Category జాతీయం

క్లస్టర్లుగా తెలంగాణ లోక్‌సభ స్థానాలు

ఒక్కో క్లస్టర్‌కు ఇన్‌ఛార్జులుగా కేంద్రమంత్రులు హైదరాబాద్‌ ‌క్లస్టర్‌ ఇం‌చార్జ్‌గా కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య ప్రజల్లోకి జాతీయకార్యవర్గ సమావేశాల నిర్ణయాలు హైదరాబాద్‌, ‌జూలై 5 : తెలంగాణలోని లోక్‌సభ స్థానాలను బీజేపీ  క్లస్టర్లుగా విభజించింది. 3, 4 లోక్‌సభ నియోజకవర్గాలు కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసింది. క్లస్టర్‌ ఇం‌చార్జ్‌లుగా కేంద్రమంత్రులకు బాధ్యతలు అప్పగించింంది. హైదరాబాద్‌ ‌క్లస్టర్‌ ఇం‌చార్జ్‌గా…

ముంబాయిలో దంచికొడుతున్న వానలు

ముంబై, జూలై 5 :  ముంబాయిలో వర్షాలు దంచికొడుతున్నాయి. సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. అంధేరి సబ్‌ ‌వే వర్షపు నీటితో నిండిపోయింది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై మోకాలు లోతు నీళ్లు నిలిచిపోయాయి. ఆఫీసులకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ట్రాఫిక్‌…

బీజేపీ, ఏక్‌నాథ్‌ ‌షిండే మధ్య ఒప్పందం తాత్కాలికమే ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌ ‌వ్యాఖ్యలు

ముంబై, జూలై 4 : బీజేపీ, ఏక్‌నాథ్‌ ‌షిండే మధ్య జరిగిన ఒప్పందం తాత్కాలిక ఒప్పందం మాత్రమే అని శివసేన ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌ అన్నారు. శివసేనపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు ప్రజల మధ్య తిరగలేరని చెప్పారు. శివసేనలో ఉన్న సమయంలో ఏక్‌నాథ్‌ ‌షిండే వర్గం ఎమ్మెల్యేలు సింహాల్లా తిరిగే వారని..కానీ వారు ముంబైలో అడుగుపెట్టిన…

విశ్వాసపరీక్షలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ ‌షిండే విజయం

164 మంది శాసనసభ్యుల మద్ధతు వోటింగ్‌ ‌నిర్వహించిన స్పీకర్‌ ‌నర్వేకర్‌ ‌వోటింగ్‌కు ఎస్పీ చెందిన ఎమ్మెల్యేలు దూరం ముంబయి, జూలై 4 : మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ ‌షిండే విజయం సాధించారు. సీఎం షిండేకు 164 మంది శాసనసభ్యుల మద్ధతుగా వోటు వేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం…

తెలంగాణను చూసి పాలనంటే నేర్చుకోండి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : ప్రధాని మోడీపై  సినీ నటుడు ప్రకాశ్‌ ‌రాజ్‌ ‌తనదైన శైలిలో విమర్శలు చేశారు.తెలంగాణలో అద్భుత పాలన నడుస్తుందని చెబుతూ.. హైదరాబాద్‌ ‌కు వస్తున్న అత్యుత్తమ నాయకుడికి  స్వాగతం అన్నారు. ఈ క్రమంలోనే పాలన ఎలా ఉండాలో తెలంగాణను చూసి నేర్చు కోవాలని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. బీజేపీ పాలిత…

తెలుగు వారిని ఏకం చేసేది భాషే

ఎక్కడున్నా వారిమధ్య బంధం అదే నిస్వార్థ సేవ చేసే నాయకులు రావాల్సి ఉంది ఇండో అమెరికన్‌ అసోసియేషన్‌ ‌కార్యక్రమంలో జస్టిస్‌ ఎన్‌విరమణ కాలిఫోర్నియా, జూలై 2 : తెలుగువారు ఎక్కడ ఉన్నా… భాషే వారిని ఏకం చేస్తుందని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ఉద్ఘాటించారు. విశ్వమానవ సౌభ్రాతృ త్వానికి తెలుగువారు ప్రతీకలు కావాలని ఆకాంక్షించారు. భారత్‌లో…

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన

యువతి అపహరణ… మతమార్పిడి పెళ్లి పేరుతో సామూహిక అత్యాచారం లక్నో, జూలై 2 : ఉత్తర ప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. గోండా జిల్లాలో ఓ యువతిని బలవంతంగా మతం మార్చి, పెళ్ళి చేసుకుని, సామూహిక అత్యాచారం చేసినందుకు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ 23 ఏళ్ళ యువతి…

బేగంపేట్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన గవర్నర్‌ ‌తమిళిసై, మంత్రి తలసాని

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌ ‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు గవర్నర్‌ ‌తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసానిశ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ‌విజయశాంతి,…

నుపుర్‌ ‌శర్మపై సుప్రీమ్‌ ‌కోర్టులో ఆగ్రహం

జాతికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశం పిటిషన్లను దిల్లీకి మార్చాలన్న అభ్యర్థన తోసివేత పిటిషన్‌ ఉపసంహరించుకున్న నుపుర్‌ ‌శర్మ న్యూ దిల్లీ, జూలై 1(ఆర్‌ఎన్‌ఎ) : ‌మహ్మద్‌ ‌ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండైన నుపుర్‌ ‌శర్మపై సుప్రీమ్‌కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. అలాంటి వ్యాఖ్యలు…