Category జాతీయం

జేపీసీకి జమిలి బిల్లు లోక్‌సభలో తీర్మానం ఆమోదం

న్యూదిల్లీ, డిసెంబర్‌ 20 : ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రూపొందిన జమిలి బిల్లును పార్లమెంటరీ స్థాయి సంఘానికి పంపాలని శుక్రవారం లోక్‌సభ తీర్మానం పాస్‌ చేసింది. సభను నిరవధికంగా వాయిదా వేయడానికి ముందు రెండు బిల్లులను జేపీసీకి పంపేందుకు తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది. న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే రెండు రోజుల క్రితం…

పార్లమెంట్‌ ప్రాంగణంలో గందరగోళం

Chaos in the Parliament premises

 పరస్పర ఆందోళనలకు దిగిన కాంగ్రెస్‌, బిజెపి పక్షాలు  తోపులాటలో ఇద్దరు బిజెపి ఎంపిలకు గాయాలు  చికిత్స కోసం హాస్పిటల్‌కి తరలింపు  తమను కావాలనే అడ్డుకున్నారన్న  రాహుల్‌ న్యూదిల్లీ, డిసెంబర్‌ 19: పార్లమెంట్‌ ప్రాంగణంలో గురువారం గందరగోళ వాతావరణం నెలకొంది. పరస్పర తోపులాటల్లో ఇద్దరు బిజెపి ఎంపిలకు గాయాలయ్యాయి. వారిని హుటాహుటిని హాస్పిటల్‌కి తరలించారు. రాజ్యాంగ నిర్మాత…

అమిత్‌ షా వ్యాఖ్యలపై దేశవ్యాప్త ఉద్యమం

కాంగ్రెస్‌ నేతలు ఖర్గే, రాహుల్‌ ప్రకటన ప్రజలకు క్షమాపణలు చెప్పి, రాజీనామా చేయాలని డిమాండ్‌ న్యూదిల్లీ,డిసెంబర్‌19: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అవమానించారని, అందుకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున…

అదానీపై చట్టపరమైన విచారణ చేపట్టాలి

దేశ ప్రజల కోసమే నిరసన దీక్ష డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18:  దేశ సంపదను, ఆర్థిక సంస్థలను మోసగిస్తున్న అదానీపై జెపిసి వేసి చట్టపరమైన విచారణ చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు డిమాండ్‌ చేశారు.   ఈ మేరకు బుధవారం రాజ్‌ భవన్‌ వద్ద అఖిల…

వ్యవసాయాభివృద్ధికి తక్షణ చర్యలు

పంటలకు కనీస మద్దతు ధరల స్థిరీకరణ ముఖ్యం పార్లమెంట్‌ ‌స్టాండింగ్‌ ‌కమిటీ వెల్లడి న్యూదిల్లీ, డిసెంబర్‌18: ‌వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చినప్పుడు ప్రధాని మోదీ కనీసం ఏ ఒక్కరితోనూ చర్చించలేదు. దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో దానిని వెనక్కు తీసుకున్నారు. అప్పుడు చట్టంలోని మంచిని గానీ చెడును గానీ పార్లమెంటులో కనీసంగా అయినా చర్చించలేదు. ఈ క్రమంలో  పంటలకు…

అం‌బేడ్క‌ర్‌కు ఇచ్చే గౌర‌వంలో ఎలాంటి లోటు లేదు

ఆయ‌న తిరిగిన ప్రాంతాలన్నీ అభివృద్ధి చేస్తున్నాం..   ప్రధాని న‌రేంద్ర‌ మోదీ న్యూదిల్లీ, డిసెంబర్‌ 18 : ‌కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా.. తన ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అం‌బేడ్క‌ర్‌ను అవమానించినట్లు కాంగ్రెస్‌ ‌పార్టీ చేస్తున్న ఆరోపణలకు ప్రధాని మోదీ రియాక్ట్ అయ్యారు. ఆయన తన ఎక్స్ అకౌంట్‌లో బుధవారం స్పందించారు. అం‌బేడ్క‌ర్‌తో లింకున్న…

పంజాబీ రైతుల రైల్‌ ‌రోకో..

స్తంభించిన రైళ్ల రాక‌పోక‌లు చండీగ‌ఢ్‌, ‌డిసెంబర్‌ 18 : ‌పంజాబీ రైతులు రైల్‌ ‌రోకో నిరసన చేపట్టారు. ఛలో దిల్లీ ప్రయత్నం విఫలం కావడంతో.. ఆ రైతులు ఇప్పుడు రైళ్లను ఆపేస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రైళ్లను నిలిపివేశారు. రాష్ట్రంలోని అనేక మార్గాల్లో మూడు గంటల పాటు రైల్‌ ‌రోకో నిర్వహించారు.…

జేపీసీలో ఎంపీ ప్రియాంకా గాంధీ

న్యూదిల్లీ, డిసెంబర్‌ 18 : ‘‌వన్‌ ‌నేషన్‌, ‌వన్‌ ఎలక్షన్‌’ ‌బిల్లుపై ఏర్పాటు కాబోతున్న జాయింట్‌ ‌పార్లమెంటరీ కమిటీలో కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వాయనాడ్‌ ఎం‌పీ ప్రియాంకాగాంధీకి చోటు కల్పిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైనా బిల్లును జేపీసీకి పంపినప్పుడు ఆ బిల్లుపై ప్రభుత్వం ఏర్పాటు చేసే జేపీసీలో ప్రతిపక్ష ఎంపీలకు కూడా చోటు…

కొత్త పార్లమెంట్‌లో తొలిసారి ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌

బిల్లుకు అనుకూలంగా 220, వ్యతిరేకంగా 149 న్యూదిల్లీ, డిసెంబర్‌ 17 : ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ బిల్లును జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీకి పంపడానికి లోక్‌సభ  అనుమతించింది. బిల్లును జేపీసీకి పంపడంపై లోక్‌సభలో వోటింగ్‌ నిర్వహించగా అనుకూలంగా 220 వోట్లు, వ్యతిరేకంగా 149 వోట్లు వొచ్చాయి. దాంతో బిల్లును జేపీసీకి పంపేందుకు లోక్‌సభ ఆమోదం లభించినట్ల్కెంది.…