Category ప్రత్యేక వ్యాసాలు

సర్వోత్తమ న్యాయ శిఖరానికి వజ్రోత్సవ కిరీటం!

దేశ సర్వోన్నత న్యాయస్థానం నేటికి 75-వసంతాలు పూర్తి చేసుకుంటూ వజ్రోత్సవ సంబరాలు జరుపుకుంటున్న శుభ సందర్భమిది. సార్వభౌమిక ప్రజాస్వామిక గణతంత్ర దేశంగా 26 జనవరి 1950న అవతరించిన భారతంలో 1950, జనవరి 30న భారత సుప్రీమ్‌ కోర్టు ప్రారంభం అయ్యింది. ప్రారంభమైన తొలి రోజుల్లో పార్లమెంట్‌ భవన ఆవరణ నుంచే మాత్రమే కార్యకలాపాలు నిర్వహించింది. 01…

పెన్ను గన్నులతో పోరాడిన యోధుడు

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న ఎందరో పోరాట యోధులు, త్యాగ ధనులు ఎన్నో పోరాట పంథాలను ఎన్నుకున్నారు. అలాంటి వారిలో రావెళ్ళ వెంకట రామారావు ఎన్నదగిన యోధుడు. తన పెన్ను, గన్ను ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని,  పోరాట స్ఫూర్తిని కల్పించి ఎందరికో  మార్గ నిర్దేశనం చేశాడు. ఆయన తొలితరం కవి. సాయుధ దళ…

పోక్సో చట్టానికి పదును పెట్టలేమా..!

వీధిలో ఆడుకుంటున్న 12 ఏండ్ల బాలికను తినుబండారాలు ఇస్తానని నమ్మించి తన ఇంటిలోకి తీసుకెళ్లి తలుపులు వేశాడో 39 ఏండ్ల నిందిత రాక్షసుడు. ఆమె ఛాతీని ఒత్తడంతో పాటు బట్టలు తొలగించే ప్రయత్నం కూడా చేశాడు. భయపడిన బాలిక అరవటంతో నిందితున్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్రాలో జరిగిన ఈ కేసును దిగువ కోర్టు పోక్సో…

పండు పండింది తొడిమ ఎందుకు ఊడలేదు?

ప్రజా ప్రభుత్వంలో నియమించబడిన కొత్త  విద్యాశాఖ కార్యదర్శి స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి) సందర్శించడం, ప్రక్షాళన వెంట వెంటనే ప్రారంభించడం శుభపరిణామం. దాదాపు రెండు దశాబ్దాలుగా ఎస్‌.సి.ఇ.ఆర్‌.టిని కబ్జాబెట్టి తిష్టివేసుకొని పీఠాదిపతులుగా మారి ముఠాలను సృష్టించి రాష్ట్ర విద్యారంగాన్ని తమ తెలివితక్కువ పథకాలతో సర్వనాశనం చేసారు. డి.ఇ.ఓలను, విద్యాశాఖలోని అధికారులతో…

ఆహారం విషయంలో మహాత్ముని ప్రయోగాలు!

 నేడు గాంధీ వర్ధంతి కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడ లాడిరచిన జాతిపిత మహాత్మా గాంధీజీ. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారత దేశానికి స్వాతంత్య్రము సాధించిన…

భూస్వాముల సాగు లేని మడికి ‘సాగు సంజీవని’ ఆఖరి తడే..!

రాష్ట్రంలో కోటి 40లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నది. 70.54 లక్షల మంది రైతులు లబ్ది పొందుతున్నారు.వీరిలో ఐదు ఎకరాల లోపు  50లక్షల రైతులు ఉన్నారు. 20 లక్షల మంది రైతులు ఐదు ఎకరాలకు పైగా ఉన్న వాండ్లే. ఇందులో వారసత్వంగా ఉన్న ధనికులు కొందరైతే, నడమంత్రపు  భూస్వాములు, రాజకీయ నాయకులు కోట్లాది రూపాయలు లబ్ది పొందుతున్నారు.…

మౌనముద్రలో మహాత్ముడు!

20వ శతాబ్దంలో ప్రపంచ మానవాళిని అత్యంత అధికంగా ప్రభావితం చేసిన మహనీయుడు మహానుభావుడు మన మహాత్మా గాంధీ. బ్రిటీష్‌ వలస పాలనలో మగ్గిపోతున్న అమెరికా, ఆసియా, ఆఫ్రికా, దేశాలు బ్రిటిష్‌ నిరంకుశత్వం నుంచి పోరాటం చేస్తున్న తరుణంలో ప్రపంచం మొత్తం వలస పాలన ఆధిపత్యంలో ఉన్న సమయంలో భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు శాంతి సందేశాన్ని…

ప్రజలకు.. ప్రభుత్వానికి మధ్య వారధి మీడియా…

పత్రికలు కావచ్చు..చానెళ్లు కావచ్చు..వ్యక్తిగత యూట్యూబర్లు కావచ్చు.. ప్రజలకు కావాలసింది ఏమిటి..?  జరుగుతున్నది ఏమిటన్నది నిష్పక్షపాతంగా వెల్లడిరచాల్సిన మీడియా మాధ్యమాలు నేడు చేస్తున్నది ఏమిటి..? మీడియా వాస్తవాలను చూపుతుందా..? వారు చెప్పేది వాస్తవ సమస్యలేనా..?  పాలనలో లోపాలను ప్రజలకు వివరిస్తున్నారా..? లిఅంటే లేదనే చెప్పొచ్చు..అవాస్తవాలను, నిందనలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి.  ఎన్నికల సమయంలో…

మాన్యువల్‌ స్కావెంజర్ల హక్కుల ఉద్యమకారుడు!

కొంత మంది తమ కోసం ఆలోచిస్తారు. మరి కొంత మంది ప్రజలు కోసం ఆలోచిస్తారు. ఇంకొంతమంది సామాజిక మార్పు కోసం తమ ఆలోచనలను ఆచరణలో పెడతారు. అటువంటి వారిలో  బిందేశ్వర్‌ పాఠక్‌ ఒకరు.  బిందేశ్వర్‌ పాఠక్‌ అంటే కొంత మందికి మాత్రమే తెలుస్తుంది. కానీ సులభ్‌ కాంప్లెక్స్‌ (ప్రజా మరుగుదొడ్లు) పేరును చూడని వారు, వాటి…