Category ప్రత్యేక వ్యాసాలు

సామాజిక వివక్షతలకు ఎదురొడ్డి నిలిచిన ధీరుడు పూలే..

19వ శతాబ్దంలో క్రియాశీలక సామాజిక ఆలోచనపరులు మహాత్మా జ్యోతిరావు పూలే. అక్షరాలను ఆయుధంగా చేసుకొని సమాజంలోని  అణగారిన వర్గాలైన గ్రామస్తులు, రైతులు, కార్మికులు, మహిళల జీవితాల్లో జ్ఞాన వెలుగులు నింపిననారు.వారికి సహజ,మానవ హక్కులను కల్పించడం కోసం తన జీవితమంతా పోరాడాడు.జ్యోతిరావు పూలే పాశ్చాత్య దేశాల్లో ని ప్రజాస్వామ్య విలువలను సంస్కృతిని జీవన విధానాన్ని అధ్యయనం చేశారు.’థామస్‌…

అధికారిక కార్యక్రమాల్లో ఎన్నికల రాజకీయాలు

రాజకీయాల్లో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి. ప్రజల సమస్యలను పక్కన పెట్టి రాజకీయ లబ్ది కోసం పదేపదే విమర్శలు సంధించడం సరికాదు. అన్ని పార్టీలు ఈ మౌలికసూత్రం పాటించాలి. రాజకీయ నాయకుల పరస్పర విమర్శల కారణంగా ప్రజల సమస్యలకు ప్రాధాన్యం పెరగాలి. కానీ ఎన్నికలు వొస్తున్న వేళ చేసుకుంటున్న విమర్శలతో ప్రజలకు లాభం లేదు. హైదరాబాద్‌ ‌పర్యటనకు…

చేతులు కడుగడం ద్వారా పలు వ్యాధుల నివారణ

 ‘‘అరచేతులు శుభ్రంగానే కనిపించినా వాటి మీద కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయని ఊహించ గలరా? నీళ్లతో చేతులు కడుక్కున్నా అవి పోవు. సబ్బుతో కానీ, హ్యాండ్‌వాష్‌ ‌ద్రావకంతో కానీ దాదాపు 20 సెకన్లు కడుక్కుంటేనే చేతులు శుభ్రంగా ఉన్నట్టు. ప్రతి రోజూ భోజనం చేయడానికి ముందు, మల విసర్జనకు వెళ్లొచ్చిన తర్వాత ఇలా చేతుల్ని శుభ్రపరుచు…

ఒత్తిళ్లే మానసిక వైకల్యానికి మూలం

‘‘‌మానసిక వైకల్యం వచ్చిన వారిలో సగానికి పైగా మందికి 14 ఏళ్ల లోపు వయసు నుంచి ఈ సమస్య ప్రారంభమవుతుంది. మొత్తం 20 శాతం మంది బాల బాలికల్లో ఈ అవలక్షణం ఉన్నట్లు తేలింది. భయంకర సంఘటనలు, సామాజిక పరిస్థితుల కారణంగా మానసిక వైకల్యం చెందడం సర్వ సాధారణమైన కారణంగా చెపుతారు. మానసిక సమస్యతో బాధపడే…

వామ్మో….భౌ..భౌ… శునకాల బెడద…

గ్రామ సింహాలుగా పేరు తెచ్చుకున్న వీధి కుక్కలు రాష్ట్ర రాజధాని హైద రాబాద్‌లో మరియు అన్ని జిల్లాలలో హల్‌ ‌చల్‌ ‌చేస్తున్నాయి .ఒంటరిగా వున్న పిల్లల భరతం పడుతూ ఉన్నాయి. గత రెండు నెలల క్రితం అంబర్‌ ‌పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగు ఏళ్ల బాలుడు  ప్రదీప్‌ ‌మృతు వాత పడడం సంచలనం సృష్టించింది.…

ద్రౌపది వివాహం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ద్రౌపది సంవత్సరానికి ఒకరితో ఉంటుంది. ఆ రోజులలో వారి శయన మందిరానికి మిగిలిన పాండవుల్లో ఎవ్వరైనా వెళ్తే పన్నెండేళ్ళు అరణ్యవాసం చేయాలన్నారు. ఇదివిని నారద మహర్షి సంతోషించాడు. అంతా సుఖశాంతులతో వున్నారు. ఒకసారి దొంగలు ఒక బ్రహ్మణుడి ఆస్తిని దొంగిలించగా, అర్జునుడు ఆ తొందర్లో ధర్మరాజు ద్రౌపది ఉన్న…

భారత ప్రధాని రాష్ట్ర పర్యటన ఈసారి కూడా …

ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ ‌రాక సందర్భంగా ఈసారైనా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రోటోకాల్‌ ‌పాటిస్తారా లేదా అన్నది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశమైంది. గత సంవత్సరకాలంగా భారత ప్రధాని నరేంద్రమోదీ పలుసార్లు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వొచ్చిన సందర్భాల్లో ప్రోటోకాల్‌ ‌ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానిని స్వాగతించడం మొదలు వీడ్కోలు…

ప్రజాస్వామ్యమా నీ జాడ ఎక్కడ..!?

‘‘‌గుజరాత్‌ ‌కోర్టు తీర్పుతో విపక్షాల గుండె గాయపడింది, చతికిలపడ్డ విపక్షాలను కెలికి లేపింది,దానితో విపక్షాలను ఏకం చేసింది. ప్రజాస్వామ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీజేపీ అబద్దం, అహంకారం,నిరంకుశత్వం దుర్మార్గాలకు అంతం ఎంతో దూరంలో లేదు.కర్ణాటక నుండే ప్రారంభం అవుతుందని బలంగా విశ్వసిస్తున్నారు. ఎమర్జెన్సీ తలపించే విధంగా ఒకనాడు కాంగ్రెస్‌ ఏక పార్టీగా చలామణి అయితే అదే బాటలో…

జన జీవితాల గోప్యతకు గండం

ఇందుగలడందు లేడను సందే హం బొలదన్నట్లుగా ….మన సందేహాలకు సమాధానాలిచ్చే సకల విజ్ఞాన సమాహారంలా అంతర్జాల మాయాజాలం మనముందు సాక్ష్యాత్క రిస్తున్నది. టి.విలు, మొబైల్‌ ‌ఫోన్లు, కంప్యూటర్లు సాంకేతిక రంగంలో పెనుమార్పులకు నాంది పలికాయి. సాంకేతిక విప్లవం మానవ జీవితాన్నే మార్చేసింది. సాంకేతిక సాధనాల వలన ప్రపంచంలో జరిగే సమాచారమంతా మన ముందు క్షణాల్లో ప్రత్యక్షమోతున్నది.…