మట్టికిచ్చిన మాట కోసం తెలంగాణ పార్టీ గెలవాలె..!
తెలంగాణ సాధించి తొమ్మిదిన్నరేండ్లు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన చింతమడక బిడ్డ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందించిన సుపరిపాలన పై తెలంగాణ సమాజం తీర్పు ఇవ్వడానికి సరిగ్గా నెల రోజుల వ్యవధి ఉంది.అధికారంలో ఉండి ప్రజా ఆశీర్వాద సభలో తన పరిపాలనపై ప్రజల తీర్పు కోరడం భారత దేశ చరిత్రలో ఎన్నడూ లేదు.అటువంటిది మొదటి సారిగా…





