Category ప్రత్యేక వ్యాసాలు

వ్యవసాయం – రైతులు

దేశంలో వ్యవసాయ రంగం ఏటేటా అతివృష్టి లేకపోతే అనావృష్టి కోరల్లో విలవిలలాడుతుంది.అందువల్ల ఈ రంగంలోని కొన్ని అంశాలలో సంస్కరణలు చేపట్టవలసి ఉంది.దేశంలో ఆహార భద్రతకు ధోకా  లేని నేపథ్యంలో వ్యవసాయాభివృద్ధి మందకొడిగా ఉందని చెప్పవచ్చు. ఇది ప్రస్తుత వ్యవసాయ రంగ ముఖచిత్రం.ఆహార భద్రత ఇప్పుడొక సమస్య కాక పోయినప్పటికీ వ్యవసాయరంగంలో ప్రపంచ దేశాల మధ్య పోటీలు…

‌ప్రకృతి వైపరీత్యాల పట్ల అవగాహన అవసరం

నేడు అంతర్జాతీయ విపత్తు నివారణ దినం ప్రపంచ వ్యాప్తంగా అనేకానేక దేశాల్లో ప్రకృతి విపత్తులు విరుచుకు పడుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు సృష్టిస్తున్న విధ్వంసంతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్నాయి. మూడు దశాబ్దాలుగా ఐక్యరాజ్య సమితి అక్టోబర్‌ 13 ‌నాడు ప్రకృతి విపత్తుల నివారణ దినోత్సవాల ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. విపత్తుల ద్వారా…

మండల్‌ ‌కమిషన్‌ ‌నివేదికను అమలు చేయడంలో ‘ ములాయం’ కీలక పాత్ర..!

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ ‌కొంతకాలంగా అనారోగ్యంతో హర్యానా, గురు గావ్‌ ‌లోని మేదాంతా హాస్పిటల్‌ ‌లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. దేశ రాజకీయాల్లో ప్రతి మలుపును నిశితంగా పరిశీలించిన కురువృద్దుడి మరణంతో ఉత్తరప్రదేశ్‌ ‌సహా దేశంలో ఉన్న బహుజనులంతా శోకసంద్రంలో మునిగి పోయారు..…

ఆదివాసుల ఆత్మ బంధువు ‘‘బియ్యాల..

( ప్రొ .బియ్యాల జనార్దన్‌ ‌రావు జయంతి సందర్బంగా అయన స్మృతి లో ) అరవై ఏళ్ల తెలంగాణ స్వప్నం సాకారమైన వేల ఎందరో తెలంగాణ వీర యోధుల, అమర వీరుల ఆకాంక్షలకు దర్పణంపడుతుంది మన్యంలో వున్నా అమాయకులకు నేను వున్నా అనే ధైర్యం చెప్పినా మహనీయుడు బియ్యాల జనార్ధన్‌ ‌రావు. ఆదివాసీల ఆత్మబంధువుగా మలిదశ…

రాష్ట్రం లో సమాచార హక్కు చట్టం అమలు తీరు అధ్వాన్నం.

కొన్ని కార్యాలయలలో రెండు,మూడు నెలలు కూడా గడిచిన సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినవస్తూ వున్నాయి.మొదటి అప్పీలు కి వెళ్లినా స్పందన లేదు.చివరకు రాష్ట్ర సమాచార కమిషన్‌ ‌కి రెండవ అప్పీల్‌ ‌చేసీనా ఆ కమిషన్‌ ‌నుండి పిలుపు రావడానికి సుమారు నాలుగు నుండి ఆరు నెలల సమయం పడుతూ ఉంది.ఇప్పటికి లక్ష లాది రెండవ…

ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వయోవృద్ధ భారతం

(12 అక్టోబర్‌ ‘‘‌ప్రపంచ ఆర్థరైటిస్‌ ‌దినం’’ సందర్భంగా)  కీళ్ళ వాపులు, మస్క్యులోస్కెలిటల్‌ ‌రుగ్మతలకు సంబంధించిన వ్యాధులను ఆర్థరైటిస్‌ అం‌టాం. కీళ్ళవాపు వ్యాధితో కీళ్ళనొప్పులు, కదలికలు తగ్గడం, కీళ్ళు కదలకుండా దృఢంగా మారడం వంటి పలు సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అన్ని వయస్సుల జనంలో కనిపించే ఆర్థరైటిస్‌ ‌రోగ తీవ్రత, వాటిలో రకాన్ని బట్టి చికిత్స పద్దతులు…

పత్రికల పంపిణీలో పేపర్‌ ‌బాయ్స్ ‌నిరుపమాన సేవలు

ఆధునిక సమాజంలో ప్రింట్‌ ‌మీడియా కన్నా సోషల్‌ ‌మీడియా వేగవంతంగా ముందుకు సాగుతోంది. స్మార్ట్ ‌ఫోన్‌ ‌లు అందుబాటు లోకి వచ్చాక డిజిటల్‌ ‌యుగంలో సామాజిక, డిజిటల్‌ ‌మాధ్యమాల ప్రభావం నానాటికీ పెరిగిపోతోంది. అప్డేట్స్ ‌తో వాట్సాప్‌, ‌ఫేస్‌ ‌బుక్‌, ‌ట్విట్టర్‌ ‌మాధ్యమాల ద్వారా విషయం వెనువెంటనే బహిరంగం అవుతుండగా, ప్రింట్‌ ‌మీడియా వాటి వేగానికి,…

అభిషేకం టిక్కెట్‌ ‌ధరలపై దుమారం

కాణిపాకం ఇవోపై బదిలీవేటు చిత్తూరు, అక్టోబర్‌ 8 : అభిషేకం టికెట్‌ ‌ధరను భారీగా పెంచి వివాదానికి తెరలేపిన కాణిపాకం ఆలయ ఇఒ సురేష్‌బాబుపై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో నూతన ఇఒగా కర్నూలులో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనరుగా పనిచేస్తున్న రాణా ప్రతాప్‌ను ఇన్‌ఛార్జి ఇఒగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనరు…

రాజీనామా ‘‘రాజి’’ఎవరికోసం?

‘‘ఒక వేళ బిజెపి లో చేరితే నే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే ఈటల రాజేందర్‌ ‌బిజెపి లో చేరి ఎమ్మెల్యే ఐన తర్వాత హుజురాబాద్‌ ‌లో ఏమైనా అదనంగా అభివృద్ధి జరిగిందా ..! హుజురాబాద్‌ ‌నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటల రాజేందర్‌ ‌గాని,దుబ్బాక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరొక ఎమ్మెల్యే గాని కేంద్రంలో అధికారంలో ఉన్న…