Category ప్రత్యేక వ్యాసాలు

డాక్టర్‌ ‌బి.ఆర్‌. అం‌బేద్కర్‌ ‌తెలంగాణ రాష్ట్ర సచివాలయం – వివరాలు

నూతన సచివాలయం నిర్మాణం – నేపథ్యం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోని సచివాలయంలోనే కేసీఆర్‌ ‌సారథ్యంలోని తొలి ప్రభుత్వం పరిపాలనను ప్రారంభించింది. రాష్ట్ర పరిపాలనకు ఆయువుపట్టుగా భావించే పాత సచివాలయంలో కాలానుకూలంగా ఏర్పాటు చేసుకోవాల్సిన వసతుల లేమితో సచివాలయ ఉద్యోగులు, సందర్శకుల రకకరాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తరుచూ పై…

నవ్వుదాం, నవ్వులను పంచుదాం..!

 నేటి ఆధునిక యాంత్రిక వేగవంతమైన జీవన విధానంలో సంతృప్తిగా నవ్వగలిగే సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. మనస్పూర్తిగా నవ్వటంతో పలు శారీరక మానసిక అస్వస్థతలకు ఉపశమనం సిద్ధిస్తుందని నమ్మిన పలు జనసమూహాలు నవ్వుల క్లబ్లను నెలకొల్పి ‘లాఫింగ్‌ ‌యోగా’ సాధన, ‘లాఫ్టర్‌ ‌థెరపీ’ చేస్తున్నారు. మనస్పూర్తిగా నవ్వగలగడం ఓ మంచి అమూల్య వరం. మానవాళి సమగ్ర…

శ్రీశ్రీ నినదించిన మేడే అంటే ఏమిటి…

రాబందుల రెక్కల చప్పుడు పొగ గొట్టపు భూంకార ధ్వని.. గనిలో, వనిలో, కార్ఖానాలో పరిక్లమిస్తూ, పరిప్లవిస్తూ, ధనిక స్వామికి దాస్యం చేసే, యంత్రభూతముల కొరలు తోమే, కార్మిక వీరుల కన్నుల నిండా కణ కణ మండే, గలగల తొణకే విలాపాగ్నులకు, విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబు లేడోయ్‌ ! అని అంటాడు శ్రీశ్రీ మేడే రావడానికి…

‌కాంగ్రెస్‌ అం‌టే ఆధిపత్య వర్గాలేనా..! బడుగులకు ప్రాధాన్యత ఇవ్వరా.!

వారే మాట్లాడుకున్నరు గాని బలహీన వర్గాలకు చేసిన న్యాయం ఏమిటో చెప్పలే,ఏమి చేస్తరో చెప్పలే.ఇది కాంగ్రెస్‌ ‌పార్టీ సామాజిక న్యాయమా.!   నిరుద్యోగ నిరసన సభా.! టికెట్ల ప్రకటన సభనా.! వారి ప్రసంగాలు చూస్తే నిరుద్యోగ నిరసన సభల లేదని స్పష్టంగా అనిపించింది.అరాకొరగా నిరుద్యోగం గురించి మాట్లాడి,ఒకరికొకరు కడుపులో కత్తులు పెట్టుకొని పెదవులకు తేనె పూసుకొని…

రాబందుల రెక్కల చప్పుడు పొగ గొట్టపు భూంకార ధ్వని శ్రీశ్రీ నినదించిన మేడే అంటే ఏమిటి

భాయీలు పారిపోతున్నారు. మేరా భారత్‌ ‌మహాన్‌ అనుకొని నోరుమూసుకోవడం పెన్ను మూసుకోవడం తప్ప ఏం జెద్దాం బ్రదర్‌.   ‌పొలాలనన్నీ , హలాల దున్నీ , ఇలాతలంలో హేమం పిండగ ••- జగానికంతా సౌఖ్యం నిండగ ••-   నరాల బిగువూ , కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని , ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని…

రైతు బతుకు ఆగం

దంచికొట్టిన వర్షాల వలన పంటలు నీటమునిగినయ్‌ ‌పిడుగులు వడగండ్లతో పండ్లు ఫలాలు నేలరాలి ఆశల గల్లంతుజేసినయ్‌ ‌చేతికందిన ధాన్యాలు బురద మట్టి పాలైనయ్‌ ‌కర్షకుల శ్రమ ఫలాలు అందకుండా పోయినయ్‌ ఇపుడు అన్నదాతల గుండెలు రోధిస్తున్నాయ్‌ ‌మెతుకు పెట్టే చేతులు సాయనికి ఆర్తిస్తున్నాయ్‌ ‌మొత్తంగా సేద్యజీవుల బతుకులు అగమైనయ్‌ ఆపన్న హస్తాలు లేక ఒడవని దుఃఖం…

సాగునీటి వివక్షత పై ఎలుగెత్తి చాటిన విద్యాసాగర్ రావు

వలస పాలకుల స్వార్థ పాలనలో, సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయాలు, ప్రాజెక్టు ల్లో మోసంపై గణాంకాలతో తెలంగాణ జాతిని జాగృతం చేసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్ రావు. తెలంగాణకు నీటి విషయంలో జరిగిన మోసం, ప్రాజెక్టులపై జరిగిన అన్యాయం పై విద్యాసాగర్‌రావు చేసిన పోరాటం, అధ్యయనం అనన్య సామాన్యం. సాగునీటి రంగలో నిపుణులైన విద్యాసాగర్…

‌ప్రజలపై పన్నుల భారం ..కేంద్రం మౌన రాగం…

దేశంలో అన్ని వస్తువుల,సేవల ధరలూ పెరిగిపోతూ వుంటే, దాని ప్రభావాన్ని తట్టుకుని భరించే స్థితిలో సామాన్య ప్రజలు లేరు. ప్రభుత్వాలు తాము పెంచుతున్న ధరలు కావచ్చు..జిఎస్టీ కావచ్చు..గ్యాస్‌ ‌కావచ్చు సామాన్యులకు భారం పడదన్న ధోరణిలో ఉన్నారు. నిజానికి ఏ వస్తువు అయినా ధరలు వెచ్చించి సామా న్యులు కొనాల్సిందే. ఏకీకృత పన్ను విధానం పేరుతో తీసుకుని…

ఆరోగ్యకరమైన భారతదేశం కోసం ప్రజా చైతన్య వాణి

‘‌మన్‌ ‌కీ బాత్‌’ ఆరోగ్యం మరి యు అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఆరోగ్యకరమైన పౌరులు మాత్రమే దేశం యొక్క మొత్తం వృద్ధికి దోహదపడగలరు. ప్రధా నమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈ ఆదర్శానికి కట్టుబడి ఉంది. భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను భవిష్యత్తుకు అనుకూలంగా మార్చడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ప్రధాన…