Category ప్రత్యేక వ్యాసాలు

ఇది సాంస్కృతిక వికాసం కాదు

అం‌తరించిపోతున్న చిందు,యక్షగానం,జంగం కథలు,ఫకీరు వేషం,తోలుబొమ్మలాట,దేవర పెట్టె,ఒగ్గు కథలు,శారద కథలు,జముకు కథలు,పఠం కథలు,గొల్ల సుద్దులు వంటి  జానపద కళారూపాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఆ కళారూపాలను భవిష్యత్‌ ‌తరాలకు అందకుండా చేస్తున్నది.మిద్దె రాములు యక్షగానంను పట్టించుకోలేదు. తెలంగాణ లోని ఆదివాసీల,జానపద కళారూపాలను వారి వాయిద్య పరికరాలను,చిత్తరువులను ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో సేకరించి భద్రపరచలేక పోయింది.…

దశాబ్ది ఉత్సవాలు ఎవరికోసం??

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ప్రపంచంలోనే గొప్ప చరిత్ర ఉంది.1952, 1969 మొదలు 2014 వరకు దశలవారీగా పోరాటం విస్తృతంగా కొనసాగడంతో పాటు 1969లో తుపాకీ తూటాలకు ఎదురొడ్డి పోరాడి తమ ప్రాణాలను తృణపాయంగా అర్పించిన చరిత్ర తెలంగాణది. రాష్ట్ర సాధనతో పాటు రైతాంగం భూ పోరాటం,ఆదివాసి,గిరిజన, అస్తిత్వ,ప్రజా పోరాటాలు ఈ నేలపై కొనసాగాయి. అమరవీరుల…

పౌర హక్కుల కోసం పరితపించిన మేధావి బాల గోపాల్‌

పౌరహక్కుల ఉద్యమానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన ఘనత బాలగోపాల్‌ ‌కే దక్కుతుంది. బాలగోపాల్‌ ఒక మధ్యతరగతి తెలుగు బ్రాహ్మణ దంపతుల ఎనిమిది మంది పిల్లలలో ఐదవ సంతానం- కందాళ్ళ పార్థనాథ శర్మ మరియు రాళ్ళపల్లి నాగమణి దంపతులకు బాలగోపాల్‌ 1952, ‌జూన్‌ 10‌న బళ్ళారి, కర్ణాటకలో జన్మించాడు. ఆయన సోదరులలో ఒకరైన అనంత భారత సైన్యంలో…

దశాబ్ద కాలంలో అధమ స్థాయికి ఉన్నత విద్య..

దశాబ్దం కిందట దేశంలోనే అగ్రగామిగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్  నేడు పూర్తిగా ప్రమాదపు అంచున ఉన్నట్లు   కనిపిస్తుంది. గత తొమ్మిది  సంవత్సరాలుగా ఇంతటి అధోగతికి కారకులెవరు? రాష్ట్రము విడిపోయిన తరువాత రెండు రాష్ట్రాల్లో విద్య  ప్రమాణాలు నీచ స్థితి చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యూనివర్సిటీల వీసీల నియామకంలో తీవ్ర జాప్యం జరిగింది. 2014…

జవాబుదారితనం,పారదర్శకత లేని పాలన ..!

డిజిటలైజేషన్ పేరుతో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో అనేక లోపాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కనిష్టంగా 25% భూముల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి.ధరణి లో జవాబుదారీతనం లోపించింది‌.ధరణి ద్వారా కొన్ని వేయిల ఎకరాల నిషేధిత జాబితాలో ఉంచి ఆ భూములు కేసిఆర్ కుటుంబ కనుసన్నల్లో ఉండేటట్లు చేశారు.ధరణి ద్వారా భూముల సమస్యలు పరిష్కారం కాకపోగా నిత్య…

స్వరాష్ట్రంలో సుపరిపాలన ….

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు.. సుపరిపాలన దినోత్సవం జూన్‌ 10 ‌సందర్భంగా… 33 జిల్లాలు… 74 రెవెన్యూ డివిజన్స్ …612 ‌మండలాలు… ప్రభుత్వ పథకాలు సమర్ధవంతంగా అమలు…. సుపరిపాలనలో ఎన్నో అవార్డులు… రివార్డులు…. ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా పరిపాలనా సంస్కరణలు అమలు చేసింది.…

జవాబుదారితనం,పారదర్శకత లేని పాలన ..!

  డిజిటలైజేషన్ పేరుతో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో అనేక లోపాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కనిష్టంగా 25% భూముల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి.ధరణి లో జవాబుదారీతనం లోపించింది‌.ధరణి ద్వారా కొన్ని వేయిల ఎకరాల నిషేధిత జాబితాలో ఉంచి ఆ భూములు కేసిఆర్ కుటుంబ కనుసన్నల్లో ఉండేటట్లు చేశారు.ధరణి ద్వారా భూముల సమస్యలు పరిష్కారం కాకపోగా…

దేశ సంక్షేమ రంగంలో.. తెలంగాణ స్వర్ణయుగం..

స్వరాష్ట్ర పాలనలో ఇప్పటి వరకు 5 లక్షల కోట్ల రూపాయల ఆసరా ఫించన్లు, పలు రకాల సంక్షేమ పథకాలు…. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు.. సంక్షేమ దినోత్సవం జూన్‌ 9 ‌సందర్భంగా… హైదరాబాద్‌, ‌జూన్‌ 8 ::  ‌స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలకు, ఆసరా అవసరమైన సకల జనులకు కనీస జీవన భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి…

సంక్షేమం భిక్ష కాదు…హక్కు..

చెప్పింది కొండంత..చేసింది రవ్వంత ఆధునిక రాజ్యాలు అభివృద్ధి లేదా సంక్షేమం భావనను 20 వ శతాబ్దం నుంచి తమ బాధ్యత గా నెరవేరుస్తున్నాయి.పరిపాలనా ఎవరికోసం? ఎందుకోసం అనే భావాన్ని ఒక నూతన, సామాజిక, ఆర్థిక, రాజకీయ నిర్మాణాల కోసం ప్రాతిపదిక అయినాయి.పీడితులు సుదీర్ఘ కాలం చేసిన పోరాటాలు,ఒత్తిడుల వలన కొన్ని విలువలు ఏర్పడి పాలకులకు మార్గదర్శకత్వం…