త్రివర్ణ పతాకం సాక్షిగా..!
ఎందరో అమరుల ప్రాణత్యాగం మరెందరో యోధుల పోరుఫలం వెరసి దేశ స్వతంత్రం సంప్రాప్తం ఈ చారిత్రాత్మక సందర్భంలో భారత స్వాతంత్ర ద్విసప్తాహ వజ్రోత్సవం విధిగా జరుపుదాం అదేరీతిగా సమీక్ష చేసుకుందాం నేటికి ప్రజాస్వామ్య భారతంలో ఆశయ బీజాలు అంకురించలేదు ప్రగతి ఫలాలు పరిపక్వం కాలేదు సమైక్య సుమాలు అరివిరియలేదు స్వేచ్ఛ గాలులు వీచలేదు సరికదా! ఇంకా…
