Category ప్రత్యేక వ్యాసాలు

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు బిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం

ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు ని, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్‌,‌కుర్మయ్యగారి నవీన్‌ ‌కుమార్‌,‌చల్లా వెంకట్రామిరెడ్డి .. గురువారం నాడు ప్రగతి భవన్‌ ‌లో మర్యాదపూర్వకంగా కలిసి తమ కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని బిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కేసీఆర్‌ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి…

చక్కటి నిద్రను ఆహ్వానించాలి

టీనేజ్‌ ‌పిల్లలకు 8-10 గంటల నిద్ర అవసరం జీవితంలో ఎన్నో రకా లైన బాధ్యతలను మోసే మనం మనకు తెలియకుండానే ఎన్నో ఒత్తి డిలకు గురవుతుంటాము. ఒత్తిడిలను ఎదుర్కొనే క్రమంలో వ్యక్తిగతంగా కొన్ని చేయాల్సిన పనులు కూడా చేయ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా సహజ సిద్ధంగా లభించే చక్కటి ఆరోగ్య పరిస్థితిని కోల్పోయి రోజుల…

‌ప్రజారోగ్యానికి వరం టీకా ఔషధం

16 మార్చి 1995న దేశవ్యాప్తంగా ‘జోనస్‌ ‌సాల్క్’ ‌కనుగొన్న పోలియో టీకాలను భారత చిన్నారులు అందరికీ ఉద్యమంగా అందించే ‘ఓరల్‌ ‌పల్స్ ‌పోలియో డ్రైవ్‌’ ‌ప్రారంభమైంది. భారతదేశ ప్రజారోగ్య చరిత్రలో అత్యంత ప్రధానమైన మైలురాయికి గుర్తుగా ప్రతియేట 16 మార్చిన ‘జాతీయ వ్యాక్సినేషన్‌ ‌దినం (నేషనల్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌లేదా ఇమ్యునైజేషన్‌ ‌డే)’ను పాటించుట ఆనవాయితీగా మారింది.…

నదుల పరిరక్షణకు పటిష్ఠమైన కార్యాచరణ అవసరం

‘‘ఆర్ధర్‌ ‌కాటన్‌, ‌మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి ఎంతో మంది మహనీయులు నీటి ప్రాజెక్టుల విషయంలో ఎంతగానో శ్రమించి లక్షలాది ఎకరాల భూమిని సశ్యశ్యామలం చేశారు. అయితే అప్పటి మేథావుల కృషి,పట్టుదల వర్తమానంలో కానరావడం లేదు. అప్పటి కంటే ఇప్పుడు సాంకేతికంగా ప్రపంచం ఎంతో ముందంజలో ఉంది.అయినా ప్రతీ చోట జలవివాదాలు తలెత్తుతున్నాయి.అపారమైన జలసంపద కడలి పాలౌతున్నది.…

కుంభకోణాలు ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయా…

‘‘‌కింది స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు కోట్ల రూపాయల్లో అవినీతి కుంభకోణాలు జరుగుతున్నయన్న ఆరోపణలు తరచుగా విన వస్తూనే ఉన్నాయి.ప్రభుత్వం అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు వీరి  సమ్మేళనమే ప్రభుత్వం అయినప్పడు ప్రభుత్వంలోని కొందరి చేతుల్లో  ఆర్థిక వ్యవస్థలో నిధులను స్వప్రయోజనాలకే ప్రక్క తోవపట్టిస్తు ఎక్కువ మొత్తంలో అవినీతి…

‘‘‌సత్తా’’ లేని చదువులు …. ఎవరిది శాపం..

బిడ్డ పుట్టకముందే స్కూల్స్  అడ్మిషన్‌ ‌కోసం వెతుకుతున్న రోజులివి.. సామజిక స్పృహ తెలిసిన ఏ పేరెంట్‌ అయినా అబ్బాయైతే ఇంజనీర్‌.. అమ్మాయైతే డాక్టర్‌ ఇదో ఊతపదం ల వల్లేవేస్తున్నారు. మన సమాజంలో ఇంజనీరింగ్‌, ‌మెడిసిన్‌ ‌కోర్సులకు ఉన్న క్రేజ్‌ ఇం‌తా అంతా కాదు.  తల్లితండ్రుల  ఆరాటాన్ని ఆసరాగా చేసుకున్న విద్య సంస్థలు  నేడు ఇంజినీరింగ్‌, ‌మెడిసిన్‌…

రవాణా రంగ కార్మికుల సంక్షేమం ప్రభుత్వాలకు పట్టదా ?

రహదారి రవాణా రంగం దేశ ప్రగతికి అత్యంత ముఖ్యమైనది, రవాణా మౌలిక సదుపాయాలు దేశం యొక్క పురోగతికి వేగం మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది.వస్తువులను రవాణా చేయడం మరియు పంపిణీ చేయడంలో నగరాల్లో నడుస్తున్న స్థానిక రవాణా కీలక పాత్ర పోషిస్తుంది.  భారత దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న రంగం…

పరీక్షలు విద్యార్థులకేనా..!

‘‘ఏకాగ్రత కోల్పోకుండా ఉండటం తరచూ నీళ్లు, జావ, మజ్జిగ, తాగడం, పోషకాహారం, డ్రై ఫ్రూట్స్, ‌నట్స్ ‌తరచూ తీసుకోవడం. రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్ర పోవడం చేయాలి. ప్రభుత్వాలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా చూడాలి. పరీక్షలు రాయడం అంటే .. తరగతి గదిలో నేర్చుకున్న వాటిని మనసుతో ఆలోచించి, స్మరణకు…

నిజాం వ్యతిరేక పోరాట యోధుడు మందుముల

మందుముల నరసింగరావు (మార్చి 17, 1896 – మార్చి 12, 1976) నిజాం విమోచన పోరాట యోధుడు, రాజకీయ నాయకుడు, పత్రికా రచయిత, న్యాయవాది, ఆంధ్ర జనసంఘ స్థాపకులు, సంఘ సంస్కర్త, పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధుడు మందుముల నరసింగరావు మార్చి 17, 1896 న ప్రస్తుత రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో జన్మించారు. తలకొండపల్లి మండల…