Category జాతీయం

పీయూష్‌ ‌గోయల్‌ ‌వైఖరి అహంకారపూరితం..

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరు దుర్మార్గం…దురదృష్టకరం వారిది రైతుల, పేదల ప్రభుత్వం కాదు..కార్పొరేట్‌ ‌ప్రభుత్వం 2022 వరకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు… కనీసం పండించిన పంట కొనక పోవడం సిగ్గుచేటు దిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం మీడియాతో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 24 : కేంద్రం…

బోయిగూడ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రధాని న్యూ దిల్లీ, మార్చి 23 : సికింద్రాబాద్‌ ‌సవి•పంలో ఉన్న బోయిగూడలో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌, ‌ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. స్క్రాప్‌ ‌గోదాములో…

వరుసగా రెండోరోజూ పెరిగిన పెట్రో ధరలు

లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు వడ్డింపు న్యూ దిల్లీ, మార్చి 23 : దేశవ్యాప్తంగా పెట్రో ధరలు వరుసగా రెండోరోజూ పెరిగాయి. ప్రజలందరూ ఊహించినట్లుగానే ఐదు రాష్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రో, గ్యాస్‌ ‌ధరలు పెంచడం మొదలయింది. వరుసగా రెండో రోజు కూడా పెట్రో ధరలను వడ్డించాయి చమురు…

రాష్ట్రాలు ఎంత ఉత్పత్తి చేస్తే అంత కేంద్రం సేకరించదు

ధాన్యం సేకరణలో అనేక అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది సభ్యుల ప్రశ్నకు లోక్‌ ‌సభలో కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌వ్రాతపూర్వక సమాధానం న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 23 : ధాన్యం సేకరణకు సంబంధించి అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవలసి ఉంటుందని, రాష్ట్రాలు ఆశించిన స్థాయిలో కేంద్రం కొనుగోలు చేయలేదని కేంద్ర మంత్రి పియూష్‌…

పెరిగిన పెట్రో, గ్యాస్‌ ‌ధరలు

హైదరాబాద్‌లో రూ. 110కి చేరువలో లీటరు పెట్రోల్‌ ‌ధర.. వేయి దాటిన గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర పెట్రో ధరలపై రాజ్యసభలో విపక్షాల ఆందోళన..నిరసనలతో సభ రెండుసార్లు వాయిదా న్యూ దిల్లీ, మార్చి 22 : అంతా అనుకున్నట్లు మరోమారు పెట్రో పిడుగు పడింది. వంటింట్లో సిలిండర్‌ ‌ధర పేలింది. ఉక్రెయిన్‌ ‌యుద్ధం పుణ్యమా అని ధరలు…

తెలంగాణాలో ఫసల్‌ ‌బీమా అమలు సరిగ్గా లేదు

పంట నష్టపోయిన పసుపు రైతులకు ప్రతిపాదనలు రాష్ట్రం పంపితే పరిశీలిస్తాం రాష్ట్ర నేతలతో భేటీలో కేంద్ర మంత్రి పియూష్‌ ‌గోయల్‌ ‌రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని బండి సంజయ్‌ ‌ఫైర్‌ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 21 : ఫసల్‌ ‌బీమా అమలు పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల కేంద్రమంత్రి పీయూష్‌…

నవీన్‌ ‌మృతదేహం మెడికల్‌ ‌కాలేజీ పరీక్షలకు అప్పగిస్తామన్న తండ్రి

ఉక్రెయిన్‌లో మృతి చెందిన మెడికల్‌ ‌‌విద్యార్థి  భౌతిక కాయాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు బెంగుళూరు, మార్చి 19 : ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో మృతిచెందిన మెడికల్‌ ‌విద్యార్థి నవీన్‌ ‌శేఖరప్ప మృతదేహం తీసుకుని వొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రష్యా దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆ విద్యార్థి భౌతికకాయాన్ని సోమవారం తీసుకువస్తున్నట్లు కర్నాటక సీఎం బొమ్మై చెప్పారు. అయితే నవీన్‌…

చైనాలో మళ్లీ పంజా విసురుతున్న కొరోనా

వేల సంఖ్యలో కేసులు నమోదు…పలు నగగరాల్లో లాక్‌డౌన్‌ ‌న్యూ దిల్లీ, మార్చి 19 : చైనాలో కొరోనా మళ్లీ పంజా విసురుతుంది. గత రెండేండ్లల్లో ఎన్నడూ లేని విధంగా అక్కడ వైరస్‌ ‌విజృంభిస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా స్టెల్త్ ఒమిక్రాన్‌ ‌కేసులు డ్రాగన్‌ ‌కంట్రీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం…

‌ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కొరోనా టెన్షన్‌

చైనా, కొరియా సహా పలుదేశాల్లో కేసుల పెరుగుదలతో ఆందోళన అప్రమత్తంగా ఉండాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక న్యూ దిల్లీ, మార్చి 18 : ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కొరోనా విజృంభిస్తుంది. ముఖ్యంగా ఆసియాలోని వివిధ ప్రాంతాల్లో మహమ్మారి మళ్లీ ఊపిరిపోసుకుంటుంది. కొన్ని వారాల పాటు తగ్గినట్లు కనిపించినప్పటికీ.. కోవిడ్‌ ‌ముగిసిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ…