప్రశంసా పాత్రాలు అయినాయి.…

‌పోరాటమే ఆయనకు నివాళి

హక్కుల నేత బాలగోపాల్‌ 13 ‌వ వర్ధంతి సభ ఆదివారం, అక్టోబర్‌ 9, 2022.. ఉ।। 10 ‌గం .లు. సా।। 5.00 మధ్య సుందరయ్య విగ్యాన కేంద్రం, బాగ్‌ ‌లింగంపల్లి, హైదరాబాద్‌. ‌వక్తలు: అరుంధతి రాయ్‌, ‌‌రచయిత మిహిర్‌ ‌దేసాయ్‌, ‌పీయుసిఎల్‌‌ క్లిఫ్టన్‌ ‌డి రోజారియో, ఏఐసిసిటీయు జహ ఆరా, హెచ్‌ ఆర్‌ ఎఫ్‌…

శరన్నవరాత్రులలో – విజయదశమి ప్రాశస్త్యం..

‘‘‌సకల శుభప్రదాయకమైన పర్వదినంగా హిందూధర్మం అనుష్టిస్తుంది. అనేకానేక శుభకార్యాలు.. కార్యరూపం దాల్చిన విజయవంతం అయిన శుభ ఘడియలు విజయదశమి పర్వదినం నాడే అని చారిత్రక పౌరాణిక ఉదంతాలు మనకు తెలియజెబుతాయి. వ్యక్తిత్వ గుణధాముడ్కెన రాముడు.. దుర్లక్షణాలకు దుర్గుణాలకు దశముఖ ప్రతీకగా ఉన్న రావణుని సంహరించిన సుముహూర్తం కూడా విజయదశమి నాడే’’ విజయదశమి కేవలం దుర్గామాతను కొలిచే…

ప్రజల విజయమే పాలపిట్ట, జమ్మిచెట్టు

‘‘‌దసరా రోజున సాయంత్రం వేళ జమ్మిచెట్టు దగ్గర ఊరు ఊరంతా భక్తి శ్రద్ధలతో పూజ చేసిన గుమ్మడికాయతో, సొరకాయతో, గొర్రె పొట్టేలుతో జమ్మిచెట్టు ఆకులను బంగారంగా భావిస్తూన్న పెద్దల చేతిలో పెట్టి వారి యొక్క ఆశీర్వాదాలు, ఆశీస్సులు తీసుకుంటారు. తెలుగు ప్రజలు గ్రామాలలో, పట్టణాలలో అడవులలో ఉండే చెట్లని దైవంగా పూజించి, వాటిని దేవుడి లాగా…

శమయతే పాపం. . .శమీ వృక్ష ప్రత్యేకత

శమీ శమయతే పాపం, శమీ శతృ వినాశినీ, అర్జునస్య ధనుర్థారీ, రామస్య ప్రియదర్శినీ, ‘ …భారత, రామాయణాది పౌరాణిక గాధలలో శమీ వృక్షానికి విశేష ఫ్రాధాన్యత కల్పించ బడింది. శమీకే ‘‘అపరాజిత ‘‘ అనిపేరు. అంటే ఓటమి నెరుగని మాతయని అర్థం. అమెయే విజయ, నామాంకితయైన జగజ్జనని, అపరాజితా దేవి. విజయానికి అధిదేవత. శరన్నవరా త్రి…

శరన్నవరాత్రులలో ప్రధానమైనది మహా నవమి

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ నవమి వరకూ దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. నవరాత్రులలో చివరి రోజు.. అంటే ఆశ్వయుజ శుక్లపక్ష నవమిని ‘’మహర్నవమి’’ అంటారు. ‘’దుర్గాష్టమి’’, ‘’విజయదశమి’’ లాగే ‘’మహర్నవమి’’ కూడా అమ్మవారికి విశేషమైన రోజు. మహర్నవమి నాడు అమ్మవారిని ‘’అపరాజిత’’గా పూజిస్తారు. మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు. శరన్నవరాత్రులలో అత్యంత ప్రధానమైనది మహా…