Category Shoba

విశిష్ట వ్యాస ల‌హ‌రి…

తెలంగాణలో పేరెన్నిక‌గ‌న్న సాహిత్య సంస్థ‌ శ్రీ‌లేఖ సాహితి. వ‌రంగ‌ల్లు కేంద్రంగా మ‌హ‌త్త‌ర సాహిత్య సేవ‌లందిస్తున్న ఈ సంస్థ‌కు సార‌ధ్యం వ‌హిస్తున్న సుప్ర‌సిద్ధ సాహితీవేత్త డాక్ట‌ర్ టి శ్రీ‌రంగ‌స్వామి ఆ సంస్థ ప‌క్షాన ఎన్నో క‌వితా సంపుటులు, ప‌రిశోధ‌నా గ్రంథాలు, క‌థా సంపుటులు, వ్యాస‌సంక‌ల‌నాల‌ను వెలువ‌రించారు. ఆ కోవ‌లోనే వెలువ‌డిన వ్యాస సంపుటి వెలుగుల గుత్తి. ప‌రిశోధ‌నాత్మ‌కంగా…

అదేంటో….నేను!

దురదృష్టాన్ని దూరం చేయలేకపోయినా అదృష్టాన్ని  ఊహిస్తూ బ్రతికేస్తున్నా! అదేంటో… నేను! నిజాన్ని చెప్పే దైర్యం రాకపోయినా అబద్ధాన్ని నమ్మే  స్థైర్యం అలవర్చుకున్నా! అదేంటో….నేను! వాస్తవంలో యాంత్రిక జీవనమైనా కలల్లో రంగుల ప్రపంచమే కనుగొన్నా! అదేంటో….నేను! లోకానికి నేను ఏమీ పట్టక పోయినా ప్రపంచానికి నేనే రాజని అనుకుంటున్నా! అదేంటో…నేను! ఎవ్వరికీ ఏమీ కాకపోయినా ఎవరో ఒకరికి…

ఆకు ఆదర్శం

రాలిపోయె ఆకు కు చెట్టుకు పేగు ఋణాను బంధం పచ్చదనపు పర్వం తో ఋతువు లలో ఊగి తూగి ఇతరుల సంతోషం తన సంతోషంగా తన అమ్మచెట్టును ఆనందం లో తడిపి తను నేల రాలి పోదా… బతికింది పన్నెండు మాసలే బలే బాగ బతుకు తుంది బలే బాగ రాలి పోతుంది… పుట్టక నుండి…

కథ క్లైమాక్స్ దాటిందని.. !

రేపు వుంటుందో..రేపు వుంటానో అనే భయాంధకారంలో దేశం రాజధాని నడిబొడ్డున పొగమంచులో మనమంతా బ్రతకడమెంటీ? మన ఆలోచనలు కాంతి వేగంతో ఆధునిక సాంకేతిక రూపంతో జాబిల్లి పై జాతర చేస్తుంటే అవనిపై ఆక్సిజన్ అందక ఆయువుదీపాలు ఆరిపోవడమెంటీ? భౌతిక దూరమే బ్రతుకు శాస్త్ర నియమంగా పాటిస్తూ కనిపించకుండా మాస్క్ లో మనల్ని దాచుకోవడమెంటీ? రుతుపవనాల గమనాల…

ఎందరు?

జోరు వానలో ఇంటిపట్టునే ఉండగలిగేది ఎందరు? మండుటెండలో నీడ పట్టును సేద తీర గలిగే వారెందరు? ఎముకలు కొరికే చలిలో వెచ్చగా పడుకోగలిగేదెందరు ? కష్టం సుఖం ఇష్టంతో నిమిత్తం లేకుండా భార్య పిల్లలు సుఖం కోసం యంత్రాలతో పోటీపడే వారెందరు? భార్యాపిల్లల సంతోషాలు కోరికలే తన సంతోషాలుగా వారి చిన్ని చిరునవ్వుతో తమ కష్టాన్నంతా…

మాన‌వీయ క‌వితా స్ప‌ర్శ‌…

క‌విత్వంలో  ఎడ‌తెగ‌ని భావ‌ధార ఏ గిరిగీత‌ల‌కు త‌ల‌వంచ‌క ప్ర‌వాహ‌మై సాగితే అద్భుత స‌త్యాల ఆవిష్క‌ర‌ణ‌కు అది సాక్ష్యంగా నిలిచిపోతుంది. అనేకానేక సంవేద‌న‌ల్ని, సంఘ‌ర్ష‌ణ‌ల్ని క‌విత్వీక‌రించ‌డం ద్వారా మ‌నిషి చేసే నిత్య జీవ‌న యుద్ధ‌మెంత భ‌యంక‌ర‌మైందో ఎంతో  స్ప‌ష్టంగా ప్ర‌ముఖ క‌వ‌యిత్రి  మహెజ‌బీన్  ఆకురాలు కాలం  క‌వితాసంపుటిలోని క‌విత‌ల ద్వారా  చెప్పారు. ప్ర‌శ్న‌ల్ని సంధించి, సూటిద‌నంతో ఖ‌రాఖండీగా…

ప్రభాత సూర్యుళ్ళు

ఏ అర్థంకాని తికమకలో ఒక సాలెగూడులో చిక్కినట్టు రేపటి భవిష్యత్తు విద్యార్థి తను కాని తనని తయారుచేసే కల్లోల పోటీ ప్రపంచం నడిబొడ్డుపై ఎటూ కాకుండా బిత్తర చూపులతో… ఎంపీసీ బైపీసీ ఐఐటీ నీట్ లంటూ అవే నీ జీవితమంటూ వెంపర్లాడే తల్లిదండ్రుల కోరికల, చుట్టాలు పక్కాల పోకడల తాళ్ళతో లాగబడి ఆసక్తి అనాసక్తులు ఖాతరు…

మనసు కురిసిన అక్షరాలు…

అలిసిపోయిన బాటల్లో పూలతోటల నీడల విడిదులే కవితలు అని అన్నారో కవి. నిజమే జీవన యానంలో ఒత్తిడుల ఒరిపిడిలో మనిషి కోసం బుట్టెడు మెరుపుల్ని నేసి ఆకాశంపై నీలి గొంగళిని అలంకరించి ఆత్మీయతాసుమాల చినుకుల్ని చల్లి మట్టి పరమళ రాగాల్ని ఆలాపన చేసేది కవిత్వమే. గాయాల రొదల్ని ప్రేమతో నిమిరి భరోసాను పునరావాసమై కవిత్వమే పెంచుతుంది.…

ప్రజలంటే….?

ప్రజలంటే తేలిక కాదు. వోటు అంటే నోటు కాదు ఓ ఆలోచనకు ఆగ్రహమోస్తే ప్యాలెస్లు కూలుతాయి… ప్రజలంటే చులకన కాదు సిద్దం అంటే సిగ్గు వదులుకోనే సన్యాసులు కారు. ఓ ఆచరణ మొదలైతే ఓటమి బటన్‌ నొక్కుతారు ప్రజలంటే  పలుచన కాదు డబ్బుతో కొనుక్కునే పశువులు కారు తమను తాము కాపాడుకునే నిజంతో నడిచే బలంవంతులు……