Category జాతీయం

‌బ్రిటన్‌ ‌ప్రధాని రేసులో రిషి సునాక్‌ ‌ముందంజ

గురువారం జరిగే రెండోరౌండ్‌ ‌పోలింగ్‌ ‌కీలకం లండన్‌,‌జూలై18: బ్రిటన్‌ ‌ప్రధాని రేసులో భారత-సంతతికి చెందిన బ్రిటిషర్‌, ఇన్ఫోసిస్‌ ‌నారాయణమూర్తి అల్లుడు, మాజీ మంత్రి రిషి సునాక్‌ ‌ముందంజలో ఉన్నారు. ఆయనకు మద్దతు ఇవ్వ రాదంటూ ప్రస్తుత ప్రధారి బోరిజ్జాన్సన్‌ ‌పట్టుబడుతున్నా పరస్థితి మాత్రం రిషి సునాక్‌కు అనుకూలంగా మారుతోంది. ఈ క్రమంలో గురువారం జరిగే రెండోరౌండ్‌…

వాయిదాల పర్వంతో… మొదలైన పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాలు

రాజ్యసభలో కొత్త సభ్యుల ప్రమాణం వివిధ అంశాలపై చర్చకు విపక్షల పట్టుతో ఉభయ సభలు నేటికి వాయిదా న్యూ దిల్లీ, జూలై 18 : పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాల తొలిరోజే వాయిదాలతో మొదలయ్యాయి. తొలిరోజు గందరగోళం మధ్య ఉబయసభలు వాయిదా పడ్డాయి. ఎగువసభ రాజ్యసభలో కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ధరల పెరుగుదల, జీఎస్టీ రేట్ల పెంపుపై•…

రాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించిన అకాలీదళ్‌ ఎమ్మెల్యే

చండీఘడ్‌,‌జూలై18 :  జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌లో అకాలీదళ్‌ ఎమ్మెల్యే మన్‌‌ప్రీత్‌ ‌సింగ్‌ అయ్యాలీ పాల్గొనలేదు. ఆ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ఆయన తన ఫేస్‌బుక్‌లో ఓ వీడియో ద్వారా తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థి ముర్ము లేదా విపక్ష అభ్యర్థి యశ్వంత్‌కు ఓటు వేయడం లేదని ఆయన ఆ వీడియోలో వెల్లడించారు. 1984లో జరిగిన సిక్కుల ఊచకోతకు…

పార్లమెంట్‌ ‌సమావేశాలు అతి ముఖ్యమైనవి

సభ్యులంతా పాల్గొనాలి సమావేశాల సందర్బంగా వి•డియాతో ప్రధాని మోడీ న్యూ దిల్లీ, జూలై 18 : పార్లమెంట్‌ ‌సమావేశాలు చాలా ముఖ్యమైనవన్న ప్రధాని మోడీ సభ్యులంతా చర్చల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాలు అర్థవంతంగా జరుగుతాయని తాను భావిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ ‌సమావేశాలు ప్రారంభం నేపథ్యంలో ప్రధాని మోదీ మీడియాతో…

అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్రపతి ఎన్నిక

తొలి వోటు వేసిన మంత్రి కెటిఆర్‌ ‌వరంగల్‌ ‌నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లి వోటేసిన సిఎం కెసిఆర్‌ ‌తెలంగాణ భవన్‌లో మాక్‌ ‌పోలింగ్‌ ‌పొరపాటున యశ్వంత్‌కు బదులుగా ముర్ముకు వోటు వేసిన కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ ‌సీతక్క పార్లమెంట్‌లో వోటేసిన టిఆర్‌ఎస్‌ ఎం‌పిలు పార్లమెంట్‌ ‌భవనంలో వోటేసిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఎంపిలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,…

కొరోనా కేసులు తగ్గుముఖం

న్యూఢిల్లీ,జూలై18:  దేశంలో కొరోనా  కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం 20,528 కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య 16 వేలకు చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 16,935 మందికి పాజిటివ్‌ ‌వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,37,67,534కు చేరింది. ఇందులో 4,30,97,510 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,25,760 మంది మృతిచెందారు. ప్రస్తుతం…

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం…నర్మదా నదిలో పడ్డ మహారాష్ట్ర బస్సు

13 మంది ప్రయాణికులు మృతి సహాయక చర్యలు పర్యవేక్షించిన మంత్రి నరోత్తమ్‌ ‌భోపాల్‌,‌జూలై18: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. మహారాష్ట్రకు చెందిన ప్రభుత్వ బస్సు నర్మదా నదిలో పడింది. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు మరణించారు. ధార్‌ ‌వద్ద ఈ ఘటన జరిగింది. దుర్ఘటన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి…

శ్రీ‌లంకలో మరోమారు ఎమర్జెన్సీ

ఆదేశాలు  జారీ చేసిన తాత్కాలిక అధ్యక్షుడు కొలంబో,జూలై18 :  తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో కుదుటపడేలా కనిపించటం లేదు. మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణీల్‌ ‌విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆందోళనలు కాస్త సద్దుమణిగినట్లు కనిపించాయి. అయినప్పటికీ..…

మంగళసూత్రం తీసేయడం మానసిక క్రూరత్వం

మద్రాస్‌ ‌హైకోర్టు సంచలన వ్యాఖ్యలు మద్రాస్‌,‌జూలై: మంగళసూత్రం ధరించే విషయంపై మద్రాస్‌ ‌హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త బతికుండగా భార్య మంగళ సూత్రాన్ని తీసివేయడం మానసిక క్రూరత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. ‘‘ మంగళసూత్రం వైవాహిక జీవితానికి ప్రతీక. భర్త మరణించిన తర్వాత మాత్రమే దానిని తొలగించాలి. విడిపోవాలనుకున్న భార్య ముందుగా తాళిని…