Category ప్రత్యేక వ్యాసాలు

పట్టణాలు దేశ ప్రగతికి మెట్లు

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్‌ 16‌న పట్టణ ప్రగతి దినోత్సవం రాష్ట్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఇప్పటి వరకు రూ.4537.79 కోట్లు 91 శాతం నిధులు వినియోగం రాష్ట్ర జనాభాలో పట్టణాల్లో 47.6 శాతం…దేశ పట్టణ జనాభా కన్న 12.5 శాతం అధికం 23 పట్టణ స్థానిక సంస్థలకు 2022 స్వచ్‌ ‌సర్వేక్షన్‌ అవార్డు ఇండియన్‌…

అబ్‌ ‌కీ బార్‌ ‌కిసాన్‌ ‌కో ..మారో? !

‘‘ ‌దేశంలో అప్పుడూ..ఇప్పుడూ..ఇదే జరుగుతోంది. భూసేకరణ అనగానే లాఠీలు విరగాల్సిందే! ప్రజల వీపులు పగలాల్సిందే.! బలవంతంగా భూములు గుంజుకోవాల్సందే.. రైతులను, ప్రజలను మోసం చేసి బలవంతం భూసేకరణ చేయాల్సిందే.. దేశం యావత్తూ ఇదే తంతు జరుగుతోంది. మూటాముల్లె సర్దుకుని ప్రభుత్వం వారిచ్చిన జాగాల్లో మళ్లీ గుడిసెలు వేసుకోవడం ..తమ మానాన తాము బతకడం అలవాటుచేసుకోవాల్సిందే. ప్రాజెక్టులు…

బిఆర్‌ఎస్‌ను బిజెపి అస్థిరపరుస్తున్నదా ?

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో భారతీయ జనతాపార్టీ అస్త్రశస్త్రాలన్నిటినీ ప్రయోగిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడి అధికార బిఆర్‌ఎస్‌ను మానసికంగా కృంగదీయటంతోపాటు ఆర్థిక మూలాలను దెబ్బతీసే పథకాలను రచిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. బిజెపి పాలిత రాష్ట్రాలతో పోలిస్తే  తెలంగాణలాంటి బిజెపి యేతర  రాష్ట్రాలపట్ల కేంద్రం ఉదాసీన వైఖరిని అవలంబిసున్నదన్న  వాదన ఒక పక్క ఉంది. ముఖ్యంగా కొత్తగా…

ప్రజల జీవితాలలో వచ్చిన మార్పు ఇదేనా.!

భారతదేశ జనాభాలో అధిక శాతం గ్రామీణ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. తెలంగాణలో గ్రామీణ జనాభా 2,13,95,009, గ్రామీణ జనాభా శాతం 61.12. లింగ నిష్పత్తిలో 1000 మంది పురుషులకు 999 స్త్రీలు ఉన్నారు. దేశానికి పట్టుకొమ్మలు పల్లెలే అనే నానుడి లేకపోలేదు. పల్లె ప్రగతి పథకం కింద ప్రజలందరికీ అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం…

‌రాష్ట్రంలో ప్రతి పల్లె రూపు రేఖలను మార్చిన ‘పల్లె ప్రగతి’

అన్ని గ్రామాలు ఓడిఎఫ్‌ ‌ప్లస్‌ ‌గ్రామాలుగా ప్రకటించబడిన ఏకైక రాష్ట్రం 1851 అవాస/ తండా పంచాయతీలతో కలిపి 4,383 నూతన గ్రామపంచాయతీల ఏర్పాటు 5441 నూతన గ్రామపంచాయతీ భవనాలు రూ.1088.20 కోట్ల మంజూరు ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శిని నియమించిన మొదటి రాష్ట్రం ప్రతి గ్రామపంచాయతీలో ట్రాక్టర్‌, ‌ట్యాంకర్‌, ‌ట్రాలీ, నర్సరీ, పల్లె ప్రకృతి వనం,…

ఇంటిపనివారు ఏం కోరుతున్నారు!?

(‘జూన్ 16’ గృహకార్మికుల దినోత్సవం..) ప్రతిరోజూ కళ్ళముందు కనిపిస్తున్నా గానీ, వారి శ్రమతోనే కోట్లాది మంది మధ్య, ఉన్నత వర్గాల రోజువారీ జీవితం సజావుగా సాగుతున్నప్పటికీ సామాజికంగా హేళనకు, ఆర్థిక, శ్రమ దోపిడీకి గురవుతున్న వారు గృహ కార్మికులు. వాడుకలో ‘పని మనుషులు’ అని తక్కువతనంతో ఈసడింపు గురయ్యే మహిళా సమూహం వీరే. ఈ మధ్య…

నేటి చదువుల లక్ష్యం ఏమిటి?

అక్షరం అజ్ఞాన గాడాంధకారాన్ని దూరం చేసి, జ్ఞాన జ్యోతిని వెలిగించే ఒక మహత్తరమైన ఆయుధంగా మన పూర్వీకులు చెప్పడం జరిగింది. అయితే కాలవాహినికి ఈ మాట కటువుగా మారింది. కాలంతో పాటు అక్షరం యొక్క ప్రాధాన్యత కూడా అనేక విధాలుగా రూపాంతరం చెందింది. అక్షరం సంస్కారానికి ప్రతిరూపం గా ఒకప్పుడు భావించే వారు. అయితే వర్తమానంలో…

మంచి ఆహార అలవాట్లు పెంపొందించడం ప్రభుత్వ బాధ్యత కాదా ?

ఆకలేస్తే అన్నం తినడం లేదా ఫాస్ట్ ఫుడ్ తినడం, దాహమేస్తే  కూల్ డ్రింక్ తాగడం అలవాటు చేసుకున్న ప్రజలకు ఏమి తింటున్నాము ఏమి తాగుతున్నాము అన్న సోయ లేకుండా పోయింది.   అన్నం  ఆరోగ్యానికి మేలు చేస్తుందా అంటే అదీ లేదు. లేనిపోని సమస్యలు తప్ప. ఆరోగ్య సమస్యలు వస్తున్న ఎందుకు  అన్నాన్ని తినడం అంటే,  చిన్నప్పటి…

గ్లోబల్‌ ‌విజన్‌..

డిజిటల్‌ ‌హెల్త్-‌డిజిటల్‌ ‌పబ్లిక్‌ ‌గూడ్స్ ‌గ్లోబల్‌ ‌సౌత్‌ ‌లో ఆరోగ్యాన్ని విప్లవాత్మకంగా మార్చగల గ్లోబల్‌ ‌విజన్‌ను రూపొందించడానికి జి-20 మనకు అరుదైన అవకాశాన్ని అందించింది ఈ రోజు కంప్యూటర్‌ ‌నెట్‌ ‌వర్క్ ‌లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోని ఇంటర్నెట్‌ ‌లేని ప్రపంచాన్ని ఊహించండి, అలాంటి సంబంధాలు తెగిపోయిన ప్రపంచంలో, ఒక దేశంలోని ప్రజలు ప్రపంచంలోని మరొక…