Category జాతీయం

మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి(యం.వి.ఏ)దే విజయం

Mahavikas Aghadi winner in Maharashtra

హిమాచల్ ప్రదేశ్,కర్నాటక, తెలంగాణా లలో ఇచ్చిన హామీలు అమలు చేశాం  మహారాష్ట్ర ప్రజల కోసం రాహుల్ గాంధీ ఐదు హామీలనిచ్చారు  అధికారంలోకి రాగానే అమలులోకి   మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 06: మహారాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ( యం.వి.ఏ.)…

జార్ఖండ్‌లో చొరబాటుదారులను ఏరివేస్తాం..

ఆదివాసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. లాక్కున్న భూములను తిరిగి ఇచ్చే బాధ్యత మాదే పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాం జార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ రాంచీ, నవంబర్‌ 04 : జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం హోరెత్తుతోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చాయిబసలో నిర్వహించిన ఎన్నికల…

నేడు హైదరాబాద్‌కు రాహుల్‌ ‌గాంధీ..

Rahul Gandhi comming Hyderabad today

కులగణనపై  సంప్రదింపుల సదస్సుకు హాజరు.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 4 :  ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ నేడు హైదరాబాద్‌ ‌కు రానున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణనకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ ‌బోయిన్‌పల్లి లోని గాంధీ నాలెడ్జ్ ‌సెంటర్‌ ‌లో కులగణనపై సంప్రదింపుల సదస్సును మంగళవారం నిర్వహించనుంది. అయితే, ఈ…

ఛత్తీస్‌ఘడ్, సుక్మా జిల్లాలో బద్రతా బలగాల పై మావోయిస్టుల మెరుపు దాడి..

Maoists attack on army forces in Chhattisgarh

 భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 03 : ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుప్మా జిల్లాలో ని జాగరగుండ వారపు సంతలో విధులు నిర్వహిస్తున్న సైనికులపై మావోయిస్టులు మరణాయుధాలతో విరుచుకుపడ్డారు.. గాయపడిన సైనికులు కరటం దేవా, సోధి కన్నగా పోలీసులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు జవాన్లను ప్రధమ చికిత్స కోసం జాగురుగుండ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. సుక్మా…

కాంగ్రెస్ పాల‌న‌తో ప్ర‌తీ ఇంటా వెలుగులు..

బిజెపి పాల‌న‌లో రాష్ట్రాల్లో అంధ‌కారం.. పేదలకు ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచాం ప్రధాని మోదీ విమర్శలకు ఎక్స్ ‌వేదికగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి రియాక్ష‌న్‌ కాంగ్రెస్‌ ‌హయాంలో చీకట్లను తరిమేసి వెలుగులు నింపామని సిఎం రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, రుణమాఫీ, తక్కువ ధరకే గ్యాస్‌ ‌సిలిండర్‌ ఇలా తదితర…

దేశ అభ్యున్న‌తికి ఇందిరాగాంధీ ఎన‌లేని కృషి

Indira Gandhi countless efforts

దివంగ‌త ప్ర‌ధానికి సీఎం రేవంత్ నివాళి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 :  ప్ర‌తి ర‌క్త‌పు బొట్టు దేశ ప‌టిష్ట‌త‌కు తోడ్ప‌డుతుంద‌ని ప్ర‌క‌టించిన మ‌హ‌నీయురాలు మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇందిరా గాంధీ అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మాజీ ప్ర‌ధాని ఇందిరా వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని ఆమె సేవ‌ల‌ను ముఖ్య‌మంత్రి స్మ‌రించుకున్నారు. త‌న ప్రాణాల‌కు ముప్పు పొంచి…

దేశవ్యాప్తంగా జన గణనకు సన్నాహాలు!

Preparations for population census across the country!

వొచ్చే ఏడాది నుంచి ప్రారంభం.. 2028లో లోక్ స‌భ‌ నియోజకవర్గాల పునర్విభజన ప్రజాతంత్ర, ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 28 : న్యూదిల్లీ : జన గణనకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 2025లో జనగణనను ప్రారంభించాలని కేంద్రంలోని మోదీ సర్కారు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 2025లో మొదలై 2026 వరకూ జన గణన ప్రక్రియ…

టాటా-ఎయిర్‌బస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

Tata-Airbus

స్పెయిన్‌ ‌ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో రోడ్‌ ‌షో లక్ష్మీ విలాస్‌ ‌ప్యాలెస్‌లో ద్వైపాక్షిక భేటీ గాంధీనగర్‌, అక్టోబర్‌ 28 : ‌భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పెయిన్‌ ‌ప్రధాని పెడ్రో శాంచెజ్‌ ఇద్దరూ కలిసి సోమవారం గుజరాత్‌లోని వడోదరలో టాటా-ఎయిర్‌బస్‌ ఎయిర్‌‌క్రాఫ్ట్ ‌ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముందు ఇద్దరూ కలిసి రోడ్‌ ‌షో నిర్వహించారు.…

కేసీఆర్ కుటుంబంపై చర్యలకు సర్వత్రా డిమాండ్..

కమీషన్ల కోసమే కాళేశ్వరం  నిర్మాణం అన్నికేసులపైనా ముమ్మ‌ర‌ విచారణ అవినీతి నేతలను ఎవ‌రినీ వొదిలే ప్రసక్తే లేదు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది కేబినేట్‌ ‌విస్తరణ అధిష్ఠానం, సిఎం చూస్తారు త్వరలోనే పార్టీ పునర్‌వ్యవస్థీకరణ మీడియాతో ఇష్టాగోష్ఠిలో  పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌న్యూదిల్లీ,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: ‌కమీషన్ల కోసమే కాళేశ్వరం నిర్మించారని ప్రపంచానికంతా తెలిసిందని,…