Category జాతీయం

లక్ష్యం… వొచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 370 నుంచి 400 స్థానాలు

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌భేటీ 2024 సార్వత్రిక ఎన్నికలపై సమాలోచనలు పార్టీలోకి ప్రశాంత్‌కు ఆహ్వానం సమావేశానికి రాహుల్‌, ‌ప్రియాంక, సీనియర్‌ ‌నేతల హాజరు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 16 : ‌వొచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 370 నుంచి 400 స్థానాలను గెలవాలని లక్ష్యంగా కాంగ్రెస్‌ ‌ముందుకు సాగాలని కాంగ్రెస్‌కు…

రానున్న పదేళ్లలో… దేశంలో రికార్డు స్థాయిలో పెరుగనున్న డాక్టర్లు

జిల్లాకు ఒక్క మెడికల్‌ ‌కాలేజీ లక్ష్యం కొరోనా ముప్పు ఇంకా తొలగలేదు మహమ్మారి వల్ల ప్రపంచ దృష్టికి యోగా, అయుర్వేదం గుజరాత్‌లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 15 : ‌ప్రతి జిల్లాలో కనీసం ఒక మెడికల్‌ ‌కాలేజీని నెలకొల్పాలన్న కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల రానున్న 10…

ఈ ఏడాది కూడా సాధారణ వర్షపాతమే

జూన్‌ 1‌న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు ఐఎండి వెల్లడి న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 14 : ఈ ఏడాది కూడా దేశంలోని చాలా ప్రాంతంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) గురువారం తెలిపింది. జూన్‌ 1‌న కేరళలో నైరుతి రుతుపవనాల ప్రారంభం తర్వాత ఉత్తర, మధ్య భారత్‌లోని చాలా ప్రాంతాల్లో సాధారణ…

బాయిల్డ్ ‌రైస్‌ ‌కొనేది లేదు ముడి బియ్యం మాత్రమే కొంటాం

టిఆర్‌ఎస్‌ ‌దిల్లీ సభపై కేంద్రం సమాధానం న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 11 : ‌బాయిల్డ్ ‌రైస్‌ ‌కొనలేమని, దానికి డిమాండ్‌ ‌లేదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. గతంలోనే టిఆర్‌ఎస్‌ ‌కూడా దీనికి కట్టుబడి లేఖ ఇచ్చిందని పునరుద్ఘాటించింది. దిల్లీలో టీఆర్‌ఎస్‌ ‌దీక్షపై కేంద్రం స్పందింస్తూ…కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ వివరణ ఇచ్చింది.…

దిల్లీలో పోటా పోటీగా ఫ్లెక్సీల రాజకీయం

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌, ‌పక్కనే బీజేపీ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించిన టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో సీఎం కేసీఆర్‌ ‌దిల్లీలో దీక్షకు దిగిన సందర్బంగా టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ పార్టీలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. సీఎం దీక్షకు దిగిన తెలంగాణ భవన్‌లో కేంద్రం…

ఎటిఎం ల నుంచి కార్డు లేకుండా నగదు విత్‌‌డ్రా

బ్యాంకు మోసాలను అరికట్టే యత్నం కార్డ్ ‌స్కిమ్మింగ్‌, ‌కార్డ్ ‌క్లోనింగ్‌ ‌లాంటి చర్యల నిరోధం ప్రస్తుత పరిస్థితుల్లో ధరల పెరుగుదల తప్పదు ఆర్‌బిఐ గవర్నర్‌ ‌శక్తికాంత్‌ ‌దాస్‌ ‌వెల్లడి కీలక వడ్డీ రేట్లు… రెపో రేటు యథాతథం: ఆర్‌బిఐ కీలక నిర్ణయం ముంబై, ఏప్రిల్‌ 8 : ‌కార్డు లేకుండానే ఏటీఎం నుంచి నగదును ఉపసంహరించుకునేలా..అన్ని…

ముగిసిన పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు

ఒకరోజు ముందుగానే ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పలు కీలక బిల్లులను ఆమోదింప చేసుకున్న ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఆమోదింప చేసుకున్న ప్రభుత్వం పార్లమెంటు బడ్జెట్‌ ‌సమావేశాలు షెడ్యూల్‌ ‌కంటే ఒక రోజు ముందే ముగిసిపోయాయి. 8న సమావేవాలు ముగుస్తాయని ప్రకటించినా ఒకరోజు ముందు పార్లమెంటు ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి.…

పెరుగుతున్న సిఎన్‌జి ధరలు

వరుసగా రెండోరోజు పెరిగిన రేట్లు ‌పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు పెరగడంతో సీఎన్‌జీ వాహనాలు వాడుదామని అనుకుంటే ఇప్పుడు దాని ధర కూడా పెరుగుతోంది. సీఎన్‌జీధరలు వరుసగా రెండోరోజు పెరిగాయి. ఢిల్లీలో సీఎన్‌జీ ధరలు కిలోకు రూ.2.50 పెరిగి కిలో రూ.69.11కి చేరుకుంది. గత 2 రోజుల్లో, ఇందప్రస్థ గ్యాస్‌ ‌లిమిటెడ్‌ ‌సీఎన్‌జీ ధరలను కిలోకు రూ.…

దేశంలో మరో కొత్త వేరియంట్‌ ‌కలకలం

ముంబైలో ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ఎక్స్ఈ ‌తొలి కేసు ముంబై, ఏప్రిల్‌ 6 : ‌ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ ‌టెన్షన్‌ ‌కాస్త తగ్గిపోవడంతో .. భారత్‌లోనూ అన్ని ఆంక్షలు ఎత్తివేసింది ప్రభుత్వం.. పాజిటివ్‌ ‌కేసులు సంఖ్య తగ్గుతూ పోవడంతో.. కరోనా సమయంలో విధించిన రకరాల ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తూ వచ్చింది.. అయితే, భారత్‌లో కొత్తగా వెలుగు చూసిన కరోనా…