ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు బిఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం
ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ని, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్,కుర్మయ్యగారి నవీన్ కుమార్,చల్లా వెంకట్రామిరెడ్డి .. గురువారం నాడు ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి తమ కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని బిఆర్ఎస్ అధినేత, సిఎం కేసీఆర్ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి…
