Category ప్రత్యేక వ్యాసాలు

అహింసా వాది సరిహద్దు గాంధీ

మహాత్మా గాంధీజీ లాగే ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌ అహింసా వాది. జాతిపిత గాంధీ అహింసా మార్గంలో అడుగులు వేసి బ్రిటీష్‌ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన స్వాతంత్య్ర సమరయోధుడు. అందుకే అయన  సరిహద్దు గాంధీగా పేరెన్నిక గన్నాడు. ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌…. ఈ పేరును ఈ తరానికి చెందిన చాలా మంది విని…

ఉద్యోగ భర్తీ ప్రక్రియ సజావుగా సాగేనా!?

సుదీర్ఘ కాలం నిరుద్యోగుల నిరీక్షణకు తెరదించుతూ గత ప్రభుత్వం హడావుడిగా ఏకకాలంలో పెద్ద మొత్తంలో ఉద్యోగ నోటిఫికేషన్‌ లను విడుదల చేసినప్పటికీ అనుకున్నంత స్థాయిలో ఉద్యోగ భర్తీ ప్రక్రియను చేపట్టడంలో మాత్రం వెనుకబడిపోయింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నిర్వహించిన పలు పరీక్షలు పేపర్‌ లీకేజీ కారణంగా రద్దయ్యాయి. పరీక్షా నిర్వహణపై పలు ప్రశ్నలు…

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మగ్దూం మొహియుద్దీన్‌

నేడు జయంతి హైదరాబాద్‌ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచమంతా గర్వించేలా, గౌరవించేలా తన గళం (ఉపన్యాసం) తోనూ, కలం తోనూ ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి మగ్దూం మొహియుద్దీన్‌. భారత దేశంలో వచ్చిన ప్రగతి శీల రచయితల ఉద్యమానికి హైదరాబాద్‌లో జీవం పోసింది మఖ్దుమే. నాలుగు దశాబ్దాలకు పైగా కమ్యూనిస్టు ఉద్యమాలకు, సాహిత్య సృజనకు తన జీవితాన్ని…

ప్రజా చైతన్యం, ఐక్యత పోరాటమే గద్దర్‌కు నిజమైన నివాళి..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రొఫెసర్‌ కేశవ్‌ రావు జాదవ్‌,  ప్రొఫెసర్‌ జయశంకర్‌, ప్రజాగాయకుడు గద్దర్‌,కాళోజీ నారాయణరావు ,ప్రత్యేక తెలంగాణ సాధన  ఉద్యమంలో ముందు నడిచారు . సామాజిక తెలంగాణ కోసం ముందు వరుసలో ఉండి నాయకత్వం వహించిన మారోజు వీరన్న,తెలంగాణ రాష్ట్రం కోసం అడి పాడినందుకు పదిహేడు ముక్కలైన బెల్లి లలిత అక్క, తొర్రూరు…

సీనియర్‌ సిటిజన్స్‌ ఎక్కువగా మాట్లాడుతుండాలి..

ఎక్కువ మాట్లాడే వయోధికులను పిచ్చివారిగా ఎగతాళి చేస్తున్నారు, కానీ వైద్యులు దీనిని ఒక వరంగా భావిస్తున్నారు. జ్ఞాపకశక్తి కోల్పోకుండా నిరోధించడానికి ప్రస్తుతం మార్గం లేనందున పదవీ విరమణ పొందినవారు సీనియర్‌ సిటిజన్లు ఎక్కువగా మాట్లాడాలని వైద్యులు చెపుతున్నారు.  ఎక్కువ మాట్లాడటం ఒక్కటే మార్గం.  సీనియర్‌ సిటిజన్లు ఎక్కువగా మాట్లాడటం వల్ల  మూడు ప్రయోజనాలు ఉన్నాయి. మాట్లాడుతు…

అమర వీరుల జ్ఞాపకార్థం.. ఇంద్రవెల్లి స్థూపం!

భూమి కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలను అర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థంగా తెలంగాణ  ఆదిలాబాద్‌ జిల్లా, ఇంద్రవెల్లిలో ఆదివాసీ అమర వీరుల స్థూపం నిర్మించారు. 1986 మార్చి 19న గుర్తు తెలియని వ్యక్తులు ఈ స్థూపాన్ని పేల్చేశారు. ప్రజా సంఘాల ఒత్తిళ్లు, ఆదివాసుల పోరాట ఫలితంగా 1987లో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూరు నిధులతో తిరిగి…

సమాజ చైతన్యానికి ‘గజ్జెకట్టి గళం విప్పిన’ గొప్ప వ్యక్తి

కవులు, కళాకారులకు, సినీ ప్రముఖులకు గద్దర్‌ అవార్డులు ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న ఆయన మాటలు మాకు స్ఫూర్తి ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, జనవరి 31 : తన ఆట పాటలతో సమాజాన్ని చైతన్య పరిచేందుకు గజ్జె కట్టి గళం విప్పిన గొప్ప వ్యక్తి గద్దరన్న…

సముద్ర తీరాన్ని కాపాడే సాహస వీరులు వీరే…

నేడు  ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌డే సందర్భంగా… ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1 తేదీన దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు మరియు జైసల్మేర్‌ నుండి ఇందిరా పాయింట్‌  వరకు దాదాపు 7516.7 కి.మీ.పొడవు కలిగిన విస్తారమైన తీర ప్రాంతం మన దేశం కలిగి ఉంది. ఈ తీరప్రాంత భద్రతకు…