Category ప్రత్యేక వ్యాసాలు

వెన్నులో వణుకు పుట్టిస్తున్న ‘హైడ్రా’ ..!

హైడ్రా.. హైడ్రా.. హైడ్రా.. హైదరాబాద్‌లో ఏ మూలన విన్నా ఇదే పేరు హాట్ టాపిక్‌గా వినిపిస్తోంది.ముఖ్యంగా.. చెరువులు,కుంటలు, నాళాలు కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మించిన అక్రమార్కుల వెన్నులో వణుకు పడుతోంది. ఏ వైపు నుంచి ఏ అధికారి వస్తాడో.. ఏ సమయంలో ఏ బుల్డోజర్ వచ్చి కూల్చివేస్తుందోనని భయంతో హడలిపోతున్నారు. అంతలా సెన్షేషన్ క్రియేట్…

వెన్నులో వణుకు పుట్టిస్తున్న ‘హైడ్రా’ ..!

హైడ్రా.. హైడ్రా.. హైడ్రా.. హైదరాబాద్‌లో ఏ మూలన విన్నా ఇదే పేరు హాట్ టాపిక్‌గా వినిపిస్తోంది.ముఖ్యంగా.. చెరువులు,కుంటలు, నాళాలు కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మించిన అక్రమార్కుల వెన్నులో వణుకు పడుతోంది. ఏ వైపు నుంచి ఏ అధికారి వస్తాడో.. ఏ సమయంలో ఏ బుల్డోజర్ వచ్చి కూల్చివేస్తుందోనని భయంతో హడలిపోతున్నారు. అంతలా సెన్షేషన్ క్రియేట్…

కవిత బెయిల్‌పై రాజకీయపార్టీల సెటైర్లు

   ( మండువ రవీందర్‌రావు ) మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ముద్రపడిన బిఆర్ఎస్‌ ఎంఎల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్‌ ‌మంజూరు చేయడంతో బిఆర్ఎస్‌ ‌వర్గాలు సంబరాలు చేసుకుంటుంటే బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీలు సెటైర్లు విసురుతున్నాయి. దిల్లీ  మద్యం కేసుకు సంబందించి మొత్తంగా 164 రోజులపాటు కవిత  నిర్బంధ జీవితాన్ని గడిపిన విషయం…

రాజకీయపార్టీలు గాడిన పడతాయా?

రాజకీయ పార్టీలకు జవాబుదారీతనం లేదా? వీటికి సంబంధించి నిధుల సేకరణ, నిర్వహణ, హామీల అమలు తీరును ప్రశ్నించే అధికారం ప్రజలకు లేదా? ఇష్టానుసారం రాజకీయ పార్టీల ప్రతినిధులు హామీలను గుప్పించి, అధికారంలోకి వచ్చా క వాటిని విస్మరిస్తే ప్రజలు ఏం చేయాలి? ఐదేళ్లు భరించి ఆ తర్వాత ఎన్నికల్లో వారిని ఇంటికి పంపించడమేనా? మరో మార్గం…

‘తెనుగు’ ఎగరేసిన చైతన్యబావుటా నేటి తరానికీ వెలుగుబాట

బహుముఖ ప్రజ్ఞకు ఉదాహరణగా నిలిచిన ఒద్దిరాజు సోదరులు స్థాపించిన ‘తెనుగు’ పత్రిక నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసింది. చైతన్యబావుటా ఎగురవేసింది. ఇనుగుర్తి కేంద్రంగా మొదలై, జనసామాన్యానికి వెలుగు చూపింది ‘తెనుగు’. భాషా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో నిరుపమానమైన ప్రతిభ కనబర్చిన ఒద్దిరాజు సీతారామచంద్ర రావు, రాఘవ రంగారావు ఒద్దిరాజు సోదరులుగా లబ్ధప్రతిష్టులయ్యారు. కేవలం…

సంచార విజ్ఞాన సర్వస్వాలు ఒద్దిరాజు సోదరులు

తొలి తెనుగుపత్రిక శత సంవత్సర వేడుకలు ఆధునిక తెలంగాణ చరిత్ర రచిస్తున్నప్పుడు ఆవశ్యం ప్రస్తావించవలసినది ఒద్దిరాజు సోదరుల సంపాదకత్వాన 1922 ఆగస్ట్‌ నుంచి 1928 వరకు వెలువడిన ‘‘తెనుగు పత్రిక’’. ఈ శతబ్ది ప్రారంభంలో తెలంగాణా ప్రాంతంలో విజ్ఞాన చంద్రికలను, సాహిత్య సౌరభాలను వెదజల్లిన మహనీయులు, మహా మనీషులు, అత్యున్నత స్థాయి మేధావులు, సారస్వత మూర్తులు,…

పంచుకోవడానికి పంచాయితీ ఎందుకో?

ప్రపంచంలో వివక్షతను గురైన సమూహంలోనే వివక్షకు గురికావడం అనేది వేరే దేశాల్లో ఐతే చాలా అరుదు.. కానీ భారతదేశంలో చాలా సహజం. అందుకు కారణం ఈ దేశంలోని హిందూ వర్ణ వ్యవస్థ. దాని ప్రధాన భాగమైన నిచ్చెన మెట్ల కులవ్యవస్థ. ఈ నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో కిందకి పోతున్న కొలది వివక్షకు గురవుతున్న సమూహంలోనీ సభ్యుల…

న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడాలి!

ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా పేరుగాంచిన భారతీయ న్యాయవ్యవస్థకు ఏ ఇతర న్యాయవ్యవస్థ కూడా సాటిరాదు. కానీ ‘తులసివనంలో గంజాయి మొక్కల’ తీరుగా న్యాయవ్యవస్థకు మకిలి అంటించే న్యాయాధికారులు, న్యాయమూర్తులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా నిర్భయంగా తీర్పులు వెలువరించేలా న్యాయమూర్తులను, న్యాయాధికారులను రాజ్యాంగం అత్యంత ఉన్నత స్థానంలో నిలిపింది. విశేష అధికారాలను, విస్తృతమైన వ్యక్తిగత విచక్షణనూ…

పోలీసు వ్యవస్థలో సంస్కరణల అమలు జరిగేనా?

సరిగ్గా 281 సంవత్సరాల క్రితం 1739లో పర్షియా సైన్యాధ్యక్షుడు నాదిర్‌ షా కందహార్‌, లాహోర్‌, సింధ్‌  ప్రాంతాలను గెలుచుకుని నరమేధం సృష్టిస్తూ, దిల్లీ కి సమీపంలోని కర్నాల్‌ వద్ద మొఘలాయి చక్రవర్తి మహమ్మద్‌ షాతో యుద్ధం చేశారు. మూడు గంటల్లో మహమ్మద్‌షా సైన్యం ఓటమి చెందింది. ఇక దిల్లీపై దండయాత్ర చేసిన నాదిర్‌ షా మార్చి…